Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్.. భార్యాభర్తలు మృతి
దౌల్తాబాద్: ఉతికిన బట్టలు ఆరవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై భార్యాభర్తలు మృతి చెందిన విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా, బొంరాస్పేట్ మండల పరిధిలోని బురాన్పూర్లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...బురాన్పూర్...
వెంటాడిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎంఎల్ఎ లాస్య నందిత మృతి
మన తెలంగాణ/హైదరాబాద్/పటాన్చెరు : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎంఎల్ఎ లాస్య నందిత (37) దుర్మరణం...
మన జైళ్లు భద్రం కాదా?
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో కేంద్ర కారాగారంలో 63 మంది ఖైదీలకు ఎయిడ్స్ మహమ్మారి సోకడంతో భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమాచారం దావానంలా వ్యాపించడంతో దేశ పౌరులు నిర్ఘాంతపోయారు. దీంతో...
లాస్య నందిత అంతిమయాత్రలో పాడె మోసిన హరీశ్రావు
లాస్య నందిత మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన హరీశ్రావు
అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ...
మనతెలంగాణ/హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎంఎల్ఎ లాస్య నందిత మరణవార్త తెలియగానే మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్రావు హుటాహుటిన...
విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి
చిన్నచింతకుంట : విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండల పరిధిలోని పర్ధిపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుర్వ...
లాస్య నందిత మృతిపై కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య మృతికి సంతాపం తెలిపారు. లాస్య అకాల మరణం బాధాకరం అన్న కెసిఆర్ ఆమె...
నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి యువకుడి మృతి
ఎల్లారెడ్డి: కుంటుబ కలహాలతో ఓ యువకుడు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్ర కారం లింగంపేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి...
రోడ్డు ప్రమాదంలో నవ వధువులు మృతి
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం అన్న సాగర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా...
ఉసురు తీసిన ఆన్లైన్ అప్పు
క్రెడిట్ కార్డు, ఆన్లైన్లో తీసుకున్న అప్పు
తీర్చలేక దంపతుల ఆత్మహత్య
క్రెడిట్ కార్డు ఏజెంట్ల వేధింపులతో అఘాయిత్యం
కీసరలో దారుణం
సూసైడ్ నోట్ స్వాధీనం, పోలీసుల దర్యాప్తు
మన తెలంగాణ/ కీసర : క్రెడిట్...
క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్య
కీసర: క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట్కు చెందిన రాగుల...
తండ్రిని చంపిన తనయుడు..
పెద్దపల్లి: మద్యం తాగి ఇంట్లో గొడవలు సృష్టిన్నాడనే కారణంతో తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన పెద్దపల్లి మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హన్మంతునిపేట గ్రామానికి చెందిన యాదగిరి ఓదెలు...
25 కుక్కలపై దుండగుల కాల్పులు
అడ్డాకుల : మహబూబ్నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేపింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 25 కుక్కలపై...
ఓఆర్ఆర్పై మెడికో ఆత్మహత్య
హైదరాబాద్: మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా, సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బిహెచ్ఈఎల్, హెచ్ఐజికి చెందిన రచనారెడ్డి ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో...
పెళ్ళి కార్డులు పంచేందుకు వెళ్ళి..పెళ్ళి కొడుకు మృతి
మోత్కూరు: మరో వారం రోజుల్లో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని కలలు గంటున్న ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పెళ్ళి నిశ్చయమై పెళ్ళి కార్డులు పంచి వస్తుండగా పెళ్ళి పెళ్లొకొడుకు...
నెల్లూరులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి....
కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...యూసుఫ్గూడ, వెంకటగిరి లో ఉంటున్న యాదమ్మ(53) జిహెచ్ఎంసిలో...
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
సిటీ బ్యూరో ః రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఫరిధిలోని యూసుఫ్గూడలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....నాగర్కర్నూలు జిల్లా,...
అన్నను హత్య చేసిన తమ్ముడు
సిటిబ్యూరోః సొంత అన్నను కత్తితో గొంతుకోసి హత్య చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ పి.మధు కథనం ప్రకారం.... శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన రహీం అలియాస్...
అంకుష్ ఖాన్ చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి…
బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఉన్న అంకుష్ ఖాన్ చెరువులో కాలకృత్యాలకు వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. అభిషేక్...
వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
హైదరాబాద్: టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చి బైక్ను ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే...