Home Search
జోగులాంబ గద్వాల - search results
If you're not happy with the results, please do another search
ప్రతిఒక్కరూ నులి పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలి
అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్
గద్వాల ప్రతినిధి: ప్రతి ఒక్కరు నులి పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్ అన్నారు. గురువారం జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం...
పలువురికి ఆర్డీఓలుగా పదోన్నతి, పోస్టింగ్
హైదరాబాద్ : రాష్ట్రంలో 35 మంది డిప్యూటి కలెక్టర్లుకు, ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్కు పోస్టింగ్లు ఇస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్...
వరద ముట్టడి..
హైదరాబాద్: గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు తెలంగాణకు ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాలకు గుండెకోతను మిగులుస్తున్నాయి. మహరాష్ట్ర, చత్తిస్గడ్ తదితర ప్రాంతాల్లోని పరివాహక ప్రాంతంలో కురుస్తున్న...
మత్స పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్గా టి. గోపాల్ నియామకం
అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా మత్సశాఖ అధికారి షకీలా భాను అధ్యక్షతన మత్స పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ , డైరెక్టర్ల ఎన్నిక ప్రకటనను జూన్ 23వ తేదీన...
కరెంట్ షాక్ తో యువరైతు మృతి..
జోగులాంబ గద్వాల: జిల్లాలోని కేటిదొడ్డి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది.మంగళవారం తెల్లవారుజామున కురువ రాము(23) అనే యువ రైతు పొలం దగ్గర విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి...
కేంద్రం విధానాలతో రూ.8 వేల కోట్లు షేర్ మార్కెట్లోకి…
రాష్ట్రంలోని 1,72,000 ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు సామాజిక భద్రత కరువు
కేంద్రం వెంటనే సిపిఎస్ను రద్దు చేయాలి
దీని రద్దు కోరుతూ నేటి నుంచి ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ ప్రారంభం
33 జిల్లాల మీదుగా...
15 నుంచి బిసి కులవృత్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
గద్వాల ప్రతినిధి : జూలై 15 నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్ధిక సహాయం కింద రూ. లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గం...
సిపిఎస్ వద్దు… పాత పెన్షన్ ముద్దు
సిద్దిపేట : సిపిఎస్ వద్దు పాత పెన్షన్ ముద్దు అని టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, తెలంగాణ కంట్రీబ్రుట్రీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం...
మీది ఎన్నికల బిజీ, మాది అభివృద్ధి బిజీ… : కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : ‘మీది ఎన్నికల బిజీ, మాది అభివృద్ధి బిజీ..’ అంటూ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గురువారం ట్వీట్ చేశారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం...
ఆశలు రేకెత్తిస్తున్న వర్షాలు !
హైదారాబాద్: రాష్ట్రంలో వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి వాతావరణం అనుకూలంగా మారుతోంది. రాష్ట్రంలో ఈ నెల ఇప్పటివరకూ అధిక వర్షపాతం నమోదు వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు భరోసా కల్పిస్తోంది....
కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు
హైదరాబాద్ : పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 వైద్య కళాశాలల్లో...
తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలు
హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యకు గణనీయమైన ప్రోత్సాహం అందించడంలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి,...
జీవితాలను నాశనం చేసుకోవొద్దు
గద్వాల : మిషన్ పరివర్తన అనే అంశంపై జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మహిళా శిశు దివ్యాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ జోగులాంబ గద్వాల వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం...
అనుమతుల ముసుగులో జోరుగా ఇసుక అక్రమ రవాణా
రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లా, మండల కేంద్రమైన రాజోలి శివారులోని తుంగభద్రా నది పరివాహక ప్రాంతాల్లో అనుమతుల ముసుగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి , పగలు అనే...
ఇంటింటికి టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు
రాజోలి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సేవలను ఆర్టీసీ విస్తరించబోతుంది. వడివడిగా అడుగులు వేస్తుంది. బుకింగ్ కౌంటర్ నుండి బుకింగ్ కౌంటర్కు మాత్రమే పార్సిళ్లు చేసిన ఆర్టీసీ, నేడు డోర్ డెలివరీలు...
ముగిసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన
గద్వాల: జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన జిల్లా పోలీస్ కార్యాలయంలో నేటితో ముగిసిందని జిల్లా ఎస్పీ కె. సృజన...
వెనుకబడిన వర్గాల విద్యాభివృద్దికి కేరాఫ్ కెసిఆర్ సర్కార్
హైదరాబాద్: వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం సిఎం కెసిఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బిసి డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనమని...
వేరుశనగ, పత్తి, మిర్చి రుణాలను అందజేయాలి
నారాయణపేట ప్రతినిధి : బ్యాంకర్లు రుణాలు అందజేయడంలో జిల్లా ప్రజలకు, రైతులకు సహకరించా లని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఐడిఓసి సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ఏర్పాటు...
రేపు రాష్ట్రానికి నైరుతి
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు నేడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం...
రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిటీని నియమించాలి
వడ్డేపల్లి : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలో ఆదివారం యుటిఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు...