Home Search
భద్రతా బలగాలు - search results
If you're not happy with the results, please do another search
హిమాచల్లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు...
హిమాచల్లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు...
ఇరాన్ మహిళ మాసా అమినికి ఈయూ అరుదైన అవార్డు
స్ట్రాస్బర్గ్: హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టయి, పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ మహిళ మాసా అమినికి మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ఐరోపా సమాఖ్య(ఈయు)...
బీజాపూర్ లో ఎన్ కౌంటర్…. మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బందెపరా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఎకె 47...
హమాస్ అగ్రనేతపై ఇజ్రాయెల్ గురి..
టెల్ అవీవ్ : హమాస్ అగ్రనేతపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. అతడ్ని ఎలాగైనా మట్టుబెట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడుల్లో అతడు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. అతడు తమ...
హమాస్ రాకెట్ దాడి.. ఇజ్రాయెల్లో ఎన్డిటీవీ టీం సేఫ్
అష్కెలాన్ : ఇజ్రాయెల్లో ఇప్పుడు సాగుతోన్న భీకరపోరు దశలో ఎన్డిటీవి జర్నలిస్టులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వార్ వార్తలు సేకరించేందుకు ఇక్కడికి తరలివచ్చిన టీవీ బృందం ఇజ్రాయెల్లోని అష్కెలాన్లో రెగినా గోరెన్...
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు. సోఫియా జిల్లాలోని అల్షిపోరా ప్రాంతంలో లష్కర్-ఇ- తొయిబాకు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, స్థానిక పోలీసులతో...
ఇజ్రాయెలీ టూరిస్టులపై కాల్పులు: ముగ్గురు మృతి
కైరో : ఈజిప్టు లోని మధ్యధరా నగరమైన అలెగ్జాండ్రియాలో ఇజ్రాయెల్ టూరిస్టులపై ఈజిప్టు పోలీస్మాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ టూరిస్టులతో పాటు ఈజిప్టు వ్యక్తి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అలెగ్జాండ్రియా లోని...
మణిపూర్లో మళ్లీ హింస..
ఇంఫాల్ : రాజధాని ఇంఫాల్ పశ్చిమ జిల్లా పట్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూకెయిథెల్ మన్బిలో గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి 10 గంటలకు కాల్పులు జరిపారు. రెండు ఇళ్లకు నిప్పు...
లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్తాన్ మద్దతుదారుల నిరసన
లండన్ : లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం బయట సోమవారం ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన ప్రదర్శన సాగించారు. బ్రిటిష్ భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మోహరించి ఆ ప్రాంతం లోకి రాకుండా...
వణికిన టర్కీ అంకారా..
అంకారా : టర్కీ రాజధాని అంకారా పార్లమెంట్ వద్ద టెర్రరిస్టు దాడి జరిగింది. పార్లమెంట్ సమీపంలోకి ఆదివారం ఓ కారు దూసుకువచ్చింది. అందులో నుంచి ఓ వ్యక్తి కిందికి దిగి పార్లమెంట్ భవనం...
మణిపూర్లో రెండో రోజూ కొనసాగుతున్న విద్యార్థుల నిరసన
ఇంఫాల్ : మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జులైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్టు ఫోటోలు బయటపడిన సంగతి తెలిసిందే. సాయుధ...
లష్కరే కమాండర్ను మట్టుబెట్టిన సైన్యం …
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడు రోజులుగా జరుగుతోన్న ఎన్కౌంటర్ కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ను హతమార్చడంతో ఈ ఎన్కౌంటర్ ముగిసింది....
కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం ..
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతనాగ్ జిల్లా కోకర్నాగర్ ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్,...
మణిపూర్లో మళ్లీ హింస
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ పట్టణంలో సాయుధులైన స్థానికులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
సుక్మా : చత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో తాడ్మెట్ల, డులేద్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో...
పుతిన్కు ఎదురు తిరిగితే ఇంతే సంగతులు..
మాస్కో : రష్యాలో ఇటీవలే అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్పై తిరుగుబాటు ప్రకటించిన ప్రైవేటు ఆర్మీ చీఫ్ యెవ్గెని ప్రిగోజిన్ విమాన విషాదాంతం చర్చకు దారితీసింది. ప్రిగోజిన్ ఆయనతో పాటు ఆయన అగ్రస్థాయి కమాండర్లు...
కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బాల్ కోట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. బాల్ కోట్ ప్రాంతంలోని ఎల్ఒసి వద్ద తీవ్ర వాదులు ఉన్నారని సమాచారం...
పఠాన్ కోట్ లో పాకిస్థాన్ చొరబాటుదారుడు హతం..
పాకిస్థాన్ చొరబాటుదారుడని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్) హతమార్చారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో అంతర్జాతీయ బార్డర్ వద్ద చొరబాటుకు యత్నించిన వ్యక్తిని భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశారు. పఠాన్ కోట్...
బాంబు భయంతో ఈఫిల్ టవర్ ఖాళీ
పారిస్ : ప్రపంచ ప్రఖ్యాతమైన పారిస్లోని ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో వెంటనే అధికారులు టవర్లోని మూడు ఫ్లోర్ల నుంచి పర్యాటకులను ఖాళీ చేయించారు. ఈఫిల్ టవర్లో బాంబు పెట్టారని...