Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
టి హబ్ తో భాగస్వామ్యాన్ని విస్తరించిన అల్గో భారత్
హైదరాబాద్: అల్గోరాండ్ ఫౌండేషన్ యొక్క భారతదేశ-కేంద్రీకృత కార్యక్రమం, అల్గోభారత్, భారతదేశంలోని ప్రముఖ ఇంక్యుబేటర్లలో ఒకటైన టి-హబ్లో తమ స్టార్టప్ ల్యాబ్ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. స్టార్టప్ ల్యాబ్ అనేది ఒక...
రేపు భారత్ బంద్కు రైతుసంఘాల పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతాంగం మళ్లీ ఉద్యమించింది. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బీకేయూ ప్రధాన...
చరణ్ సింగ్కు భారత రత్న
కర్షకులకు ‘అన్యాయం’
కేంద్రాన్ని ఎండగట్టిన జైరామ్ రమేష్
రైతుల ‘ఢిల్లీ చలో’ యాత్ర నేపథ్యంలో వ్యాఖ్యలు
అంబికాపూర్ : రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం విశేష కృషి సల్పిన చౌదరి చరణ్ సింగ్కు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్...
భారత్ బందీల విడుదల
ఖతర్లో గూఢచార్యం కేసులో శిక్ష పడిన మాజీ నేవీ సిబ్బందికి విముక్తి
2023 డిసెంబర్లో మరణశిక్ష విధించిన ఖతర్ న్యాయస్థానం
భారత్ విజ్ఞప్తితో జైలు శిక్షగా మార్పు
ప్రధాని మోడీ, ఖతర్ అమీర్...
ఖతార్ నుంచి భారత బందీల విడుదల
ఢిల్లీ చేరుకున్న మాజీ నేవీ సిబ్బంది
న్యూఢిల్లీ: గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై అరెస్టయి జైలుపాలైన భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అసిబ్బందిని ఖతార్ విడుదల చేసింది. ఈ పరిణామంపై భారత విదేశీ...
గూఢచర్యం కేసులో అరెస్టైన భారత మాజీ నేవీ అధికారులను విడుదల చేసిన ఖతార్
ఢిల్లీ: జైల్లో మగ్గుతున్న ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులను ఖతార్ కోర్టు విడుదల చేసింది. వీరిలో ఏడుగురు సోమవారం తెల్లవారుజామను భారత్కు తిరిగొచ్చారు. దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8మంది...
నేడు ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’కు శంకు స్థాపన
ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు
పద్మ అవార్డు గ్రహీతలకూ కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం
మన తెలంగాణ / హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న...
భారత్ డిఎన్ఎలో ఉన్నదే ప్రేమ
విద్వేషం వ్యాప్తిలో బిజెపి, ఆర్ఎస్ఎస్
ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్ను కోరుతున్నాం
ఛత్తీస్గఢ్లో జోడో యాత్రలో రాహుల్ గాంధీ
రెండు రోజుల విరామానాంతరం తిరిగి మొదలు
రాయిగఢ్ : ఈ దేశం డిఎన్ఎలో ప్రేమ ఉండగా బిజెపి,...
మన పివి భారత ‘రత్నం’
న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
సముద్రపు దొంగలకు భారత్ చెక్!
అరేబియా సముద్రం హిందూ మహా సముద్రానికి వాయువ్య భాగంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇదో మంచి మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం...
పివికి భారత రత్న ప్రకటనపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్
మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి కూడా...
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,ఎక్స్ వేదికగా( ట్విట్టర్) ప్రధాని...
ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ఇవ్వడం దేశానికి గర్వకారణం
భారత్కు ఆర్థిక సంస్కరణలు పునాది వేసిన మహానీయడు పివి: బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్రప్రభుత్వం...
పివికి భారత రత్న ప్రకటించడం హర్షణీయం : కోలేటి దామోదర్
మన తెలంగాణ/ హైదరాబాద్: గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా ప్రవీణుడు, మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్...
వారు ఎప్పటికీ భారత రత్నాలే: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లు నాడు, నేడు ఎప్పటికీ భారత రత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దేశానికి వారు అందించిన సేవలు...
ఈ ఏడాది ఐదుగురికి భారత రత్న..
న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలన్న నిర్ణయంతో దేశంలో అత్యున్నత పౌర పురస్కార విజేతల...
పివికి భారతరత్నపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. "ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప...
పివి, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి భారత రత్న పురస్కారాలను ప్రకటించింది. హరిత విప్లవ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్లకు భారత రత్న వరించింది....
అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?
ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...
భారత్-మయన్మార్ సరిహద్దుల వెంబడి కంచె:అమిత్ షా
న్యూఢిల్లీ: భారత్- మయన్మార్ సరిహద్దుల వెంబడి మొత్తం 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. పటిష్టమైన...