Home Search
వ్యవసాయ బిల్లు - search results
If you're not happy with the results, please do another search
నిరంకుశబిల్లు
రాష్ట్ర విద్యుత్ సంస్థల స్వతంత్రతపై గొడ్డలిపెట్టు
ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విధులు, అధికారాలను కట్టడి చేస్తుంది
కేంద్రం ఏర్పాటు చేసే సెలక్షన్ కమిటీ ద్వారా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ను నియమించబోవడం ఫెడరల్...
వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలి
వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోజువారీ పనులు లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించి ఆదుకోవాలని...
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
సంస్కరణలకు కాలం చెల్లిందా?
నేడు భారత్ అంతర్జాతీయంగా ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు, కొద్ది కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందనే భరోసా కలగడానికి 1991 ప్రాంతంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలే...
బిసి జనాభాను లెక్కించాల్సిందే!
1931 తర్వాత ఎస్సి, ఎస్టి మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఏదిఏమైనా ఒబిసిల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక క్లారిటీ అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఒబిసిల శాతం...
ప్రధాని మోడీ విధాన తడబాటు
పార్టీ వ్యవహారాల్లో మినహా అధికార రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పుష్కర కాలం పాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తర్వాత, నేరుగా ప్రధాన మంత్రిగా ఏడేళ్లకు...
రాజ్యసభ నుంచి 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: గత పార్లమెంట్ సమావేశాల్లో దురుసుగా వ్యవహరించినందుకు 12 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యులను ప్రస్తుత శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సోమవారం...
ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ...
రైతు ఉద్యమ రథసారథులు వీరే…
న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
ప్రైవేటీకరణ పేరిట రిజర్వేషన్లకు మంగళం: ఎర్రబెల్లి
వరంగల్రూరల్: తెలంగాణను మోడీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్...
గడ్డం పెంచితే విశ్వకవులవుతారా?
విశ్వకవి రవీంద్రుడికి పొడుగు గడ్డం ఉండేది. మార్క్కు గుబు రు గడ్డం ఉండేది. డార్విన్కు ఉండేది, మన పెరియార్కూ ఉండేది. ఇంకా కొంత మంది వైజ్ఞానికులకూ ఉండేది. నిరంతరం మానవాళి శ్రేయస్సు కోసం...
నిరసనల ‘సాగు’
వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు
రాజ్యసభ మూడు సార్లు, లోక్సభ రెండుసార్లు వాయిదా
చర్చకు నిరాకరించడంతో రాజ్యసభలో కాంగ్రెస్, లెఫ్ట్, టిఎంసి, డిఎంకె, ఆర్జెడి సభ్యుల వాకౌట్
లోక్సభలో పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్, శివసేన,...
సంపాదకీయం: కర్నాటక సభాపర్వం
కోవిడ్ కారణం చూపి కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాలను రద్దు చేయడం, కర్నాటక శాసన మండలిలో అధ్యక్ష పీఠం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల బాహాబాహీ కుర్చీలోంచి ఉపాధ్యక్షుడిని బలవంతంగా బయటకు లాగేసిన...
భారత్ బంద్కు ఆర్టీసి సంఘాల మద్దతు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు.....
గల్లీ గల్లీ భారత్ బంద్ పాటించాలి: మంత్రి కెటిఆర్
=హైరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. షాపులు బంద్ చేసి రైతులకు వ్యాపారులు సంఘీభావం ప్రకటించాలని కొరారు. ఈ...
రైతుల బంద్కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పోరాటానికి వెన్నంటే ఉంటామని, టిఆర్ఎస్...
కాటేసే చట్టంతో పోలిస్తే కరోనా మాకో లెక్కా
ఢిల్లీకి తరలివచ్చిన రైతు దండు స్పందన
భౌతిక దూరాలు మాయం
మాస్క్లు లేకుండానే పయనం
సోనీపట్ (హర్యానా) : కరోనా వైరస్ కన్నా తమకు కేంద్ర ప్రభుత్వపు నూతన వ్యవసాయ చట్టాలే ప్రమాదకరం అని...
ప్రజాహిత పాలకుడు
ఎన్నికలు లేని సమయంలో ప్రజలకు బహు దూరంగా ఉండి అవి చేరువవుతున్నప్పుడు వారి మేలు కోసం పాటుపడుతున్నట్టు కనిపిస్తూ పబ్బం గడుపుకునే పాలక పక్షాలకు కొదువ లేదు. వారు సమయానుకూల పాలకులు. అందుకు...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం లేదు: ఫడ్నవిస్
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని లేదా శివసేనతో చేతులు కలపాలన్న ఉద్దేశం తమకు లేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం స్పష్టం చేశారు. పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు శివసేన...