Tuesday, April 16, 2024
Home Search

ఆఫ్రికా - search results

If you're not happy with the results, please do another search

పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి

వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...

మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...

కారికేచర్ల సిద్ధహస్తుడు

ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు అజిత్ నైనన్ మాథ్యూ సెప్టెంబర్ 8న మైసూరులో మరణించారు. చిన్ననాటి నుండి ఆయనకు చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేది. అయిదేళ్ల వయసులోనే స్కూల్లో మొదటి కార్టూన్ వేశారు. ఇంత...

జీవ ఇంధనం పర్యావరణ హితం

జీవ ఇంధనాలను అధికంగా ఉత్పత్తి చేస్తూ వినియోగంలో కూడా ముందంజలో ఉన్న భారత్, బ్రెజిల్, అమెరికాలు ఇతర ఆసక్తి గల దేశాలతో (అర్జెంటీనా, కెనడా, ఇటలీ, దక్షిణ ఆఫ్రికా లాంటివి) కలిసి రాబోయే...
China's ex-foreign minister Qin Gang was ousted over affair in US

అమెరికాలో అక్రమసంబంధం.. సంతానం

బీజింగ్ : చైనాలో మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను పార్టీ పదవినుంచి బర్తరఫ్ చేశారు. ఆయన గత కొంతకాలంగా ఎవరికి కన్పించకుండా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అమెరికాలో చైనా రాయబారిగా ఉన్నప్పుడు...

డెవిల్ డేనియల్ ..

ట్రిపోలి : ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ భీకర తుపాన్ డెర్నా నగరంలో జలవిలయాన్ని సృష్టించింది. ఇక్కడ డ్యామ్‌లు తెగి వాడి నది కట్టలు తెంచుకున్న క్రమంలో వేలాదిగా ఇళ్లకు ఇళ్లే నిద్రిస్తున్న...

ప్రధాని మోడీకి కేబినెట్ జి 20 కంగ్రాట్స్..

న్యూఢిల్లీ : ప్రధాని మోడీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం తీర్మానం వెలువరించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. పలు నిర్ణయాలు తీసుకుంది.వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల...

లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి

డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది...
Libya floods

లిబియాలో జల ప్రళయం.. 700 మంది మృతి.. 10,000 మంది గల్లంతు

కైరో : ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్‌లు బద్దలై పోయాయి. దీంతో దిగువ...
Daniel Cyclone: 2000 People killed in Libya

లిబియాలో జల ప్రళయం…బద్దలైన డ్యామ్‌లు, 2000మంది మృతి

లిబియాలో జల ప్రళయం...బద్దలైన డ్యామ్‌లు ఇప్పటికే 2000 మంది మృతి... మరో 6000 మంది ఆచూకీ గల్లంతు కొట్టుకుపోయిన మూడు భారీ వంతెనలు డెర్నా: ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది....
Modi bilateral talks with Macron and Scholz

మేక్రాన్, షోల్జ్, ట్రూడోలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
Earthquake Death toll rises to 2000 in Morocco

మొరాకోలో భారీ భూకంపం… 2వేలకు చేరిన మృతుల సంఖ్య

మర్రాకేశ్(మొరాకో): మొరాకోలో భూకంప మృతుల సంఖ్య 2వేలకు చేరింది. ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి ఘోర భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి మర్రాకేశ్ నగరం బారీగా ధ్వంసమైంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి....
G20 Summit 2023

జి20 నిష్క్రియాత్మకం

వాతావరణం రుణ సంక్షోభాలపై జి20 నిష్క్రియాత్మకం అత్యంత ఘనమైన పలు బహుళ దేశాలతో కూడిన అంతర్జాతీయ వేదికలు, ఆర్థిక సంస్థలు అమెరికా, దాని మిత్ర దేశాల రాజకీయ వ్యూహాలతో భాగంగా ఏర్పడినవే గాని అర్థవంతమైన...
1037 Killed after Earthquake in Morocco

మొరాకో నేలమట్టం

మర్రాకేశ్(మొరాకో): ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య 1037కు చేరింది. భూకంపం ధాటికి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 1200 మంది తీవ్రంగా గాయపడ్డారని మొరాకో...

మోడీ స్వాగతోపన్యాసంతో జి20 సదస్సు ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతోపన్యాసంతో జి20 సదస్సు శనివారం ఇక్కడ ప్రారంభమైంది. దేశం పేరును భారత్‌గా పేర్కొంటూ ప్రధాని మోడీ జి20 సదస్సునుద్దేశించి ప్రసంగించారు. ఆఫ్రికా దేశంలో సంభవించిన భూకంపాన్ని ప్రస్తావిస్తూ ఈ...
Sunak

సర్వం సిద్ధం

ఢిల్లీలో నేడు, రేపు జి20 శిఖరాగ్ర సదస్సు హస్తినకు చేరిన అగ్రదేశాల అధినేతలు అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్ రాక జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, జపాన్ ప్రధాని సహా 40దేశాల...
Blind cricket team india

గెలుపే వారి చూపు

1981లో పారిస్‌లో మొదలైన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ కళ్లు కనబడని వారితో వీలైనన్ని ఆటలు, పోటీలు నిర్వహిస్తోంది. కప్పు, పతకాలు అందించి వారిలో ప్రోత్సాహ ఉత్సాహాలను నింపుతోంది. 2012 నుండి పురుషుల,...

పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత

మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే...
Elders get Relief in Bombay High Court

వైరుధ్యాల పుట్ట!

న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జి20 (20 దేశాల గ్రూపు) శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరు కావడం లేదని బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన...
PM Modi

రాజకీయ సుస్థిరత వల్లే సంస్కరణలు సుసాధ్యం

న్యూఢిల్లీ: దేశంలో గత తొమ్మిదేళ్లుగా నెలకొన్న రాజకీయ సుస్థిరత్వంతోనే వివిధ రంగాల్లో పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2014కు ముందు మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు అస్థిరంగా ఉండేవని,...

Latest News