Home Search
విదేశీ పెట్టుబడులు - search results
If you're not happy with the results, please do another search
మీడియా సౌజన్య పక్షపాతం
పాలకులు అబద్ధ్దాలు, అతిశయోక్తులు, అశాస్త్రీయాలు వల్లించినా, ప్రజావ్యతిరేక విధానాలతో పాలించినా సహచరులు ప్రశ్నించరు. పెట్టుబడిదారీ పాలన ముదిరి సామ్రాజ్యవాదంగా మారుతుందని మార్క్ అన్నారు. సౌజన్య పక్షపాతం, నిరాసక్త్ నిష్క్రియాత్మకత కవలలు. ఈ దుష్టచతుష్టయాలు...
జాక్ మాకు చెక్ పెట్టిన చైనా!
జాక్ మా, అలీ బాబా పేరు ఏదైతెనేం, వ్యక్తి సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలుపిట్టకథలకు తెరపడింది. తాజాగా...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
నెహ్రూ టు మోడీ: ఆర్థిక విధానాలు
దేశంలో నేడు అమలు జరుగుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలకు నెహ్రూ ప్రభుత్వ కాలం నుండే పునాధులు ఉన్నాయి. దాని కొనసాగింపే సరళీకరణ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత నెహ్రూ...
మానవాభివృద్ధిలో గుజరాత్రే!
ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’
సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...
ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ
51 శాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం
ప్రయత్నాలు వేగవంతం చేసిన ప్రభుత్వం
సెప్టెంబర్లో విక్రయించే అవకాశం
న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రభుత్వరంగ ఐడిబిఐ బ్యాంక్లో...
ఆర్థిక ఊబిలో బంగ్లాదేశ్!
పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకొన్న బంగ్లాదేశ్ కూడా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయిందంటే నమ్మబుద్ధి కాదు. కాని ఇది పచ్చి నిజం, చేదు నిజం. కొవిడ్ -19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, డాలర్...
ఉత్సాహంగా మార్కెట్లు
గతవారం 960 లాభపడిన సెన్సెక్స్
పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59...
నాన్సీ పెలోసికి చైనా హెచ్చరిక!
అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్ లో అడుగు పెడతారా? హెచ్చరికల ను ఖాతరు చేయకుండా...
రూపాయిని కాపాడలేమా?
అనుకున్నంతా జరిగింది. డాలర్తో రూపాయి విలువ భారీగా పతనమైంది. 80 రూపాయిలకు చేరుకొన్నది. అంచెలంచెలుగా పడిపోతూ మంగళవారం నాడు యీ స్థాయికి దిగజారిపోయింది. 2022 సంవత్సరం ఆరంభంలో డాలర్కు 74 వద్ద గల...
రూపాయి @ 79.98
డాలర్తో పోలిస్తే 80 మార్క్ వద్ద భారతీయ కరెన్సీ
ముంబై : క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, విదేశీ పెట్టుబడులు నిరంతరం ఉపసంహరణ నేపథ్యంలో రూపాయి పతనమవుతూనే ఉంది. సోమవారం కరెన్సీ మార్కెట్లో డాలర్తో...
ఆర్థిక సుడిగుండంలో మరో డజను దేశాలు
రుణాల చెల్లింపుసంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న అర్జెంటీనా, ఈజిప్టు, పాక్ తదితర దేశాలు
ఆదుకోవాలంటూ ఐఎంఎఫ్కు మొర
న్యూఢిల్లీ: కరెన్సీల పతనం, అడుగంటిన విదేశీ ద్రవ్య నిల్వలు, రుణ చెల్లింపుల భారంతో కూరుకు పోయిన శ్రీలంకలో సంక్షోభం...
రూపాయి భారీ పతనం
డాలర్తో రూపాయి పతనం అదే పనిగా, హద్దు, ఆపు లేకుండా సాగిపోతున్నది. ఈ నెల 5 తేదీన డాలర్కు 79.37 రూపాయలై అత్యధమ స్థాయికి దిగజారిపోయింది. స్టాక్ మార్కెట్ 100 పాయింట్లు పతనమైంది....
బంగారం రూ.55 వేలకు చేరొచ్చు
పసిడిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఇకపై వచ్చే పండుగల సీజన్లలో, పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలను కొనుగోలు మరింత భారం కానుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని...
బేర్ గుప్పిట్లోకి..
కొద్ది వారాలుగా నష్టాల్లోనే మార్కెట్లు
ఫెడ్ ప్రభావంతో మరింత పతనం
గతవారం 1,385 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 2020 మార్చిలో కరోనా మహమ్మారి పతనం తర్వాత అంతటి స్థాయిలో...
మానవ వనరులు-నిరుద్యోగం!
దేశంలో నిరుద్యోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందుబాటులోని అపారమైన మానవ వనరులను సద్వినియోగం చేసుకొని విశేషమైన ఆర్థికాభివృద్ధిని సాధించి పొరుగునున్న చైనా వంటి దేశాలతో పోటీ పడవలసిన దేశ పాలకులు...
భారత్ సత్తా చాటాం
విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది
యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు
ఐఎస్బి విద్యార్థులు దేశానికి గర్వకారణం
2001లో వాజ్పేయ్ ప్రారంభించిన ఐఎస్బి ఇప్పుడు ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్గా ఎదిగింది
ఎంతోమంది...
బడ్జెట్కు పార్లమెంటు ఆమోదం
వనరుల సమీకరణ కోసం పన్నుల భారం వేయలేదు
ఆశించిన రికవరీ సాధిస్తాం: ఆర్థిక మంత్రి హామీ
న్యూఢిల్లీ: యుపిఎ పదేళ్ల పాలనతో పోలిస్తే నరేంద్ర మోడీ హయాంలోనే దేశంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయని కేంద్ర...
దేశపాలనలో ‘దక్షిణ’ పాత్ర ఎంత?
పన్నుల విషయాని కొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు...