Home Search
కస్టమర్లు - search results
If you're not happy with the results, please do another search
బంగారం.. వస్తున్నాం
నగల దుకాణాల వద్ద రూ.2వేల నోట్ల సందడి
వ్యాపారులకు వరంగా మారిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం, అధిక ధరలకు విక్రయాలు,
కఠిన నిబంధనలతో అమ్మకాలు అంతంతే, అవ్యవస్థిత రంగంలో అధికంగా అమ్మకాలు
ఢిల్లీ, ముంబయి,...
బంధన్ బ్యాంక్ 3 కోట్ల ఖాతాదారుల మైలురాయి
ముంబై : బంధన్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ 3 కోట్లకు పైగా కస్టమర్లతో కీలక మైలురాయి చేరుకుంది. ఏడున్నరేళ్ల కార్యకలాపాల్లోనే బ్యాంక్ మొత్తం...
రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఎస్బిఐ స్పష్టత.. ప్రూఫ్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: రూ.2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ ప్రకటించినప్పటినుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదయినా గుర్తింపు...
బంగారు దుకాణాల వద్ద రూ.2 వేల నోట్ల సందడి
ముంబయి: రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ శుక్రవారం ప్రకటించిన తర్వాత ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ఆర్థిక రాజధాని ముంబయి, గుజరాత్ వాణిజ్య...
ఎలాంటి స్లిప్, ఐడి ప్రూఫ్ లేకుండా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు
ముంబై: బ్యాంకు కస్టమర్లు రూ. 2000 నోట్లను ఒక రోజుకు గరిష్ఠంగా రూ. 20000 వరకు ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడి ప్రూఫ్ వంటివి లేకుండా మార్చుకోవచ్చని ‘ద స్టేట్ బ్యాంక్ ఆఫ్...
3 కోట్ల ఖాతాదారుల మైలురాయిని దాటిన బంధన్ బ్యాంక్
బంధన్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈరోజు ప్రకటించింది. బ్యాంక్కి ఇప్పుడు రికార్డులలో 3 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. కేవలం ఏడున్నరేళ్ల కార్యకలాపాల్లోనే మొత్తం వ్యాపారం...
నమ్మకం మాటున మోసం.. కోడి కూర పెట్టి.. ఇంటిని దోచుకుని..
తమిళనాడు: మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారివల్లే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నమ్మకం అనేది కొన్ని సార్లు బలమైతే, మరికొన్ని సందర్భాల్లో బలహీనత అవుతుంది. కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తవహించాల్సిన...
సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ కొత్త చేతక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం..
రాజధాని కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నర్సింహ రెడ్డి ఈరోజు కాచిగూడ ఎక్స్క్లూజివ్ చేతక్ షోరూమ్ను కాచిగూడ పీఎస్ సీఐ ఎన్ రామ లక్ష్మణరాజుతో కలిసి చేతక్ జోనల్ సేల్స్ & సర్వీస్...
పసిడి కొనుగోలు దారులకు ఊరట..
ముంబయి: అక్షయ తృతియ పండుగకు పసిడి కొనుగోలు దారుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బంగారం ధరలు భారీగా పెరిగన నేపథ్యంలో ఆభరణాల విక్రయాలు మందగించాయని తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా లేదా రెండు...
ఎస్బిఐ సర్వర్ డౌన్తో కస్టమర్లకు సమస్యలు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్తో సహా అనేక సేవలు సోమవారం ఉదయం నుండి నిలిచిపోయాయి. దీంతో చాలా మంది వినియోగదారులు నిధుల బదిలీలో సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఎస్బిఐ(స్టేట్...
ఏప్రిల్లో 15 రోజులు బ్యాంకులు బంద్
హైదరాబాద్ : మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సారి ఏప్రిల్ నెల...
16.8 కోట్ల మంది డేటా దొంగిలించిన ముఠా అరెస్టు!
హైదరాబాద్: దేశంలోని 16.8 కోట్ల మంది పౌరుల రహస్య వ్యక్తిగత డేటా, ప్రభుత్వ, ముఖ్యమైన సంస్థల సున్నితమైన డేటాను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. నోయిడా, పూణే నుంచి...
ఆ లింక్ పైన క్లిక్ చేయకండి… బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక
బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్
న్యూఢిల్లీ : డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో పాటు మోసాల కేసులు(సైబర్ ఫ్రాడ్) కూడా పెరుగుతున్నాయి. దీంతో చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే...
బ్రాలు ధరించిన పురుష మోడల్స్: చైనాలో వినూత్న ప్రచారం
న్యూస్డెస్క్: ఆన్లైన్లో అండర్గార్మెంట్స్కు విక్రయాలకు మహిళలు మోడలింగ్ చేయడంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో గత్యంతరం లేక కంపెనీలు పురుషుల చేత బ్రాలు, ప్యాంటీలు, ఇతర మహిళా లోదుస్తులకు మోడలింగ్ చేయిస్తున్నాయి. పురుషుల...
తన మొదటి గేర్డ్ ‘ఇవి’మోటార్బైక్కు ఎరా (ఎఇఆర్ఎ)ను లాంచ్ చేసిన మేటర్..
హైదరాబాద్: ఇన్నోవేషన్–లీడ్ టెక్ స్టార్ట్–అప్ అయిన మేటర్, మారుతున్న ధోరణులకు అనుగుణంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన మోటార్బైక్కి ఎరా (ఎఇఆర్ఎ) అని పేరు పెట్టింది. సాటిలేని సాంకేతిక ఆవిష్కరణల ద్వారా...
స్టార్ హోటల్లో చిల్లర నాణేలతో బిల్ పేమెంట్ (ఫన్నీ వీడియో)
న్యూస్డెస్క్: స్టార్ హోటళ్లకు వెళ్లేవారంతా డబ్బున్న వాళ్లేనని చాలామంది అపోహపడుతుంటారు. అక్కడకు వెళ్లే కస్టమర్లు బిల్లు చూసి కంగారు పడకుండా కరెన్సీ నోట్లతోనో లేక కార్డుతోనే పేమెంట్ చేస్తుంటారని భావిస్తుంటారు. అయితే చిల్లర...
భారత్ యుపిఐ, సింగపూర్ పేనౌతో లింక్
న్యూఢిల్లీ : యుపిఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) త్వరలో నగదును వదిలివేసే అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్లో యుపిఐ అత్యంత ప్రాధాన్య చెల్లింపు వ్యవస్థగా...
మైక్రోఫైనాన్స్ సంస్థ సొనాటా ఫైనాన్స్ ను కొననున్న కోటక్ మహీంద్రా బ్యాంక్..
ముంబై: సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (“SFPL”) 100% ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి బైండింగ్ షేర్ కొనుగోలు ఒప్పందం(లు) అమలు చేసినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ రోజు ప్రకటించింది. సొనాటా...
గుజరాత్గిరి.. బ్యాంకు ఉద్యోగిపై దాడి
అహ్మదాబాద్ : పలు మోడీ ఆదర్శాల గాంధీ గుజరాత్లో గూండాగిరి జరిగింది. పట్టపగలు కొందరు ఖాతాదారులు రాష్ట్రంలోని నదియాద్ శాఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపలికి ప్రవేశించి బ్యాంకు ఉద్యోగిపై దాడికి దిగారు....
‘నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్నివాల్’ను ప్రకటించిన టాటా మోటార్స్
ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, ఈరోజు దేశవ్యాప్తంగా తన నేషనల్ ఎక్స్ఛేంజ్ కార్నివాల్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మెగా కార్నివాల్ సమయంలో, కస్టమర్లు ఏదైనా టాటా మోటార్స్ డీల...