Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
టీమిండియాకు సవాల్.. నేటి నుంచి విశాఖలో రెండో టెస్టు
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్గా మారింది. ఉప్పల్లో జరిగిన మొదటి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ...
టీమిండియాకు సవాల్
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్గా మారింది. ఉప్పల్లో జరిగిన మొదటి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ...
ముషీర్ ఖాన్ రికార్డు… ఈ టీమిండియా బ్యాట్స్మెన్ కు తమ్ముడు…
హైదరాబాద్: అండర్ 19 వరల్డ్ కప్లో రెండు సెంచరీలతో బ్యాట్స్మెన్ ముషీర్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐర్లాండ్పై (118), న్యూజిలాండ్(131) సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. గతంలో శిఖర్ దావన్ అండర్-19...
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ…. సర్ఫరాజ్ ఖాన్ కు పిలుపు…
హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఓటమి చెందిన భారత జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తొడ కండరాల గాయంతో రెండో టెస్టుకు అందుబాటులో ఉండడంలేదు. కెఎల్...
టీమిండియాలో సర్ఫరాజ్కు చోటు
ముంబై: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో యువ ఆటగాడు, దేశవాళీ స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్కు బిసిసిఐ నుంచి పిలుపువచ్చింది. తొలి టెస్టులో గాయపడిన కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు...
రోహిత్ శర్మ ఔట్… టీమిండియా 94/3
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 27 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్ లో టీమిండియా 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 48 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా 421/7
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 7వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. రెండో రోజు 119/1తో...
రాహుల్ ఔట్… టీమిండియా 309/5
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
రాహుల్ హాఫ్ సెంచరీ… టీమిండియా 269/4
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 60 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 119/1
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(76),...
అండర్ 19 వన్డే వరల్డ్ కప్: టీమిండియా 13/0
బోయిమ్పోంటెయిన్: అండర్ 19 వన్డే వరల్డ్ కప్లో భాగంగా మ్యాంగౌంగ్ ఓవల్ మైదానంలో భారత్-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా మూడు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా...
ఉప్పల్ లో టీమిండియా నెట్ ప్రాక్టీస్.. వీడియో వైరల్
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా నెట్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. మంగళవారం స్టేడియంలో భారత ఆటగాళ్లు చమటోడ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, కెఎల్ రాహుల్ లు బ్యాటింగ్...
నేడే టీమిండియా-అఫ్గాన్ టీ20 మ్యాచ్
బెంగళూరు వేదికగా మరి కాసేపట్లో ఇండియా-అఫ్ఘాన్ టీ20 మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లూ గెలిచి సీరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు మూడో మ్యాచ్ లాంఛనప్రాయమే. అయితే...
టీమిండియాలోకి తిరిగి వస్తా: అజింక్య రహానే
టీమిండియాలో తిరిగి చోటు సంపాదించడమే లక్షంగా పెట్టుకున్నట్టు స్టార్ ఆటగాడు అజింక్య రహానే పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటానన్నాడు....
క్లీన్ స్వీప్పై టీమిండియా కన్ను
పరువు కోసం అఫ్గాన్
నేడు చివరి టి20
బెంగళూరు: అఫ్గానిస్థాన్తో బుధవారం బెంగళూరు వేదికగా జరిగే మూడో, చివరి టి20 మ్యాచ్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ ఈ...
తొలి టి20లో టీమిండియా విజయం
మొహాలీ: అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టి20లో ఆతిథ్య టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్...
లలిత్ మోడీ నా కెరీర్ నాశనం చేస్తానన్నాడు: టీమిండియా ఆటగాడి ఆరోపణ
తన కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడని.. ఐపిఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీపై టీమిండియా బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన అరోపణలు చేశాడు. ఐపిఎల్ తొలి సీజన్ లో తనపై లలిత్ మోడీ...
అఫ్గాన్ సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: సొంత గడ్డపై అఫ్గానిస్థాన్తో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం ఆదివారం టీమిండియాను ఎంపిక చేశారు. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి...
అగ్ర స్థానానికి టీమిండియా..
దుబాయ్ : కేఫ్టౌన్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ కొత్త షెడ్యూల్ ఇప్పటి వరకూ నాలుగు టెస్టులాడిన భారత్ రెండింటిలో...