Tuesday, April 23, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search

వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి

మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది....
US Slams China over Arunachal Pradesh Dispute

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ

హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...

రోహింగ్యాలకు భారత దేశంలో చోటు లేదు

భారతదేశం లోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని, వారికి భారత్‌లో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈమేరకు సుప్రీం...
PM Modi Congratulates Vladimir Putin

భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్‌కు ప్రధాని మోడీ అభినందన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...

భారత్‌కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి?

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిట్రో కులేబా త్వరలో భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ఆయన పర్యటన ఉంటుందని, ఇప్పటికే సంబంధిత విషయం ఖరారు అయిందని అధికారులు సోమవారం తెలిపారు. త్వరలోనే...
ODI World Cup final

ఆ ఇద్దరితోనే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది: కైఫ్

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో టీమిండియా ఓడిపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తెలిపాడు. అహ్మదాబాద్‌లోని...
Indian citizenship for 18 Hindu refugees from Pakistan

18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో నివాసం ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన గుజరాత్ హోంశాఖ...
IPL Matches in dubai

ఐపిఎల్ రెండో దశ పోటీలు భారత్‌లో లేనట్టే?

ఎన్నికల నేపథ్యంలో వేదిక మార్చే యోచనలో బిసిసిఐ! ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2024 రెండో దశ పోటీలు భారత్‌లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ ఫేజ్2 పోటీలు భారత్‌లో...
India is the birthplace of four religions

భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు

కాన్హాశాంతి వనం 'గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్‌'లో జి. కిషన్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు అని, హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఈ మతాలన్నీ శాంతి,...

ప్రసార భారతి కొత్త ఛైర్మన్‌గా నవనీత్ కుమార్ సెఘాల్

గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ప్రసార భారతి ఛైర్మన్ పదవికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నవనీత్ కుమార్ సెఘాల్ నియామకమయ్యారు. ఈ పదవిలో అంతకు ముందున్న ఎ. సూర్యప్రకాష్‌కు 70 ఏళ్లు రావడంతో...

అయోధ్య, సిఎఎ ప్రస్తావనపై పాక్ తీరును ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ)లోశుక్రవారం అయోధ్య రామాలయం, పౌరసత్వసవరణ చట్టం (సీఎఎ ) గురించి పాక్ ప్రస్తావించడంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు. అరిగిపోయిన రికార్డులా చెప్పిందే...

భారత్‌కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
Indian Navy attacked by Somali Pirates

సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ

న్యూఢిల్లీ: భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆటలు సాగనివ్వలేదు. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు పైరెట్లు...
Election Commission Press Meet In Delhi

ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోంది: ఇసి

దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వైపు ప్రపంచమంతా చూస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమావేశం నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా సిఇసి రాజీవ్...
The world looks up to India

ప్రపంచం భారత్ వైపు చూస్తుంది

బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్నారని జహీరాబాద్ బిజెపి ఎంపి...
China lodges protest over PM Modi's visit to Arunachal

అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనాకు భారత్ గట్టి చురక

మీ పిచ్చి వాదనలు వాస్తవాలను మార్చలేవు చైనాకు భారత్ గట్టి చురక న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.‘ జాంగ్‌నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ...
President of India pays tribute to Mahatma Gandhi in Mauritius

మారిషస్‌లో మహాత్మాగాంధీకి భారత రాష్ట్రపతి ముర్ము నివాళులు

పోర్టులూయిస్ : చారిత్రక దండి సత్యాగ్రహ వార్షికోత్సవం సందర్భంగా మారిషస్‌లో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సందర్శించి, మహాత్మునికి నివాళులు అర్పించారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్...
Modi Flags off

సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు

రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ సికింద్రాబాద్ స్టేషన్‌లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
Vande Bharat train starts between Secunderabad-Vizag

సికింద్రాబాద్-వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం

సికింద్రాబాద్- వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారంనాడు 10 వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ ల మధ్య ఒక...

Latest News