Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
మార్కెటింగ్శాఖ చొరవతో దిగివచ్చిన కూరగాయల ధరలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి సంవత్సరం వేసవి ఉష్ణోగ్రతలతో పాటు అంతకు అంత పెరిగిపోతుంటాయి.దాంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుంటాయి. లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో కూరగాయల ధరలు మరీ అధికంగా...
ఫోన్ కొట్టు.. ఫ్రూట్ పట్టు
ఫోన్ చేస్తే చాలు.. రూ.300లకే ఆరు రకాల పండ్లు
వీలైనంత ఎక్కువ మొత్తంలో సరఫరా చేయండి.. మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండ్ల వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి
శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం
కంటైన్మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు
బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్
వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు
వ్యవసాయ,...
ఇనామ్లో అమ్ముకోవడం కష్టమే !
లాక్డౌన్తో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు కష్టాలు
రాష్ట్రంలో కూరగాయల విక్రయానికి వాహనాలకు అనుమతి
గ్రామాల్లోనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ వ్యవసాయ...
వరికోతలకు ఇబ్బందేం లేదు
రాష్ట్రంలో అందుబాటులో 14,095 హార్వెస్టర్లు
మొబైల్ రైతుబజార్ల నిర్వహణపై కేంద్రం ప్రశంసలు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14,095 హార్వెస్టర్లు (వరికోత మిషన్లు) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి...
సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర తగ్గింపు
న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్పిజి వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సిడీయేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65...
బ్యాంక్, ఎటిఎంలను సజావుగా నడపండి
కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద నిధులు పంపిణీ చేస్తాం
లాక్డౌన్ వేళ ప్రజలకు డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు
ముంబై : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్...
177 మొబైల్ రైతుబజార్లు
అధికారులను అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతుబజార్లను శనివారం...
కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్.. ఎర్రగడ్డ మార్కెట్లో కూరగాయలు లూటీ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా(కోవిడ్-19) లాక్డౌన్ ఎఫెక్ట్ నేపథ్యంలో కూరగాయలు ధరలు పెంచి అమ్ముతున్న క్రమంలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, మార్కెట్లో కూరగాయలను వినియోగదారులు లూటీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్...
పెట్రోల్పై ఎక్సైజ్ పెంపు!
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్ర మోడీ సర్కార్ జనానికి...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్
హైదరాబాద్: బడ్జెట్లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్పై రెండో...
ఐఎంపిఎస్, నెఫ్ట్తో చెల్లించవచ్చు
న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
వొడా ఐడియా బంపర్ ఆఫర్
ముంబయి: వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు ప్రీపెయిడ్ ప్లాన్లలో కొత్త డబుల్ డేటా ఆఫర్ను ప్రకటించింది. రూ.249, రూ.399, రూ.599 రీచార్జిపై అదనంగా 1.5 జిబి డేటాను...
‘కల్తీ’ పనిపట్టేందుకు చర్యలు!
ఉమ్మడి పది జిల్లాల వారీగా శాంపిల్స్ సేకరణ, 20 రోజుల్లోనే రిపోర్టును వెల్లడించనున్న ల్యాబ్ అధికారులు
హైదరాబాద్ : రాష్ట్రంలో కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఉమ్మడి పది...
బిగ్ ‘C’ చీటింగ్!
బంపర్ ఆఫర్ల పేరుతో బిగ్ సి నిలువుదోపిడీ
స్క్రాచ్ పేరిట ఆకర్షణ
క్యాష్ పాయింట్స్తో మోసం
రూ.12 కోట్ల బహుమతుల ఎర
బిగ్ సి ఉచ్చులో కస్టమర్లు విలవిల
హంగూ ఆర్భాటాలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం
అన్నీ...
గ్యాస్ ధరల మంటలు
వంటగ్యాస్ ధర ఒకేసారి రూ. 144.5 పెంపు
అదే సమయంలో రూ. 153.86
నుంచి రూ.291.48కి పెరిగిన
సబ్సిడీ n సబ్సిడీ లేని సిలిండర్
ధర భారీగా పెరుగుదల
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున...
తెలంగాణ ఐటికి మరో గౌరవం
రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు
హైదరాబాద్: గ్రేటర్లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి...
వడ్డీ రేట్లలో మార్పులేదు
రెపో రేటు 5.15% కొనసాగింపు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
2020-21లో జిడిపి 6%గా అంచనా, ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
ముంబై: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...