Home Search
భారత క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
ఫైనల్లో భారత్
సెమీఫైనల్ మ్యాచ్ వర్షార్పణం
ఇంగ్లండ్ ఇంటికి, ఆస్ట్రేలియాతో హర్మస్ సేన టైటిల్ పోరు
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి సారి భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య గురువారం సిడ్నీలో జరిగిన...
సమరోత్సాహంతో భారత్
కివీస్కు పరీక్ష, నేడు తొలి టి20
అక్లాండ్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్పై కన్నేసింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్కు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవలే సొంత గడ్డపై...
గెలుపే లక్ష్యంగా భారత్
సంచలనం కోసం శ్రీలంక నేడు తొలి టి20
గౌహతి: కొత్త సీజన్ను విజయంతో ఆరంభించాలనే పట్టుదలతో శ్రీలంకతో ఆదివారం జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్కు సిద్ధమైంది. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో...
డబ్లూపిఎల్ వేలం పాట..కాష్వీ గౌతమ్కు రూ. 2 కోట్లు
ముంబై: వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) కోసం శనివారం ముంబైలో మినీ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో భారత్కు చెందిన అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కాష్వీ...
క్రికెటర్లను ఓదార్చిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పాలై దుంఖఃసాగరంలో మునిగిపోయిన టీమిండియా క్రికెటర్లను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓదార్చారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాని క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లారు....
ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు
ప్రత్యేక ఆకర్షణగా వాయుసేన విన్యాసాలు
అహ్మదాబాద్: ప్రపంచకప్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు జరుగనున్న...
టీమిండియా సాధన మొదలు..
ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు గురువారం సాధన మొదలు పెట్టారు. న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.
దసరా పండగ ముగియడంతో...
సాధనే..సాధన
లండన్: కొన్ని రోజులుగా పొట్టి క్రికెట్ ఐపిఎల్లో మునిగి తేలిన టీమిండియా క్రికెటర్లు ఇప్పుడూ సంప్రదాయ టెస్టు క్రికెట్పై దృష్టి సారించారు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్లూటిసి ఫైనల్ కోసం భారత...
డబ్ల్యూపిఎల్ వేలంలో 409 మంది ప్లేయర్లు..
ముంబయి: ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ ఆరంభ వేలంపాటలో 409మంది ప్లేయర్లు పాల్గొంటున్నట్లు బిసిసిఐ మంగళవారం తెలిపింది. ఈ నెల 13న డబ్ల్యూపిఎల్ వేలంపాట జరగనుంది. వేలంపాటలో పేర్లు నమోదు చేసుకున్న 409మందిలో 246మంది...
ఐసిసి టీమ్లో కోహ్లి, హార్దిక్, సూర్య..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) 2022 సంవత్సరానికి సంబంధించి ఎంపిక చేసిన అత్యుత్తమ టి20 జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు సంపాదించారు. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలకు ఐసిసి...
వైభవంగా రాహుల్-అతియా శెట్టి పెళ్లి
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటుడు స్టార్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల తనయ అతియా శెట్టిని రాహుల్ సోమవారం వివాహమాడాడు....
అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే… ఈసారి జాక్పాట్ కొట్టేదెవరో..?
ఈసారి జాక్పాట్ కొట్టేదెవరో?
అందరి కళ్లు స్టోక్స్, శామ్ కరన్పైనే
నేడు కొచ్చిలో ఐపిఎల్ మినీ వేలం పాట
కొచ్చి: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం శుక్రవారం మినీ వేలం పాట...
జోరుగా.. హుషారుగా టీమిండియా సాధన
దుబాయి : ఆసియాకప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. దుబాయి స్టేడియంలో శుక్రవారం భారత ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఈ...
లండన్ లో జోరుగా..హుషారుగా టీమిండియా..
లండన్: ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు ఒకవైపు సాధన మరోవైపు షాపింగ్లతో సరదగా గడుపుతున్నారు. ఇంగ్లండ్తో కిందటి సిరీస్లో అర్ధాంతరంగా ఆగిపోయిన టెస్టు మ్యాచ్ను ఆడేందుకు టీమిండియా ఇప్పటికే...
డేవిడ్ మిల్లర్పై ప్రశంసల వర్షం..
న్యూఢిల్లీ: భారత్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగి పోయిన సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట సమయంలోనూ ఒత్తిడికి...
జోరుగా..హుషారుగా..
టీమిండియా సాధన షురూ
మొహాలి: శ్రీలంకతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సాధన ఆరంభించింది. ఇప్పటికే టి20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్ టెస్టుల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది....
డిఆర్ఎస్ అంటే.. ‘డెఫినిట్లీ రోహిత్ సిస్టమ్’
మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్
అహ్మదాబాద్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్...
అశ్విన్, మయాంక్ ర్యాంక్లు మెరుగు
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్లు తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. న్యూజిలాండ్తో జరిగిన...
ఓటమికి సాకులొద్దు: కపిల్దేవ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్లో టీమిండియా కనీసం సెమీఫైనల్కు చేరకుండానే ఇంటిదారి పట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టు పేలవమైన ప్రదర్శనకు కెప్టెన్ కోహ్లితో సహా సహాయక కోచ్లు చెబుతున్న కారణాలు...
కోహ్లి, రాహుల్ ర్యాంక్లు పదిలం
కోహ్లి, రాహుల్ ర్యాంక్లు పదిలం
టాప్లోనే మలాన్, ట్వంటీ20 ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కెఎల్.రాహుల్లు తమ ర్యాంక్లను నిలబెట్టుకున్నారు....