Home Search
రాజీవ్ రహదారి - search results
If you're not happy with the results, please do another search
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..
సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న ఓ కారు.. రాజీవ్ రహదారి సమీపంలో రోడ్డు అవతలి వైపు వస్తున్న మరో కారును...
డీసీఎం-కారు ఢీ.. ఇద్దరు మృతి
పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని పెద్దకాల్వల సమీపంలోని రాజీవ్ రహదారిపై వేగంగా వచ్చిన డీసీఎం, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, ...
మందు బాబులకు జరిమానా
ఇద్దరికి జైలు శిక్ష
సిద్దిపేట: మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందికి రూ. 29 వేల రూపాయలతో పాటు ఇందులో ఇద్దరికి జైలు శిక్ష, ఒక్కరికి ఆరు రోజులు, మరో వ్యక్తికి ఐదు...
ఫైనల్ అలైన్మెంట్ ఖరారు
ఆర్ఆర్ఆర్కు వచ్చే నెల నుంచి తొలి విడత భూసేకరణ
ఈ నెలాఖరులోగా సర్వే నెంబర్ వివరాలతో నోటిఫికేషన్
21రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనల స్వీకరణ
తొలి విడతలో 60శాతం భూమి సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి,...
పెద్దపల్లిలో ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ..
పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం సుల్తానాబాద్ బస్టాండ్ నుంచి మంథని డిపోకు చెందిన ఆర్టీసి బస్సు రాజీవ్ రహదారికిపైకి వెళ్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన...
మీ సేవ ఉద్యోగి హత్య…. మొండెం, తలను వేరు చేసి….
పెద్దపల్లి : మీ సేవ ఉద్యోగి హత్య చేసిన అనంతరం తల, మొండాన్ని వేర్వేరు పదేశాల్లో పడేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామగుండంలోని మీ...
మందు బాబులకు జరిమానా
మన తెలంగాణ / సిద్దిపేట రూరల్: మద్యం సేవించి వాహనాలు నడిపిన 05 మందికి రూ.12 వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు,...
హకీంపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట సమీపంలో హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ...
బస్వాపూర్ వద్ద ఉప్పొంగిన మోయా తుమ్మెద వాగు
కోహెడ: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద మోయా తుమ్మెద వాగు ఉప్పొంగింది. సిద్దిపేట టు హన్మకొండ వెళ్లే రాకపోకలకు అంతరాయం కలిగింది. మోయా తుమ్మెద...
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
కొండపాక: రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైన సంఘటన కొండపాక మండల కేంద్ర పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్కు చెందిన పద్మ, మౌనిక, సాయిచరణ్లు వారి కుటుంబ...
రక్త రస్తాలు
రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల పరిధిలో పొగమంచులో దూసుకుపోయిన లారీ కింద ఐదుగురు పత్తి కూలీలు దుర్మరణం
కూలీలు కూర్చుని ఉన్న ఆటోను, ఆర్టిసి బస్సును...
‘విజయసిద్ధి’పేట
తెలంగాణను తెచ్చిన గడ్డ, సిద్దిపేట నా ప్రాణం. సిద్దిపేట లేకుంటే
కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేనిది తెలంగాణ లేదు, ఇక్కడ ప్రారంభమైన నీళ్ల
పథకమే మిషన్ భగీరథ, దేశంలోనే 98.31శాతం ఇండ్లకు నల్లాల ద్వారా
నీళ్లందిస్తున్న రాష్ట్రం,...
దుద్దెడలో వ్యక్తి దారుణ హత్య
కొండపాక: కొండపాక మండలం దుద్దెడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... దుద్దెడ గ్రామానికి చెందిన మేక శ్రీనివాస్(46)...
బస్సు ఢీకొని ఒకరు మృతి
మనతెలంగాణ/జ్యోతినగర్: ఎన్టిసిపి నుంచి రామగుండం వెళ్తున్న బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఎండి బషీర్ అనే వ్యక్తి...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి...
కంటోన్మెంట్ రోడ్లను తెరవండి
నిబంధనలు తుంగలో తొక్కుతూ రక్షణ విభాగం అధికారులు ఇష్టానుసారంగా రోడ్లు మూసి వేస్తున్నారు
వాళ్ల అనూహ్య నిర్ణయాలతో లక్షలాది మంది ప్రజలు కష్టనష్టాలు పడుతున్నారు
కొవిడ్సాకు చూపి ప్రజల హక్కులు కాలరాస్తున్నారు
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కు...
రోడ్డుప్రమాదంలో సుల్తానాబాద్ ఏఎస్ఐ మృతి
కరీంనగర్: జిల్లాలోని బొమ్మకల్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రక్కు-కారు ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఏఎస్ఐ తిరుపతి అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ లో విధులు...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
చైతన్యపురిలో కారు బీభత్సం… ఒకరు మృతి
హైదరాబాద్: ఓ మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును నడిపి బీభత్సం సృష్టించిన సంఘటన హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజీవ్గాంధీనగర్ వద్ద కారు అతివేగంగా వచ్చి పాదచారులపైకి దూసుకెళ్లడంతో...
తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి: రేవంత్రెడ్డి
మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి విజ్ఞప్తి...