Friday, April 26, 2024
Home Search

శశి థరూర్ - search results

If you're not happy with the results, please do another search

యాపిల్ ప్రతినిధులను పిలిపించాలని పార్లమెంటరీ కమిటీ యోచన

న్యూఢిల్లీ: దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లపై ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్ల దాడి వివాదంపై యాపిల్ ప్రతినిధులను పిలిపించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాజలీకి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యోచిస్తున్నట్లు కమిటీ సెక్రటేరియట్ అధికారి ఒకరు...
The opposition has no vision

ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు: యాపిల్ హెచ్చరిక మెసేజ్‌పై కెటిఆర్

హైదరాబాద్: మీ ఐఫోన్ హ్యాక్ అయిందంటూ యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్ అందుకున్న ప్రతిపక్ష నాయకులలో తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కూడా చేరిపోయారు. ఈ...
Rahul Gandhi on iPhone warning to Opposition MPs

అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ : దేశంలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్...

డియర్ మోడీ సర్కార్..ఏమిటీ పని?: ఫోన్ల హ్యాకింగ్‌పై విపక్ష ఎంపీలు

న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేయడానికి ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని యాపిల్ కంపెనీ తమకు హెచ్చరిక సందేశాలు పంపినట్లు నలుగురు ప్రతిపక్ష నాయకులు మంగళవారం ప్రకటిస్తూ తమ ఎక్స్(పూర్వ ట్విట్టర్) హ్యాండిల్స్‌పై...
Karghe Completes One Year as Congress President

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ఏడాది పూర్తి..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవీబాధ్యతలు చేపట్టి సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆయన సారథ్యంలో పార్టీ గణనీయ పురోగతి సాధించిందని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి....

మోడీ చరిత్రను వక్రీకరిస్తున్నారు: కాంగ్రెస్ ధ్వజం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ మన దేశం పేరును ‘భారత్’అని పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీతో పాటుగా వివిధ పార్టీలకు చెందిన నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 9న జి20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది...
Modi flagsoff Vande Bharat Express

తిరువనంతపురంలో తొలి వందే భారత్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోడీ!

తిరువనంతపురం: కేరళ తొలి వందే భారత్ రైలును తిరువనంతపురం రైల్వే స్టేషన్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. కేరళ రాష్ట్రానికి తొలి వందే భారత్ రైలు లభించిందన్న ఉత్కంఠ...
Mamata banerjee comments on budget 2023

పేదలకు ఒరిగేదేమీ లేదు: కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 202324 శవార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెదవి విరిచారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌గా పశ్చిమ బెంగాల్...
BJP will lose 50 seats: Tharoor

ఎవరేమంటే నాకేమిటి

కన్నూర్ : ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, తన పనితాను చేసుకుంటూ పోతానని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ స్పష్టం చేశారు. గత 14 సంవత్సరాలుగా తాను కేరళ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నానని,...
Sunanda Pushkar

సునంద పుష్కర్ పుస్తకంపై ప్రకాష్ ఝా, రతన్ జైన్ సినిమా తీయనున్నారు!

ముంబై: వీనస్ ఫిల్మ్స్ ,  ప్రకాష్ ఝా కలిసి దివంగత వ్యాపారవేత్త , శశి థరూర్ భార్య సునంద పుష్కర్‌పై సినిమా నిర్మించనున్నారు.  సునంద మెహతా రాసిన ‘ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ అండ్ డెత్...
Only Amaravati is the capital of AP: Rahul Gandhi

ఎపికి రాజధాని అమరావతి మాత్రమే: రాహుల్ గాంధీ

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే బాగుంటుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. భారత్ జోడో యాత్రలో...
96 percent voting in Congress presidential election

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96శాతం ఓటింగ్

ఢిల్లీలో ఓటేసిన సోనియా, ప్రియాంక, బళ్లారిలో రాహుల్ రేపే ఫలితం వెల్లడి, అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం : మిస్త్రీ న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా...
Sonia Gandhi talks with media after casting vote

ఎన్నాళ్ల నుంచో ఈ రోజు కోసం ఎదురుచూశా

న్యూఢిల్లీ: ‘ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నా..’ ఇప్పటికి ఈ సమయం వచ్చింది అని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలో ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
Will call for CWC elections if elected Congress chief: Shashi Tharoor

కాంగ్రెస్‌లో అధికార వికేంద్రీకరణ చేపడతా

కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ వాగ్దానం న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) అధ్యక్షునిగా తాను ఎన్నికైతే పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తానని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో...
New Congress Chief will not be remote control: Rahul

కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు మా రిమోట్ కంట్రోల్ కాదు

తురువెకెరె(కర్నాటక): కాంగ్రెస్ అధ్యక్షునిగా తదుపరి ఎన్నికయ్యే వ్యక్తి గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్‌గా ఉంటారంటూ వెలువడుతున్న వార్తలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్టివేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ...
Rahul Told Me I Must Run For President Says Shashi Tharoor

నన్ను పోటీ నుంచి తప్పించడానికి రాహుల్‌పై ఒత్తిడి

శశి థరూర్ వెల్లడి తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవలసిందిగా తనకు నచ్చచెప్పాలని పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరినట్లు తిరువనంతపురం ఎంపి, పార్టీ సీనియర్ నాయకుడు...
To strengthen the Congress party:Kharge

పార్టీని బలోపేతం చేసేందుకే బరిలోకి దిగా

సీనియర్లతో పాటుగా యువ నేతలు కూడా పోటీ చేయమని కోరారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై మల్లికార్జున ఖర్గే స్పష్టీకరణ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి...

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే రాజీనామా

పోటీలో చిదంబరం, దిగ్విజయ సింగ్ న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజీనామా చేసినట్లు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు...
Pawan Bansal in the race for Congress president

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో పవన్ బన్సల్?

30న థరూర్ నామినేషన్ దాఖలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ నెల 30న తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కాగా.. థరూర్‌కు ప్రత్యర్థిగా...
Priyanka Gandhi

ప్రియాంక గాంధీ అరెస్టు

న్యూఢిల్లీ: నిరుద్యోగం, ద్రవ్యోల్బణంకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నపార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. పోలీసుల బారికేడ్లను కూడా ప్రియాంక గాంధీ ఉల్లంఘించి...

Latest News