Home Search
శాస్త్రవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
కరోనా రూపం ఇదే.. ఫోటోలను రిలీజ్ చేసిన ఐజేఎంఆర్
హైదరాబాద్ : కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని వణికిస్తోంది. దీని రూపం ఇప్పటి వరకు పెద్దగా తెలియదు. కిరీటం, పైన తంతువులు ఉండే ఎన్నో చిత్రాలు ఇప్పటి వరకు చూశాం. ఐతే ఎట్టకేలకు...
కరోనా త్వరలోనే తగ్గుముఖం!
లండన్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని 2013లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ జీవ భౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు....
పౌల్ట్రీకి రూ.1500 కోట్లు నష్టం
దేశవ్యాప్తంగా రూ.12 వేల కోట్లు లాస్.. 45 రోజుల్లోనే కుప్పకూలిన వైనం
సోషల్ మీడియాలో అసత్య, తప్పుడు ప్రచారం
వైద్యులు, ప్రజాప్రతినిధులు కోళ్లకు కరోనా లేదని చెప్పినా దక్కని ప్రయోజనం
ఒక్క బ్రాయిలర్ కోడికి రూ.75...
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 7000 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభమైంది. సీటెల్ లోని కైజర్ పెర్మనెంటె వాషింగ్టన్...
ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే వైరస్ బతకదు
భారత్లో కేసుల నమోదు తక్కువ
ప్రజలు ఆందోళన చెందవద్దు
2,3 వారాల తర్వాత తగ్గుముఖం
- ఐఐసిటి, సిసిఎంబి శాస్త్రవేత్తలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో...
తెలంగాణ ‘సోనా’కు అంతర్జాతీయ ఖ్యాతి
7 రాష్ట్రాల్లో ఈ విత్తనానికి భారీ డిమాండ్
జయశంకర్ వర్సిటీ తయారు చేసిన ఈ వరికి టైప్-2 షుగర్ను తగ్గించే శక్తి
అమెరికన్ జర్నల్లో తెలంగాణ సోనా ప్రత్యేకతపై డిసెంబర్లో కథనం
రాష్ట్రవ్యాప్తంగా...
కరోనా జన్యు విశ్లేషణలో భారత్
పూనే : కరోనా జన్యు విశ్లేషణలో భారతీయ శాస్త్రవేత్తలు చొరవ తీసుకోనున్నారు. గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా (జిఐఎస్ఐఎడి) లో తాము పాలుపంచుకుని రెండు జన్యు విశ్లేషణ డేటా సేకరిస్తామని...
వరికి అగ్గి తెగులు
15 లక్షల ఎకరాల్లో వ్యాప్తి
మరింతగా విస్తరించే సూచనలు
అధిక తేమ, నత్రజని మితిమీరడంతోనే...
రంగంలోకి వ్యవసాయశాఖ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి రైతులను అగ్గి తెగులు బెంబెలెత్తిస్తోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో 37.42 లక్షల ఎకరాల్లో వరి...
ఆర్డిలో మహిళలకు ఇదా న్యాయం?
రాష్ట్రపతి కోవింద్ ఆవేదన
న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే...
మన ఆలోచనలే మన ఆరోగ్యం
ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ పరిశోధకులు వ్యక్తి ఆరోగ్యానికి,...
మంచి నీటిపై అధికారుల నిఘా
వాటర్ బాటిల్స్ విక్రయాలపై బిఐఎస్ ప్రత్యేక దృష్టి
ఫేక్ బ్రాండ్లను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు
ఇప్పటికే హైదరాబాద్ రీజన్లో 717 శాంపిల్స్ సేకరణ
110 అన్సేఫ్, 15 కంపెనీలు లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు...
నీ నడక నిన్ను చెబుతుంది…
నడక వారసత్వంగా రాదు. అనుకోకుండా మనుషులు ఎంచుకునే పద్ధతి మాత్రమే. చిన్నతనం నుంచే ఎలా నడవాలో నిర్ణయం తీసుకుంటారు. అదే నడకతీరు వెల్లడిస్తోందంటారు నిపుణులు.
కొందరు వేగంగా నడుస్తారు. మరి కొందరు నెమ్మదిగా, హుషారుగా,...
రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే
డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి
అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
రుద్రాక్ష- జగద్రక్ష
శివునితో సమానమైనది విభూతి, రుద్రాక్షలు, మారేడు దళం. శివుని తాకి వెళ్ళిన గంగ చాలా పవిత్రమైనది, అందుకే గంగను ‘భవాంగపతితం తోయం’ అని చెబుతారు. అంత పవిత్రమైనదే రుద్రాక్ష కూడా. పురాణ గాధ:...
ధూమపానాన్ని నిషేధించలేమా?
21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు...
‘కాలం’ మారుతోంది!
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సీజన్లు ఆలస్యం
రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం, ఏప్రిల్, మేలో యూవీ సూచీ ‘12’ పాయింట్లు చేరుకునే ప్రమాదం, తగ్గిన ఓజోన్ పొర మందం, నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్న...
తెలుగులో తొలి సరళవైజ్ఞానిక రచనలు
మొదటి నుండి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి, మధ్య చాలా దూరం ఉంటుంది. శాస్త్రవేత్త తన ప్రయోగాల్ని, ఫలితాల్ని ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు....
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
రిక్టర్ స్కేల్పై 4.6గా నమోదు, సూర్యాపేట జిల్లా దొండపాడులో, గుంటూరు జిల్లా అచ్చంపేటలో కొట్టవచ్చినట్టు కదిలిన భూమి
సీస్మిక్ జోన్-2 గా గుర్తింపు, 10కి.మీ లోతులో భూ పొరల కదలిక, కొద్ది రోజుల వరకు...
వేన్నీళ్ల స్నానం చాలు!
వ్యాయామం చేయలేని వాళ్లకి శుభవార్త. దానికి ప్రత్యామ్నాయంగా వేడి నీటి స్నానం చేయొచ్చని చెబుతోంది ఓ అధ్యయనం. వేడి నీటి వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల రక్త...