Home Search
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
యాదాద్రిలో అందుబాటులోకి 240 వసతి గదులు
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకునే భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు నూతనంగా నిర్మించిన 240 వసతి గదుల భవన సముదాయం సోమవారం ప్రారంభం కానుంది. ఈ సముదాయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ...
కల్లాల కుట్రపై కన్నెర్ర
న్యూస్ నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ధాన్యం ఆరబోత, పంట కల్లాలపై కేంద్రం కుట్రలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన పిలుపు...
మహారాష్ట్రలో గ్రామగ్రామానికి విస్తరణ
నాందేడ్: భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న...
మాది న్యూట్రిషన్.. వారిది పార్టిషన్
కామారెడ్డి: మాది పనులు చేసే ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపిది పన్నులు సే ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక, వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దెప్పిపొడిచారు. తల్లి మనస్సుతో ఆలోచించే సిఎం...
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు
బాసర: సాంకేతికయుగంలో అవకాశాలకు కొదువలేదని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషిచేయాలని సూచించారు. బాసర ఆర్జియూకెటిలో శనివారం జరిగిన 5వ స్నాతకోత్సవ వేడుకల్లో...
మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు
నిర్మల్: కాళోజీ జయంతి పురస్కరించుకుని శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్...
‘డేంజర్’ లెవల్
ప్రమాదం అంచున కడెం ప్రాజెక్టు.. భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం
కడెం ప్రాజెక్టుకు భారీ వరద
యుద్ధప్రతిపాదికన 25 గ్రామాల
ప్రజలు పునరావాసానికి
సాయంత్రానికి తగ్గినట్టే తగ్గి మళ్లీ
పెరిగిన వరద రాత్రి 10గం.కు
5లక్షల క్యూసెక్కులకు చేరిక
అధికార...
ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ నిషేధం సాధ్యం
అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యేక కార్యచరణ
నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యుపి)...
ట్రిపుల్ ఐటి సమస్యకు పరిష్కారం
మన తెలంగాణ/బాసర/భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాటపట్టడంతో శనివారం సాయంత్రం దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు ఆందోళన చేస్తున్న...
పచ్చదనం పెంపు… సామాజిక బాధ్యత
అన్ని శాఖలు, అన్ని వర్గాల నుంచి హరితనిధికి నిధుల జమ
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ...
కొనేదాకా కొట్లాటే
యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు
కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత...
రహదారులపై రణవీరులు
యాసంగి ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ మండుటెండల్లో రోడ్లపై బైఠాయించిన టిఆర్ఎస్ శ్రేణులు, రైతులు
రాష్ట్రమంతటా గంటల తరబడి ట్రాఫిక్ జామ్
వరి కంకులతో రోడ్లపై ఆందోళన జాతీయ రహదారులపై వరి ధాన్యం పోసి నిరసన
మన...
దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....
నిర్మల్లో 250 పడకల ఆస్పత్రికి మంత్రులు శంకుస్థాపన
జిల్లాలో రూ 59.76 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు
నిర్మల్: నిర్మల్ జిల్లాలో నూతన ఆస్పత్రుల భవన నిర్మాణం మౌలిక వసతుల...
కోతుల సంతాన నిరోధక కేంద్రాలు
రైతులకు, ప్రజలకు వానరాల బెడద తగ్గించే చర్యలు
అటవీ, వ్యవసాయ అధికారులతో మంత్రులు ఇంద్రకరణ్, సింగిరెడ్డి సమీక్షా సమావేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందని,...
కెసిఆర్ పాలనలో రైతుల అభివృద్ధి
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
జిల్లాలో 1,68,375 రైతులకు రైతుబంధు ద్వారా యాసంగికి రూ. 226 కోట్లు
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/నర్సాపూర్ (జి): రైతుల సంక్షే మం కోసం...
ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నాటాలని ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా...
భక్తజనసంద్రం.. రాజన్న క్షేత్రం
శివనామ స్మరణలతో మారుమోగిన శివాలయాలు
ఉపవాస దీక్షలతో పోటెత్తిన భక్తులు
టిటిడి,ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత
అలరించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు
రాజన్నను దర్శించుకున్న విఐపీలు, మంత్రులు
మన తెలంగాణ/వేములవాడ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న...
కుటుంబసభ్యులతో సరదాగా…
కవ్వాల్ అభయారణ్యంలో మంత్రి, ఆయన కుటుంబసభ్యులు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిత్యం బిజీగా ఉండే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి కవ్వాల్ అభయారణ్యంలో గడిపారు. ఉడుంపూర్ అటవీ...
ఖాజిపల్లి ఫారెస్ట్ను దత్తత తీసుకున్న ప్రభాస్..
మన తెలంగాణ/హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్, అభిమానుల డార్లింగ్ హీరో ప్రభాస్ మరో డేరింగ్ స్టెప్ వేశారు. తన సినిమాల వలే తన మనసు కూడా భారీ అని నిరూపించే నిర్ణయం తీసుకున్నారు....