Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ కుమార్తె
కోట: రాజస్థాన్లోని బుండిలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోమవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు....
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం!
సచిన్ పైలట్కు సిఎం పదవిస్తే ఒప్పుకోం
గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది
ఎంఎల్ఎల రాజీనామా హెచ్చరిక
సిఎల్పి భేటీకి ముందు కీలక పరిణామాలు
నా చేతుల్లో ఏమీ లేదు : అశోక్ గెహ్లాట్
జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్లో...
రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించిన షేక్ హసీనా
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం మధ్యాహ్నం అజ్మీర్లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
బర్మార్: రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో ఒక ఎస్యువి, ట్రైలర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మైనర్లతోసహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. మరో వ్యక్త...
కోల్కతాకు ఊరట.. రాజస్థాన్పై విజయం
ముంబై: ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ నాలుగో విజయం అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు...
రాజస్థాన్లో 300 ఏళ్ల నాటి శివాలయం కూల్చివేత..
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజస్థాన్లో 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబంలోని 10 మంది మృతి
జైపూర్ : రాజస్థాన్లోని ఝుంఝునూ ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయానికి వెళ్లి పదిమంది...
రాజస్థాన్లో వేధింపులు తాళలేక లేడి డాక్టర్ ఆత్మహత్య !
జైపూర్: అర్చన శర్మ అనే ఓ డాక్టర్ వేధింపులు తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తాను నిర్దోషినన్న సుసైడ్ నోట్ను కూడా వదిలిపోయింది. స్థానిక బిజెపి నాయకుడొకడు ప్రజలను...
ప్రపంచ కాలుష్య నగరాల్లో రాజస్థాన్కు చెందిన భివాడి టాప్ !
న్యూఢిల్లీ: స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ రూపొందించిన ‘ప్రపంచ వాయు నాణ్యత’ నివేదిక ప్రకారం 2021లో వరుసగా నాల్గవ సంవత్సరం కూడా న్యూఢిల్లీ ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా కొనసాగుతోంది. వాయు నాణ్యత...
రాజస్థాన్లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం
జైపూర్: రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో ఒక దళిత మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మంగళవారం తన భర్త, పిల్లలతో కలసి పొలం నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఆరుగురు వ్యక్తులు...
రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం..
జైపూర్: రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామును అల్వార్ జిల్లా నీమ్రానాలోని కన్సూమర్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ గోడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక...
రాజస్థాన్లో బిజెపి సిఎం అభ్యర్థిగా షెకావత్!
జైపూర్: మరో రెండేళ్ల తర్వాత జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బరిలో నిలుస్తారని కాంగ్రెస్ నాయకుడు గోవింద్ సిగ్ దొతాశ్రా...
రాజస్థాన్లో ఒకే కుటుంబంలో 9మందికి కరోనా..
జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవర పెడుతున్న వేళ రాజస్థాన్లో ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నలుగురు వ్యక్తులు దక్షిణాఫ్రికానుంచి జైపూర్ రాగా.. ఒమిక్రాన్...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి..22 మందికి గాయాలు
జైపూర్: రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందగా మరో 22 మంది గాయపడ్డారు. బర్మేర్-జోధ్పూర్ జాతీయ రహదారిపై భందియావాస్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా...
రాజస్థాన్లో ఐదేళ్లపాటు అధికారంలో మేమే ఉంటాం
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా
జైపూర్: పొరుగు రాష్ట్రమైన పంజాబ్తోపాటు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో తన ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి...
రాజస్థాన్కు పరీక్ష
నేడు బెంగళూరుతో కీలక పోరు
దుబాయి: ఐపిఎల్ సీజన్14లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా...
రాజస్థాన్లో ఉపాధ్యాయ పరీక్షకు బ్లూటూత్ చెప్పులతో.. ఐదుగురి అరెస్ట్
రాష్ట్రవ్యాప్త రాకెట్ను గుర్తించిన అధికారులు
జైపూర్: రాజస్థాన్లో పాఠశాల ఉపాధ్యాయుల ఎంపిక కోసం రీట్ పేరుతో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మోసానికి పాల్పడినందుకు ఐదుగురిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. చెప్పుల్లో(స్లిప్పర్స్లో) బ్లూటూత్...
రాజస్థాన్లోని ఒకే గ్రామంలో కరోనాతో 21మంది మృతి
కరోనా మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనడం వల్లే దారుణం
జైపూర్: కొవిడ్19 నిబంధనలు పాటించకపోవడం వల్ల ఓ గ్రామంలో కొన్ని రోజుల్లోనే 21మంది కరోనా బారిన పడి మృతి చెందిన ఉదంతం రాజస్థాన్లో వెలుగు చూసింది....
హైదరాబాద్కు చావో రేవో నేడు రాజస్థాన్తో కీలక పోరు
న్యూఢిల్లీ : వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ చావో రేవోగా మారింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రానున్న మ్యాచుల్లో విజయాల్లో సాధించడం...
ఐపిఎల్ 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా వాంఖడే స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్లో టాస్...