Home Search
ప్రదేశాలు - search results
If you're not happy with the results, please do another search
అతిఖ్ భార్యను, అష్రఫ్ బావమరిదిని అరెస్టు చేసే ప్రయత్నాలు తీవ్రతరం!
ప్రయాగ్రాజ్: ఇటీవల పోలీసుల రక్షణలోనే హత్యకు గురైన అతిఖ్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్ను, అష్రఫ్ బావ మరిది సద్దామ్ను అరెస్టు చేసేందుకు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టిఎఫ్) చర్యలను ముమ్మరం...
రామప్ప ఘనత
దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను ప్రతిబింబించే ‘పురాతన కట్టడాలు‘ ప్రపంచ వ్యాప్తంగా అనేకం నెలకొన్నాయి. వీటిని సంరక్షించి భవిష్యత్తరాలకు అందిం చే బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉంది. ఐక్యరాజ్య...
1818 ఇండియా!
1818 జనవరి 1వ తేదీన భీమానదికి సమాంతరంగా రక్తపుటేర్లు ప్రవహించాయి. మరాఠీ నేలపై ఆధిపత్య వర్గాల అణచివేతను దళిత వర్గాలు అడ్డుకున్న రోజది. పీష్వాలపై ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి మరాఠీ మహర్లు...
కెసిఆర్ ఒక అవసరం, అనివార్యం
కర్షకులు కేంద్రీకృతంగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా ఎంతో...
చారిత్రక ప్రదేశాల పేర్ల మార్పు పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దురాక్రమణదారుల పేర్లతో వాడుకలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు, నగరాల పేర్లను మార్చాలని కోరుతూ బిజెపి నాయకుడు, సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)...
వేసవికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ తెలిపింది. వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, వేసవి విడిదిలకు వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈసారి కూడా...
వేసవికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ తెలిపింది. వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, వేసవి విడిదిలకు వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈసారి...
పర్యాటక రంగానికి పెరుగుతున్న రద్దీ
కొవిడ్ తర్వాత భారీగా వెళ్తున్న
పర్యాటకులు ఏప్రిల్ 21 నుంచి
తెరుచుకుంటున్న చార్ధామ్
రూ. 31,999లతోనే ఆర్వి ట్రావెల్స్
బ్యాంకాక్ టూర్ సదవకాశం
‘ధమాకా స్పెషల్ ఆఫర్’లతో
ఆకట్టుకుంటున్న ట్రావెల్స్ సంస్థలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ ఆర్థిక రంగానికి వెన్నుముక పర్యాటక...
‘గంగా విలాస్’ను ప్రారంభించిన ప్రధాని మోడీ!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవి గంగా విలాస్’ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. భారత్లో కొత్త తరం పర్యాటకానికి ఇది నాంది పలుకనుంది. కొత్తగా...
మానవ స్వార్థం జోషి మఠ్కు శాపం
దాదాపు 50 సంవత్సరాల క్రితం సమర్పించిన మిశ్రా కమిటీ నివేదిక నిజాలు నేడు జోషిమఠ్ సంఘటనలు ద్వారా వాస్తవ రూపం దాల్చినాయి. గత ఐదు రోజులుగా ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ గ్రామం...
విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి అరెస్టు
బెంగళూరు: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు శంకర్ మిశ్రాను బెంగళూరులోని స్రెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసులకు చెందిన...
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు రోడ్లపై సభలు, ర్యాలీలు జరపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజల భద్రతకోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర,...
వరంగల్లో తన మొదటి డిస్ప్లే కేంద్రాన్ని ప్రారంభించిన గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
వరంగల్: సరియైన అంశాలతో మీ నివాస ప్రదేశాన్ని తీర్చిదిద్దే విషయానికి వచ్చినప్పుడు ఎంతో సుపరిచితమైన పేరు, ఉపరితల పరిష్కారాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఇండియా బ్రాండుగా ఉన్న గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇటీవలనే...
‘వీరసింహారెడ్డి’ ‘సెకండ్ సింగిల్’ ట్రెండింగ్
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'లో గతంలో ఎన్నడూ చూడని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు....
12 సంవత్సరాలలోపు పిల్లలకు ఆర్టిసి ప్రత్యేక ఆఫర్
హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 12 సంవత్సరాలు లోపు పిల్లలకు ఒక ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న రూ.100...
మహాకాల్ మందిరంలోకి ఇకపై ఫోన్లకు అనుమతి లేదు
ఉజ్జయిన్: మధ్యప్రదేశ్కు చెందిన ఉజ్జయిన్ నగరంలోని ప్రసిద్ధ మహాకాలేశ్వర్ మందిరంలో భద్రతా కారణాలరీత్యా డిసెంబర్ 20 నుంచి మొబైల్ ఫోన్లను అనుమతించరు. జిల్లా సీనియర్ అధికారి ఈ విషయాన్ని చెప్పారు. జిల్లా కలెక్టర్...
సామాజిక స్పృహ లేని చదువులు
మానవ విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడేందుకు విద్య దోహదపడుతుంది. బడిలో వేసింది మొద లు.. పిల్లల్లో ప్రజ్ఞాపాటవాల్ని పెంచి, వివేకవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బోధన మొదలవుతుంది. శారీరక, మానసిక...
దక్కన్ పీఠభూమి అందాలకు ఫిదా..
నూతనోత్తేజంతో రాష్ట్ర పర్యాటక రంగం
మన సంస్కృతి,మన సంప్రదాయం, -మన పర్యాటకం
ఎనిమిదేళ్లలో 63.51 కోట్ల మంది దేశీయ పర్యాటకుల సందర్శన
2014 నుంచి రాష్ట్రాన్ని సందర్శించిన 1.35 లక్షల విదేశీ పర్యాటకులు
హరిత హోటల్స్తో ఆకట్టుకుంటున్న రాష్ట్ర...
టిఎస్ఐఐసి స్థలాల్లో ఎలక్ట్రిక్ చార్జీంగ్ కేంద్రాల ఏర్పాటు
మంత్రి కెటిఆర్కు వినతిపత్రం అందజేసిన రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్
పర్యావరణ పరిరక్షణ కోసం
ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాం
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు...
తాగుబోతు చేతిలో లైటర్
రష్యా బార్లో మంటలు... 15 మంది మసి
మాస్కో : రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని పోలిగన్ బార్ అండ్ రెస్టారెంట్లో చెలరేగిన మంటలలో కనీసం 15 మంది సజీవ దహనం చెందారు. 250...