Home Search
రూపాయి పతనం - search results
If you're not happy with the results, please do another search
ఎప్పటికీ దిగిరాని ధరలు!
సాధారణ ప్రజల బతుకులను దుర్భరం చేస్తున్న అధిక ధరల సమస్య ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. నిత్యం వుండే దానికి నెత్తీనోరూ బాదుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం అనే ఒక అతి నిస్సహాయ...
నేటి పొదుపు రేపటి మదుపు
విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాధ్యమ ప్రకటనల హోరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు...
రూ.18 లక్షల కోట్ల నష్టం
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 900, నిఫ్టీ 264 పాయింట్లు పతనం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావమే కారణం
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. గత ఆరు రోజులుగా మార్కెట్లు...
క్రూడ్ ధరల దడ
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర మళ్ళీ పెరుగుతోంది. బ్యారెల్ 150 డాలర్లకు చేరిపోయిన ఒకప్పటి సంక్షోభం గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం 90 డాలర్లకు పైనే వున్న మనం వాడే బ్రెంట్ రకం క్రూడాయిల్...
పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి
వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...
మార్కెట్లను ముంచెత్తిన టమాటా
ధరలు పాతాళానికి పతనం
15 కిలోల బాక్స్ ధర రూ. 40
ఖర్చులు పోగా రైతు చేతికి రూ.10
మనతెలంగాణ/హైదరాబాద్: మొన్నటిదాక పంట సాగు చేసిన రైతులకు కాసుల వర్షం కురిపించిన టమాటా ఇపుడు అదే రైతులకు...
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై రాష్ట్ర మంత్రుల ఆగ్రహం
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై రాష్ట్ర మంత్రులు నిప్పులు చెరిగారు. తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపి పార్టీ, ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
విషం కక్కిన ‘మోడీ’
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల...
దేశం గుండెలపై వడ్డీల కుంపటి
న్యూఢిల్లీ: కేంద్రం చేస్తున్న ఎడతెగని అప్పులతో దేశం క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఈక్రమంలో దేశప్రజల గుండెలపై వడ్డీల కుంపటి రాజుకుంటుంది. 2014-15లో కేంద్రం తీసుకున్న రుణాలపై వడ్డీగా రూ.4.02లక్షల కోట్లు చెల్లించింది....
పాకిస్తాన్ దివాలా తీయనుందా?
గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు....
ఇంట గెలిస్తేనే విశ్వగురువు
‘The Vishwaguru, at its most useful, is a MEDIATOR. The world is wracked with conflicts: Russia versus the West, North versus South. The Vishwaguru...
నేను శూద్రుడిని అందుకే..
హైదరాబాద్ : పార్లమెంటు సమావేశాల్లో సోమవారం కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య వాడిగా, వేడిగా వాదం జరిగింది. కొశ్చన్ అవర్లో ఎంపి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి...
మార్కెట్ సునామీకి వనామీ విలవిల
దేశంలో దాదాపు రెండు లక్షల 70 వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80 వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. టైగర్ రొయ్యల రకం మరొక లక్షా...
పట్టణ జనం: ప్రైవేటు భారం
స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల...
విదేశీ వాణిజ్య లోటు!
అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...
ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల నష్టం
ఫెడ్ రేట్ల పెంపు, గ్లోబల్ మాంద్యం ఆందోళనలు
భారీగా 1,020 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల పెం పు, గ్లోబల్ మాంద్యం ఆందోళనలు వెరసి...
బిజెపి గోల్ మాల్ గోవిందాలు
గత వారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి. రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం...
అస్థిరంగా మార్కెట్లు
గతవారం స్వల్పంగా 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన, ఇతర అంతర్జాతీయ అంశాలు గతవారం స్టాక్ మార్కెట్లపై...
రాబోయేది రైతు ప్రభుత్వమే
‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులు ఉన్నారు. వారంతా ఆలోచించాలి. సమాజాన్ని చైతన్య పరచాలి. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెబుతున్నా. పెద్దపల్లి...