Home Search
రాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : సుభాష్రెడ్డి
చర్లపల్లి: రాష్ట్రంలో మహిళల సంక్షేమం అభ్యున్నతి కో సం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అ న్నారు. మంగళవారం కాప్రా డివిజన్ మహిళా అధ్యక్షురాలు గిరుకబావి సురేఖ...
రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణకు ప్రభుత్వం కృషి
2కె రన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్...
ఎపిలో ఆరాచక పాలన.. నా రాష్ట్రం.. నా ప్రభుత్వం.. నా ఇష్టం..
బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్
హైదరాబాద్ : నా రాష్ట్రం.. నా ప్రభుత్వం.. నా ఇష్టం.. అన్నట్లుగా ఎపిలో సిఎం జగన్ పాలన ఉందని బిజెపి పార్లమెంటరీబోర్డు సభ్యులు, ఎంపి డాక్టర్ కె.లక్ష్మణ్...
కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం మేలు: డికె అరుణ
హైదరాబాద్: రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. శనివారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నియోజకవర్గం బిజెపి...
కేరళ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఫిట్టింగ్ !
తిరువనంతపురం: ‘నా అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. దానిపై సంతకం చేయాలంటూ నా వద్దకు పంపించింది. దీనిపై నాకు నేనుగా తీర్పు చెప్పుకోలేను. రాష్ట్రపతికి పంపిస్తాను’ అని కేరళ గవర్నర్ ఆరిఫ్...
రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరించిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ విషయంలో ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఇచ్చింది సర్కార్. గతంలో సిబిఐకి...
మహారాష్ట్రలో మార్చిలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం
ముంబై: వచ్చే ఏడాది మార్చిలో మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం చెప్పారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
హైదరాబాద్: కరోనా పరిస్థితులపై తెలంగాణ సర్కార్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25 వరకు 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.39 లక్షల...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా ఎపి ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి ముందుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ...
మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో...
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా...
రాష్ట్రపతి చర్య రాజ్యాంగ విరుద్ధం: ద్రౌపది ముర్ముపై సుప్రీంలో ఫిర్యాదు
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులకు కారణం చెప్పకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్యను కోరుతూ కేరళలోని సిపిఎం ప్రభుత్వం అనూహ్య రీతిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి చర్యను రాజ్యాంగ...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులకు కారణం చెప్పకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్యను కోరుతూ కేరళలోని సిపిఎం ప్రభుత్వం అనూహ్య రీతిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి చర్యను రాజ్యాంగ విరుద్ధంగా...
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చిందని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాం అని చెప్పి ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక...
యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా
మొబైల్ అగ్రగామి యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. కృత్రిమగా ధరలు పెంచుతోందని న్యూజెర్సి ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఈ దావా...
రాష్ట్రానికి కరెంట్ కావాలా.. వద్దా?
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టిపిసి ఘాటు లేఖ
పిపిఎ కుదుర్చుకోకపోతే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని హెచ్చరిక
మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల్లో రారాజుగా పిలవబడుతున్న ఎన్టిపిసి (జాతీయ థర్మల్...
కొత్త ప్రభుత్వం తొలి 100 రోజులకు రోడ్మ్యాప్ ముసాయిదా
కొత్త ప్రభుత్వం కోసం తొలి 100 రోజులకు, వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక రోడ్మ్యాప్ రూపొందించవలసిందని మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఆదివారం ఉదయం మంత్రివర్గ సమావేశానికి ప్రధాని మోడీ...
నోటిఫికేషన్ కోసం లోక్సభ తేదీలు రాష్ట్రపతికి పంపిన క్యాబినెట్
న్యూఢిల్లీ: ఏడు దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా తేదీలను నోటిఫై చేసే ప్రక్రియ ఆదివారం ప్రభుత్వం ప్రారంభించింది. ఈమేరకు ఎన్నికల కమిషన్ సిఫార్సులను క్యాబినెట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది....
ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...
సిఎఎను అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తే లేదు
ఆ దేశాల్లోని మైనారిటీలు ఎక్కడకు వెళతారు?
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ:...