Friday, April 19, 2024
Home Search

ముజఫర్‌నగర్ - search results

If you're not happy with the results, please do another search
Interruption of 160 trains with Farmers' Rail Roko

రైతుల రైల్‌రోకోతో 160 రైళ్లకు అంతరాయం, పలు రైళ్ల రద్దు

పంజాబ్, హర్యానా, యుపి,రాజస్థాన్‌లపై తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ/చండీగఢ్/జైపూర్: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఇచ్చిన రైల్‌రోకో పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 160 రైళ్లకు అంతరాయం ఏర్పడిందని...

రైతుల డిమాండ్లు తీర్చకుంటే బిజెపికి మళ్లీ అధికారం అసాధ్యం

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక సంచలన వ్యాఖ్యలు జైపూర్(రాజస్థాన్): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే...
Power again in UP with Dalit-Brahmin unity

దళిత-బ్రాహ్మణ ఐక్యతతో యుపిలో మళ్లీ అధికారం

ప్రజలకు మాయావతి పిలుపు లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి)ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి దళితులు, బ్రాహ్మణులు ఐక్యం కావాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణ బ్రాహ్మణులకు పార్టీని చేరువ...
muzaffarnagar Kisan Mahapanchayat

అమ్మకానికి దేశం

అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్‌నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్ యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం...
Under leadership of Yogi BJP will get 50 seats

బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ

  మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
Four people killed in house collapse At Shamli

ఇల్లు కూలి మహిళతో సహా ముగ్గురు చిన్నారులు మృతి

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో విషాదం చోటుచేసుంది. జోరుగా కురిసిన వర్షానికి ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. షామ్లీ జిల్లాలో గురువారం కురిసిన వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఒక...
330 additional Trains to areas of demand

డిమాండ్ ఉన్న ప్రాంతాలకు 330 అదనపు రైళ్లు

  న్యూఢిల్లీ: అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్‌మే మధ్యకాలంలో అదనంగా 330 రైళ్లు ద్వారా 674 ట్రిప్పులు నడపనున్నట్టు రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ ఆదివారం వెల్లడించారు. గోరఖ్‌పూర్, పాట్నా, ముజఫర్‌నగర్, వారణాసి,...
UP Khap Panchayat bans women's jeans

మహిళల జీన్ ఫ్యాంట్లపై యుపి ఖాప్ పంచాయతీ నిషేధం

ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లా ఖాప్ పంచాయతీ మహిళలు జీన్ ప్యాంట్లు ధరించడంపై నిషేధం విధించింది. అలాగే పురుషులు షార్టులు ధరించరాదని ఆదేశించింది. ఇవన్నీ పాశ్చాత్యవస్త్రధారణలని, సంప్రదాయ భారతీయ వస్త్రధారణ పాటించాలని...
Priyanka Gandhi supports Lalu Prasad

మోడీ అహంకారి రాజా

  కిసాన్ మహాపంచాయత్‌లో ప్రియాంక లక్నో : ప్రధాని మోడీ ఓ పిట్టకథలోని అహంకారి రాజాగా మారారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. యుపిలోని ముజఫర్‌నగర్‌లో వేలాది మంది హాజరైన కిసాన్ మహా...
Farmers Write letter to PM Modi with Blood

రక్తంతో ప్రధాని మోడీకి లేఖ..

నోయిడా: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి భారతీయ కిసాన్ యూనియన్(లోక్‌శక్తి) అధినేత షియోరాజ్‌సింగ్ రక్తంతో లేఖ రాశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కి హామీ...
Girl's Relatives Fire on Lovers in Uttar Pradesh

యుపిలో ప్రేమికులపై కాల్పులు..

ముజఫర్‌నగర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ప్రేమికులపై యువతి బంధువులు కాల్పులు జరిపారు. ఖటోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపల్‌హేడ గ్రామంలో శనివారం ఈ సంఘటన జరిగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హాస్పిటల్‌లో...
Newlyweds Jumps into Ganga Canal After Families Disapprove

పెద్దలు ఒప్పుకోలేదని కాలువ లోకి దూకిన నవజంట

  ముజఫర్‌నగర్ : వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు నవదంపతులు తమ సంబంధాన్ని కుటుంబ పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ఆదివారం గంగానది కాలువలోకి దూకారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో ఈసంఘటన జరిగిందని పోలీసులు సోమవారం తెలిపారు....
FIR Against Kerala journalist on way to Hathras

హత్రాస్ వెళ్తున్న కేరళ పాత్రికేయుడుపై దేశ ద్రోహం కేసు..

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్‌కు వెళ్తున్న కేరళ పాత్రికేయునితోపాటు మరో ముగ్గురిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. వీరికి రాడికల్ గ్రూపు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్)తో...
Man plung to death for tiktok in Uttarpradesh

టిక్‌టాక్ కోసం చెట్టు పైనుంచి కాలువలో దూకి…

లక్నో: టిక్‌టాక్ కోసం ఓ యువకుడు చెట్టు పైనుంచి కాలువలో దూకి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కట్రా ప్రాంతంలో ముర్షీద్ అహ్మద్...

4 రోజుల్లో రెట్టింపు

    నిజాముద్దీన్ పాజిటివ్‌లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83 మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్‌లో ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
Murder

అక్రమ సంబంధం పెట్టుకుందని సొంత సోదరినే చంపేశారు..

  ముజఫర్‌నగర్: వేరే మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో తమ వితంతు సోదరిని ఆమె సొంత సోదరులే గొంతు పిసికి చంపి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ...
Cleric stripped in UP Madrasa

మదర్సాలో యుపి పోలీసుల బీభత్సం.. వృద్ధ మౌలానాపై దాడి

లక్నో: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఒక వృద్ధ మౌలానాను, ఆయనకు చెందిన 100 మంది విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదారు. డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం ముజఫర్‌నగర్‌లోని...

Latest News