Home Search
డిజిటల్ సేవలను - search results
If you're not happy with the results, please do another search
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
విప్రహిత.. సకల జనహిత
వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు
అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు
ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు
మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో...
ఘనకీర్తి చాటాలి
అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు
వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం
మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...
హైదరాబాద్కు స్టేట్ స్ట్రీట్
5 వేల మందికి ఉపాధి కల్పించనున్న అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, బోస్టన్లో సమావేశం అనంతరం ట్విట్టర్లో ప్రకటించిన ఐటి మంత్రి కెటిఆర్, డెలివరీ సెంటర్ విస్తరణను ప్రకటించిన గ్రిడ్ డైనామిక్స్...
దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు
జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ
జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
జూన్ 22న నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని...
పెట్టుబడుల ప్రవాహం
హైదరాబాద్కు విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్
డెలివరీ సెంటర్ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ అంగీకారం, మంత్రి కెటిఆర్తో ప్రతినిధుల భేటీ,
టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు మాండీహోల్డింగ్స్ సంసిద్ధత,
విస్తరణ ప్రతిపాదనలు చేసిన స్టోరబుల్ కంపెనీ,
వరంగల్లో...
‘గిగ్ వర్కర్ల’కు భద్రత
మన తెలంగాణ/హైదరాబాద్ : గిగ్ వర్కర్లకు పూర్తి భద్రత కల్పించాలని,ఈ విషయంలో ఫ్లిప్కార్ట్ ముందుకు రావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సూచించారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయలో సంగారెడ్డిలోని ఫ్లిప్కార్ట్...
వర్ట్యువల్ ఎన్ఐసీయు నెట్వర్క్ను ప్రారంభించిన మదర్హుడ్ హాస్పిటల్..
దేశంలో సుప్రసిద్ధ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ నెట్వర్క్, మదర్హుడ్ హాస్పిటల్స్ , భారతదేశ వ్యాప్తంగా 10 నగరాలలో 21 హాస్పిటల్స్ను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు వినూత్నమైన రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీ,...
మన ఫోన్లే మనపై గూఢచార్లు!
‘భారత దేశంలో బడా వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒక దానితో ఒకటి ఎంత చక్కగా కుమ్మక్కై ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్...
టైడ్లో చేరిన 50వేలకు పైగా భారతీయ ఎస్ఎంఈలు
యుకెలో సుప్రసిద్ధ ఎస్ఎంఈ లక్ష్యిత వ్యాపార ఆర్థిక సేవల వేదిక, టైడ్, డిసెంబర్ 2022లో భారతదేశపు మార్కెట్లో ప్రవేశించిన నాటి నుంచి 50వేలకు పైగా ఎస్ఎంఈలను తమ బోర్డ్పై చేర్చుకుంది. తమ భారతీయ...
100 బిలియన్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకుపోతున్న హయర్..
న్యూఢిల్లీ: గృహోపకరణాల మార్కెట్ లో గ్లోబల్ లీడర్ గా అప్రతిహతంగా దూసుకుపోతోంది హయర్ అప్లయన్సెస్ ఇండియా (హయర్ ఇండియా). ఇప్పటివరకు వినియోగదారుల కోసం ఎన్నో అద్బుతమైన మరియు వినూత్నమైన ఉత్పత్తులను లాంచ్ చేసింది....
మదనపల్లె, ఒంగోలు, విజయవాడలలో నూతన స్టోర్ లను ప్రారంభించిన క్రోమా..
భారతదేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ క్రోమా, ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ మదనపల్లె, ఒంగోలులలో తమ మొదటి స్టోర్లతో పాటుగా...
అట్టడుగు వర్గాలకు వైద్య మౌలిక వసతులను విస్తరించిన సింక్రోనీ..
హైదరాబాద్: ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సేవల కంపెనీ సింక్రోనీ (ఎన్వైఎస్ఈ:ఎస్వైఎఫ్), భారతదేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు వైద్య మౌలిక సదుపాయాలు, న్యూట్రిషన్ను అందించేందుకు పలు కీలక కార్యక్రమాలను చేపట్టింది. తమ కార్పోరేట్ సామాజిక...
బీమా పథకాలను వితరణ చేసే ఒడంబడికను(టై-అప్) ప్రకటన..
ఆంధ్రప్రదేశ్: ప్రముఖ ప్రైవేటు సాధారణ బీమా చేసేవారిలో ఒకరైన బజాజ్ అలియాన్జ్ జనరల్ ఇన్స్యూరెన్స్, రాష్ట్రంలో ఖాతాదారులను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అయిన ఆంద్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్,...
ఎస్బిఐ సర్వర్ డౌన్తో కస్టమర్లకు సమస్యలు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్తో సహా అనేక సేవలు సోమవారం ఉదయం నుండి నిలిచిపోయాయి. దీంతో చాలా మంది వినియోగదారులు నిధుల బదిలీలో సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఎస్బిఐ(స్టేట్...
బాసర ఆలయంలో ఆన్లైన్ సేవలు
బాసర : బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇ హుండీ సేవలను దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో...
2023 హెచ్సీఎల్ గ్రాంట్ గ్రహీతలను వెల్లడించిన హెచ్సీఎల్ ఫౌండేషన్
హెచ్సీఎల్ ఫౌండేషన్ సోమవారం తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం హెచ్సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్జీఓలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో పర్యావరణ అనుకూల గ్రామీణాభివృద్ధికి మద్దతును ఈ హెచ్సీఎల్ గ్రాంట్ అందిస్తుంది....
వరంగల్ లో మొదటి స్టోర్ను ఏర్పాటు చేసిన టాటా వ్యాపార విభాగం, క్రోమా..
దేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ క్రోమా, తెలంగాణాలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ తెలంగాణాలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్లో తమ...
మైక్రోఫైనాన్స్ సంస్థ సొనాటా ఫైనాన్స్ ను కొననున్న కోటక్ మహీంద్రా బ్యాంక్..
ముంబై: సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (“SFPL”) 100% ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి బైండింగ్ షేర్ కొనుగోలు ఒప్పందం(లు) అమలు చేసినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ రోజు ప్రకటించింది. సొనాటా...
6 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో మాంద్యం నెలకొన్నా ఆ ప్రభా వం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇందు కు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక...