Friday, April 19, 2024
Home Search

కోర్టుల్లో కేసులు - search results

If you're not happy with the results, please do another search
Parliament security breach

మహిళా ధర్మాసనం

సంపాదకీయం: దేశంలోని ఇతర అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా సరైన న్యాయం లభించడం లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అది ఇప్పటికీ ఆకాశ పుష్పంగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడూ సంకేతాత్మకంగా తీసుకొనే చర్యలు...

కస్టోడియల్ మరణాల కలకలం

పార్లమెంటులో జులై 27న కేంద్ర హోం మంత్రి దేశంలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు గత ఆరు సంవత్సరాల్లో 11,656 మంది చనిపోయినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు 11 జులై రోజున ప్రతిష్ఠాత్మకమైన...

బెయిల్ హక్కు

దేశంలో ప్రజాస్వామిక చట్టబద్ధ న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం అందుతున్న తీరు యెంత అధ్వానంగా వున్నదో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. నాలుగు కోట్ల డ్బ్భై లక్షల పెండింగ్ కేసులే మన న్యాయవ్యవస్థ...
All women have the right to have an abortion

అగ్నిపథ్‌పై పిటిషన్లు ఇక ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం

న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా,...

పెండింగ్ కేసులపై సిజెఐ కీలక వ్యాఖ్యలు

జైపూర్ : కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోవడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసుల పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయని...
One should be mindful of Lakshman Rekha Says CJI

విధుల నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి: ఎన్.వి. రమణ

హైకోర్టుల సీజేలు, ముఖ్యమంత్రుల సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ న్యూఢిల్లీ : మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ...
CM KCR to inaugurate Mallannasagar Reservoir today

మల్లన్నకు జలబోనం

11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని. జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్ దేశంలోనే నదిలేని...
Crime rate decreased in Mahaboobabad

నేరాల సంఖ్య ఈ ఏడాది తగ్గుముఖం

శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయం ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వచ్చే కొత్త సంవత్సరంలో కూడా శాంతి భద్రతలను...
CJI inaugurates new building at Warangal district court in Hanamkonda

న్యాయవ్యవస్థ ఆధునీకరణలో తెలంగాణ భేష్

రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ప్రశంసనీయం కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణానికి ప్రతిపాదనాలు పంపినా కేంద్రం నుంచి స్పందనలేదు దేశానికి రోల్ మోడల్‌గా వరంగల్ కోర్టు భవనాలు : టెన్-కోర్టు భవనాన్ని...
CJI NV Ramana Warangal Tour

కోర్టుల ఆధునీకరణతోనే పెండింగ్ కేసుల పరిష్కారం

నిధుల కేటాయింపులో రాష్ట్రాల వెనుకంజ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంస.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వీ రమణ వరంగల్ : దేశవ్యాప్తంగా పెండింగ్ కేసులు పరిష్కరించాలంటే కోర్టులను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు...
Review of status of cases in legal department in Singareni

సకాలంలో సమాచారం అందిస్తే కేసుల పరిష్కారం సులభతరం

సింగరేణిలోని న్యాయ విభాగంలో కేసుల స్థితిగతులపై సమీక్ష అధికారులతో సమావేశం జరిపిన సింగరేణి జిఎం సూర్యనారాయణ మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి వ్యాప్తంగా పలు సమస్యలపై వివిధ కోర్టుల్లో పలు స్థాయిల్లో ఉన్న కేసులను సత్వరం...
Supreme Court should set up regional benches

సుప్రీం కోర్టు ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేయాలి

సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి దేశంలోని హైకోర్టుల్లో 44 లక్షల కేసులు సుప్రీం కోర్టులో 59, 211 కేసులు పెండింగ్‌లో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 3 కోట్ల 10 లక్షల 72 వేల...

సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు

‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’ కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ...

ప్రైవసీ పాలసీని అంగీకరించాలని ఎవరినీ ఒత్తిడి చేయం

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్ న్యూఢిల్లీ: ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని ఆమోదించే వరకు వివాదాస్పదంగా మారిన తమ నూతన ప్రైవసీ విధానాన్ని అంగీకరించాలని వినియోగదారులను బలవంత పెట్టబోమని, అంతేకాకుండా ఆ షరతులను అంగీకరించని...

సమాధిగత చట్టానికి ప్రాణం!

  రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకోడాన్నే ఉగ్రవాద చర్యగా పరిగణించి గాఢమైన వృద్ధాప్యంలోనూ నిర్బంధంలో ఉంచి ప్రాణాలు కోల్పోయే దుస్థితిని దాపురింప చేసిన ఫాదర్ స్టాన్ స్వామి ఉదంతం కేంద్ర పాలనలోని...
Cruel political game in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో క్రూర రాజకీయ క్రీడ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఓ వైపు కరాళ నృత్యం చేస్తూ రోజూ వంద ల సంఖ్యలో ప్రాణాల్ని తీసుకెళ్తూ వుంది. దీని కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలన్నీ యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నారు....
Minister Satyanarayana passes away in NIMS

మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....

న్యాయవ్యవస్థలో లొసుగులు

  భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువాడైన జస్టిస్ ఎన్‌వి రమణను ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్దే సిఫార్స్ చేశారు. సీనియారిటీ దృష్ట్యా చూస్తే జస్టిస్ రమణ తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావడానికి...

ఎన్నికల దాడులు?

  పాలక ప్రతిపక్షాల మధ్య వైరం, వైరుధ్యం ప్రజల సమస్యలకు సరియైన పరిష్కారం సాధించే జనహిత రాజకీయాలకే పరిమితం కావాలి గాని వ్యక్తిగత కక్ష సాధింపు, పరస్పరం బురద చల్లుడు స్థాయికి దిగజారకూడదు. కాని...
Rs 18 lakh Stolen from SBI Bank in Peddapalli

‘బండీ’.. ఇదేం భక్తి

సాగునీటి ప్రాజెక్టులకు మోకాలడ్డింది నిజం కాదా! పర్యావరణ అనుమతులివ్వద్దని సిడబ్లుసికి లేఖ రాయలేదా చేతనైతే రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకురా అసెంబ్లీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి...

Latest News