Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నాం
ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500
పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం
స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
కేంద్రమంత్రి...
తరుగు తీస్తే క్రిమినల్ కేసులు.. లైసెన్స్ రద్దు: ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి: సిఎం కెసిఆర్ సూచనలు మేరకు మే 7 వరకు లాక్డౌన్ పాటించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి వేముల...
నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నాం: కెటిఆర్
సిద్దిపేట: సిఎం కెసిఆర్కు సిద్దిపేట అంటే అమితమైన ప్రేమ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిద్ధిపేట ప్రజలు ధన్యజీవులన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గానికి 71 వేల ఎకరాలు, సిరిసిల్ల...
తెలంగాణ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతే సంతోషం: హరీష్ రావు
సిద్దిపేట: ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో... ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు...
పెద్దమ్మ, పెద్దనాన్నలు అత్యంత విలువైన వారు
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ దంపతులతో పాటు, సంతోష్కుమార్ తల్లిదండ్రుల పెళ్లిరోజు కూడా గురువారమే కావడం...
హాట్స్పాట్లకు భరోసా
ప్రజలు ఆందోళన చెందొద్దు
పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం
కంటైన్మెంట్ ప్రాంతాల్లో గస్తీ మరింత పటిష్టం
సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించిన ఉన్నతాధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న పలు జిల్లాలో రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటించారు....
ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి
మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. చిన్న వంగరలోని కిష్ట తండాలో...
జిల్లాలకు కదలండి
కరోనాపై ప్రభుత్వ నిర్ణయాల అమలుతీరును పరిశీలించండి
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
నేడు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న అధికారుల బృందం
కేసులు పెరుగుతున్న
ప్రాంతాలపై సిఎం ప్రత్యేక దృష్టి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని...
20 రోజుల్లో అద్భుతం
స్పోర్ట్ టవర్ను 1500 పడకలతో టిమ్స్గా తీర్చిదిద్దిన మంత్రి ఈటల, వైద్య అధికారులకు కెటిఆర్ అభినందనలు
ఈటలను అభినందించిన కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్ను 20 రోజుల్లో 1500 పడకలతో తెలంగాణ ఇన్స్టిట్యూట్...
నాడు ద్వేషించాను…నేడు అభిమానిస్తున్నా
తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్రసాధనను నాడు తప్పు పట్టిన వారు నేడు తెలంగాణలో జరుగుతున్న ఆభివృద్ధిని చూసి పరవశిస్తూ మనసు మార్చుకుంటున్నారు. సిఎం కెసిఆర్కు, మంత్రి కెటిఆర్కు అభిమానులుగా మారుతున్నారు అనడానికి ఈ...
గల్ఫ్ వలస కార్మికులకు సహాయం
దుబాయ్లో 100 మందికి నిత్యావసర సరుకుల అందచేత
టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల దాతృత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసులను ఆదుకోవడానికి టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్...
1.40 కోట్ల ఎకరాల మాగాణం కావాలె
ఎరువులు.. విత్తనాల కొరత రావొద్దు
16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు..
21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానాకాలం రైతుబంధుపై ఏం చేద్దాం..? లాక్డౌన్ సద్దుమణిగాక మొదటి దఫా రుణమాఫీ
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్:...
చారిత్రక నిర్ణయం
జగన్మోహన్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు కేబినెట్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయంపై జాతీయ హ్యాండ్బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు హర్షం...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
ఆకలి కేకలు వినిపించొద్దు
లాక్డౌన్తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు
హైదరాబాద్లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది
కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి
ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి
ప్రగతిభవన్...
ఖాతా లేనోళ్లకు చేతికే నగదు
కొత్తగా మరో 3.12 లక్షల వలస కార్మికుల గుర్తింపు
రూ. 12 కోట్లతో 3746 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా
రూ. 15.60 కోట్లతో ఒక్కొక్కరికి రూ. 500 నగదు పంపిణి
మొత్తం రెండు విడతల్లో రూ....
ముస్లింలకు రంజాన్ రేషన్ ఇవ్వాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : రంజాన్ మాసం కారణంగా పేద ముస్లింలకు రేషన్, నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సిఎం కెసిఆర్కు శనివారం...
దేశానికే ఆదర్శంగా గచ్చిబౌలి ఆస్పత్రి నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ప్రభుత్వం గచ్చిబౌలి ఆస్పత్రిని నిర్మించిందని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జెఎసి చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ పేర్కొన్నారు. శనివారం హెల్త్ అండ్ మెడికల్ జెఎసి నాయకులతో...
అతిక్రమిస్తే కేసులు
జ్వరం, గొంతు నొప్పికి మందులు
కొనుగోలు చేసినా వివరాలు తెలుసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లు.. జిహెచ్ఎంసి పరిధిలోనే 146
వాలంటీర్లు, సిబ్బందితోనే నిత్యావసరాలు పంపిణీ.. దాతలను అనుమతించొద్దు
వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక...
ఏదైనా ఎదుర్కొందాం
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...