Home Search
యుఎఇ - search results
If you're not happy with the results, please do another search
ఫ్రాన్స్ నుంచి ముంబయి చేరుకున్న భారతీయులున్న విమానం
ముంబయి: ఫ్రాన్స్లో నిలిపివేసిన భారతీయులున్న విమానం ఎట్టకేలకు ముంబయికి చేరుకుంది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో 303 మందికి పైగా ప్రయాణికులున్న విమానాన్ని విచారణ కోసం ఫ్రాన్స్లో నిలిపి వేసిన...
గాజా తీర్మానంపై అమెరికా వీటో
న్యూయార్క్ : తల్లడిల్లుతున్న గాజాలో వెంటనే కాల్పుల విరమణ అమలుకు ఐరాస చేసిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తనకున్న అసాధారణ వీటో ప్రయోగించి, దీనిని అడ్డుకుంది. పరస్పర దాడులతో సామాన్య పౌరుల జీవనక్రమానికి...
‘కాప్28’ వాతావరణ వ్యాపారమా?
సుమారు అర్ధ శతాబ్ది కాలంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుకు విఘాతం కలిగిస్తున్న కాలుష్య సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఏడాది సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సదస్సులు వాతావరణ కాలుష్యం...
భారత్ అండర్19 టీమ్లో అవనీష్, అభిషేక్లకు చోటు
హైదరాబాద్: ఆసియా అండర్19 టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ శనివారం ఎంపిక చేసింది. యుఎఇ వేదికగా డిసెంబర్ 8 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. ఆసియాకప్ కోసం 15 మందితో కూడిన...
టైమ్ విశిష్ట వ్యక్తుల్లో 8 మంది భారతీయులు
న్యూయార్క్ : ఈ ఏడాది 2023 ముగింపు దశలో టైమ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాను వెలువరించింది. వందమందితో కూడిన ఈ తొట్టతొలి లిస్టులో ఎనమండుగురు భారతీయులు, భారతీయ సంతతికి...
బఘేల్ ఆదేశాలతో దుబాయ్కు..
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తనను దుబాయ్ వెళ్లాలని చెప్పినట్లు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల వ్యవహారంలో నిందితుడు శుభమ్ సోనీ తెలిపారు. బఘెల్కు వివాదాస్పద బెట్టింగ్ యాప్ నుంచి...
గాజాపై భద్రత మండలిలో అమెరికా
ఐక్యరాజ్య సమితి: గాజాలోకి ఆహారం, ఇంధనం, మందులు లాంటి మానవతా సహాయం ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రవేశించడానికి వీలుగా మానవతా దృష్టితో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో...
చైనా కరెన్సీలో చమురు చెల్లింపులు?
గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుకుందా? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా? చైనా మీద కోపంతో అధిక...
శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది..
శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది
దక్షిణ గాజా ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
50 మందికి పైగా మృతి, పలు భవనాలు నేలమట్టం
ఆస్పత్రుల్లో అడుగంటుతున్న ఇంధన నిల్వలు
రోగుల చికిత్సకు వైద్య సిబ్బంది అష్టకష్టాలు
రఫా సరిహద్దులు...
ఇజ్రాయెల్పై ఇరకాటంలో ఇండియా
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య వారం రోజులుగా జరుగుతున్న భీకర పోరు భారత రాజకీయాలలో మరోసారి 2024 ఎన్నికల ముందు ఉగ్రవాదంపై పోరును ఓ ప్రధాన అంశంగా తెరపైకి తీసుకొస్తున్నది. ఇజ్రాయెల్లో ఉగ్రదాడిపై...
అదానీని వెనక్కినెట్టిన ముకేశ్
భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా అంబానీకి మొదటి స్థానం
ఆయన సంపద విలు రూ.8.08 లక్షల కోట్లు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని...
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో రణబీర్ కపూర్కు ఇడి సమన్లు
ముంబై: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అక్టోబర్ 6న తమ ఎదుట హాజరుకావాలంటూ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీచేసింది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు సోషల్...
మరో అద్భుతానికి వేదిక కానున్న భాగ్యనగరం
ప్రపంచ ప్రఖ్యాత లులూ గ్రూప్
కూకట్పల్లిలో దేశంలోనే అతిపెద్ద మెగా షాపింగ్ మాల్
రూ.300 కోట్లతో నిర్మాణం.. రెండు వేల మందికి ఉపాధి కల్పన
26వ తేదీన మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
మన...
మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...
డెవిల్ డేనియల్ ..
ట్రిపోలి : ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ భీకర తుపాన్ డెర్నా నగరంలో జలవిలయాన్ని సృష్టించింది. ఇక్కడ డ్యామ్లు తెగి వాడి నది కట్టలు తెంచుకున్న క్రమంలో వేలాదిగా ఇళ్లకు ఇళ్లే నిద్రిస్తున్న...
లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి
డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది...
ఇండియా కూటమి పగ్గాలా ఓ మైగాడ్: మమత స్పందన
న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...
దుబాయ్ ఎయిర్పోర్టులో లంక నేతతో మమత భేటీ
న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...
లిబియాలో జల ప్రళయం.. 700 మంది మృతి.. 10,000 మంది గల్లంతు
కైరో : ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్లు బద్దలై పోయాయి. దీంతో దిగువ...
విశ్వాస లోటుకు ముగింపు పలకండి
విశ్వాస లోటుకు ముగింపు పలకండి
ప్రపంచ దేశాధినేతలకు ప్రధాని మోడీ పిలుపు
జి20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం
సదస్సు ప్రారంభంలో ప్రకటించిన ప్రధాని మోడీ
ఎయు చేరికతో పేద దేశాల వాణి బలోపేతమవుతుందని ఆశాభావం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్...