Saturday, April 20, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

కాంగ్రెస్…పాంచజన్యం

పాంచ్ న్యాయ్‌తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు, పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...

కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్లు

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు....

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంఎల్ఎ కూన శ్రీశైలం గౌడ్

గ్రేటర్ హైదరాబాద్‌లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సిఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్...
Srisailam goud join in congress

బిజెపికి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి శ్రీశైలం గౌడ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. బిజెపి నేత, మాజీ ఎంఎల్ఎ కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ...
Congress Election Manifesto released

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం పాంచ్ న్యాయ్‌పత్ర పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టోను...
CPI alliance with Congress

కాంగ్రెస్ తో కుదిరిన పొత్తు.. 8 స్థానాలకు సిపిఐ పోటీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, సిపిఐకి మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు సిపిఐకి కాంగ్రెస్ ఎనిమిది అసెంబ్లీ సీట్లు  కేటాయించింది. విజయవాడ వెస్ట్, విశాఖ వెస్ట్, పత్తికొండ, కమలాపురం, తిరుపతి,...

కాంగ్రెస్ అధికార ప్రతినిధి బిజెపిలో చేరిక

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేనని, అలాగే సంపద సృష్టికర్తలను తాను నిత్యం దూషించలేనని...
Jagadish Reddy Slams Congress Govt

ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసింది: జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్(నందికొండ మున్సిపాలిటీ)లో కోతులు మరణించిన వాటర్ ట్యాంక్ ను...
KTR comments on Congress

నేతన్నలపై కాంగ్రెస్ కక్ష: కెటిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పాలనలో పదేళ్లు చేనేత రంగం కళకళలాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కెటిఆర్ విమర్శించారు.  చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్...

కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌పై బహిష్కరణ వేటు ?

స్వంత పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌పై వేటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. నిరుపమ్ ఇటీవల విపక్ష ఇండియా కూటమికి, మిత్రపక్షమైన శివసేన ( ఉద్ధవ్ థాకరే వర్గం)కు వ్యతిరేకంగా...
Wipe out Congress from everywhere: PM Modi

అంతటా కాంగ్రెస్ ను తుడిచిపారేయండి: ప్రధాని మోడీ

రుద్రపూర్: బిజెపి కనుక మూడో సారి అధికారంలోకి వస్తే ‘అగ్గి మీద గుగ్గిలమే’ (conflagration) అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ కు చెందిన ఉధమ్...
Congress open meeting at Tukkuguda on 6th

6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ

తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతేకాక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా...

ఏపి ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ల కోసం 15 వందల దరఖాస్తులు : వైస్ షర్మిల

ఏపిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయని పిసిసి చీఫ్ షర్మిల వెల్లడించారు. ఇందులో బి ఫామ్ లు మాత్రం 175 మంది...

కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుండగా, ఇప్పటికే హ స్తం పార్టీ 13 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో నలుగురు అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఢిల్లీలో జరిగిన సిఇసి సమావేశంలో...

5న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5న విడుదల చేయనున్నది. ఆ మరునాడు పార్టీ అగ్ర నేతలు జైపూర్, హైదరాబాద్‌లలో మెగా ర్యాలీలలో ప్రసంగించనున్నారు. ‘దేశ...

ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయి:రసమయి బాలకిషన్

ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ అన్నారు. ఎంపీ కేశవరావుకు మతి భ్రమించినట్లుందని అన్నారు. మిలియన్ మార్చ్‌లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు...

ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు: కెటిఆర్

నల్లొండ: అసెంబ్లీలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి...
KTR vs Congress

రుణమాఫీ అయితే కాంగ్రెస్ కు ఓటు వేయండి… లేకపోతే మాకు వేయండి: కెటిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉత్సహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడారు. మనది పదేళ్ల నిజం అని, కాంగ్రెస్‌ది...

కాంగ్రెస్‌లో కడియం

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సిఎం రేవంత్ నివాసంలో పార్టీ...

పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జీలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. పార్టీ రా ష్ట్ర ఇంచార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దీపా...

Latest News