Home Search
సామూహిక అత్యాచారానికి - search results
If you're not happy with the results, please do another search
న్యాయ పునరుద్ధరణ
బిల్కిస్ బానో కేసు యావజ్జీవ ఖైదీలు 11 మందినీ చట్టం కళ్ళుగప్పి అడ్డదారులు తొక్కి బిజెపి పాలకులు విడుదల చేయించిన తీరు ఎంత జుగుప్సాకర మైందో స్పష్టం చేస్తూ జస్టిస్ నాగరత్న ధర్మాసనం...
బిల్కిస్ బానో కేసులో ఖైదీలకు క్షమాభిక్ష చెల్లదు
గుజరాత్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదు
11 మంది ఖైదీలు జైలుకెళ్లాల్సిందే
మహారాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉంది
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: గుజరాత్లోని గోద్రాలో 2002 జరిగిన అల్లర్ల సందర్భంగా బిల్రిస్ బానో అనే గర్భిణి...
మహిళా జడ్జికే వేధింపులు!
“బతకాలని లేదు, గత ఏడాదిన్నరగా నన్ను జీవచ్ఛవంగా, నడిచే కళేబరంగా మార్చేశారు. ఆత్మ లేని, ప్రాణం లేని ఈ శరీరాన్ని మోయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నా జీవితం నిష్ప్రయోజనం, గౌరవప్రదంగా...
మణిపూర్ చల్లారదా?
ఆరు మాసాలు కావొస్తున్నా మణిపూర్ను చల్లార్చలేకపోతున్న వైఫల్యం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో గల భారతీయ జనతా పార్టీ పాలకులకు చేతకాకనా, చేసే ఉద్దేశం లేకనా అనే ప్రశ్న తలెత్తుతున్నది....
ఫిర్యాదు చేసేందుకు వెళితే… మహిళపై అఘాయిత్యం
హర్యానా: తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన ఓ వివాహితపై అక్కడి సబ్ ఇన్స్పెక్టర్, అతని సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ఆమెను ఓ ఇంట్లో మూడు రోజుల...
సెక్యూరిటీ గార్డుపై గ్యాంగ్ రేప్.. యువతి మృతి
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 19ఏళ్ల యువతిపై తన అనుచరులతో కలిసి సెక్యూరిటీ సూపర్ వైజర్ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది....
మీర్పేట అత్యాచార ఘటనపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్ : మీర్పేటలో జరిగిన అత్యాచారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక కోరారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో పదహారేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి...
వ్యవస్థల అణచివేత: హేతువాద ఉద్యమం
వ్యవస్థల మార్పుతో ప్రజా జీవితాల్లో మౌలికమైన మార్పులు రావాలి. కాని బ్రిటీష్ వలస పాలకుల వందల ఏళ్ళ పాలన తర్వాత కూడా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా మనం కులం,...
పార్లమెంట్లో సంచలన బిల్లులు.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : భారత్లో నేర సంబంధిత న్యాయవ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ,సీఆర్పిసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా...
మే 3నే మరో దారుణం.. పిల్లల తల్లిపై అత్యాచారం
ఇంఫాల్ : మణిపూర్లో ఇప్పుడు వెలిసిన సహాయక శిబిరాలలో మహిళల కన్నీటి గాధలు, వారిపై జరిగిన అత్యాచారాలుమరెన్నో వెలుగులోకి వస్తున్నాయి. మే 3వ తేదీన అర్థరాత్రి తరువాత మైతీల ఇళ్లను కుకీల బృందం...
మైనర్ బాలికపై అత్యాచారం..చిత్రహింసలు: ఇద్దరు ఆలయ ఉద్యోగుల అరెస్టు
సత్నా(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన మైహర్ పట్టణంలోగల ఒక ప్రముఖ దేవాలయ మేనేజింగ్ ట్రస్టుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరమంతా...
మళ్ళీ వాయిదాల పార్లమెంటు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే దేశం యావత్తు తలదించుకొనేలా చేసిన మణిపూర్ సోదరీమణుల నగ్న ఊరేగింపు దారుణ ఘటన ఉభయ సభలనూ దద్దరిల్లజేసింది. రెండో రోజూ అదే పరిస్థితి చోటు చేసుకొని...
మణిపూర్ ఫైల్స్
తాజాగా వెలుగులోకి మరో దారుణం
ఇద్దరు యువతులపై హత్యాచారం నగ్న ఊరేగింపు ఘటన రోజే
అమానుషం ఇప్పటికీ జాడ దొరకని మృతదేహాలు
ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబుకుతున్న నిరసనలు
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలపై అ మానుష ఘటన దేశవ్యాప్తంగా...
మణిపూర్లో వెలుగులోకి మరో దారుణం
మరో ఇద్దరు యువతులపై సామూహిక హత్యాచారం
నగ్న ఊరేగింపు ఘటనజరిగిన రోజే 40 కిలో మీటర్ల దూరంలో అమానుషం
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ...
అనాగరికంపై ఆగ్రహజ్వాల..
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : మణిపూర్లో దారుణాలు, హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని, ప్రధాని మోడీ వెంటనే మౌనం వీడి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ లోక్ సభా...
పోలీసులే మమ్మల్ని అల్లరిమూకకు వదిలేశారు!
గౌహతి: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికి పోతున్న మణిపూర్లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన అమానవీయ ఘటనకు సంబంధించిన బుధవారం...
వైజాగ్ లో దారుణం.. నేవి ఆఫీసర్ కూతురిపై గ్యాంగ్ రేప్
విశాఖలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ నేవి అధికారి కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పదో తరగతి చదువుతున్న 14ఏళ్ల నేవి ఆఫీసర్ కూతురిపై కొద్ది...
యువతిపై గ్యాంగ్రేప్…. చికిత్స పొందుతూ మృతి
లక్నో: యువతిపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
ఉద్యోగం ఆశచూపి మూడు నెలలుగా అత్యాచారం
భాఘ్పట్ : ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వోద్యోగం ఆశ చూపి ఓ 35 ఏండ్ల యువతిపై నలుగురు యువకులు పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సొంత గ్రామానికి చెందిన యువకుల చేతిలో ఈ మహిళ బాధితురాలు అయింది....
అమ్నేషియా పబ్ కేసులో కీలక మలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకుని మైనర్గా పరిగణిస్తూ...