Friday, March 29, 2024
Home Search

సమాజ్‌వాదీ పార్టీ - search results

If you're not happy with the results, please do another search
Supreme court key decision

మణిపూర్‌లో మహిళల అర్ధనగ్న ఊరేగింపు..భగ్గుమన్న విపక్షాలు

న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో రెండు నెలల కిందట మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఆధారంగా సుప్రీం కోర్టు సుమోటోగా ఈ సంఘటనను...

మణిపూర్‌ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమే : పీయూష్ గోయల్

న్యూఢిల్లీ : మణిపూర్ సంఘటనపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ విపక్షం పార్లమెంట్ సమావేశాలు జరగనీయకూడదన్న ఆలోచనతో అంతరాయం కలిగిస్తున్నట్టు స్పష్టమౌతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఆరోపించారు....
Akhilesh met CM KCR

సిఎం కెసిఆర్‌తో అఖిలేష్ భేటీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, సమాజ్‌వాదీ పార్టీ జాతీ య అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోమవారం రా ష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం లో...
BRS party Focus on strengthening in Maharashtra

తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హవా

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు టైమ్స్ నౌ, నవ భారత్ సర్వే వెల్లడి కేంద్రంలో మళ్లీ బిజెపిదే అధికారం న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు...

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు..మాజీ ఎంపి సహా 10 మందికి జైలు శిక్ష

కన్నౌజ్: ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపి రామ్ బక్ష్ వర్మ సహా పది మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఒక్కొక్కరికీ ఏడాది జైలు శిక్షతో...
Gangster Sanjeev Jeeva Shot Dead On Lucknow Court

ఉత్తర్ ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌: లక్నో సివిల్ కోర్టు ఆవరణలో భయంకరమైన గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి అలియాస్ 'జీవా' కాల్చి చంపబడ్డాడు. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ...
Modi Mitras

యూపీలో ముస్లింల కోసం బిజెపి ‘మోడీ మిత్రాస్’ ప్రచారం!

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముస్లింలు ‘మోడీ మిత్రులుగా’ మారేందుకు ఆ రాష్ట్ర బిజెపి ప్రచారాన్ని చేపట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఈ ప్రచారం చేపట్టింది. మైనారిటీ కమ్యూనిటీని బిజెపి వైపుకు...
Mukhtar Ansari

ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు

వారణాసి(యుపి): గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అయిన ముఖ్తార్ అన్సారీకి 1991నాటి అవదేశ్ రాయ్ హత్య కేసులో వారణాసి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అవదేశ్ రాయ్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్...

మహిళా రెజ్లర్ల కంట రక్తకన్నీరు

పిడి గుద్దులతో ప్రత్యర్థులను మట్టి కరిపించిన మన ఛాంపియన్ రెజ్లర్లు చివరకు ఖాకీల నెట్టివేతకు గురై, జాతి సమక్షంలో జరిగిన అవమానాన్ని పంటి బిగువున భరించక తప్పలేదు. 28, మే ఆదివారం రోజున...
Nitish Kumar and Mamata Benerjee

నేనైతే బిజెపి జీరో కావాలని కోరుకుంటున్నాను: మమతా బెనర్జీ

కోల్‌కతా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీశ్ కుమార్ వెంట ఉపముఖ్య మంత్రి తేజస్వీ యాదవ్ కూడా వెళ్ళారు. 2024 లోక్‌సభ...
Azam Khan hospitalised

హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన ఆజం ఖాన్!

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆబ్జర్వేషన్‌లో ఉన్నారు. ‘హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆజం...
H.D.Kumaraswamy

తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న కుమారస్వామి

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి జెడి(ఎస్) పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చన్నపట్న నియోజవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగారు. కానీ ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి తీవ్ర...
Kapil Sibal

ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు!

ప్రధాని సామాజిక న్యాయంను తూర్పారబట్టిన కపిల్ సిబల్ న్యూఢిల్లీ: సామాజిక న్యాయంకై బిజెపి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్న దానిపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శుక్రవారం ధ్వజమెత్తారు. నేటి ప్రభుత్వ...
Consensus between TMC, SP, BJD!

కాంగ్రెస్ లేకుండానే కమలంతో ఫైట్

కోల్‌కతా/న్యూఢిల్లీ: కాంగ్రెస్, బిజెపిలతో సమానదూరం పాటించాలని దేశంలోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బిజూజనతాదళ్‌లు తమది థర్డ్‌ఫ్రంట్ కానీ, కాంగ్రెసేతర బిజెపియేతర విపక్ష కలయిక...

ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు

హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ...
Opposition leaders

సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
Swara Bhasker shares her first night Photos

నెట్టింట్లో మొదటి రాత్రి ఫోటోలను షేర్ చేసిన నటి

ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ ను వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తాజాగా తన మొదటి రాత్రి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ...
Akilesh Yadav

యూపిలో బిజెపి మొత్తం 80 లోక్‌సభ సీట్లూ కోల్పోవచ్చు: అఖిలేశ్

లక్నో: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి మొత్తం 80 పార్లమెంటు సీట్లలోనూ ఓటమిపాలవచ్చునని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ‘బిజెపి ఇస్ బార్.. హోసక్తా హై సారీ 80...

ఢిల్లీలో ఎగిరింది గులాబీ జెండా

హైదరాబాద్ : దేశంలో గు ణాత్మక మార్పు కోసం నడుంకట్టిన రాష్ట్ర ము ఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షులు కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. సరిగ్గా...
Rajya Sabha

రాజ్యసభలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల నడుమ నేడు(శుక్రవారం) రాజ్యసభలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసిసి) బిల్లును ప్రవేశపెట్టారు. బిజెపి సభ్యుడు కిరోడి లాల్ మీనా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 63 మంది...

Latest News