Saturday, April 20, 2024
Home Search

చైనా - search results

If you're not happy with the results, please do another search
Another minister has disappeared in China

చైనాలో మరో మంత్రి అదృశ్యం

బీజింగ్ : చైనాలో పారిశ్రామిక వేత్తల నుంచి మంత్రుల వరకు చాలా మంది అదృశ్యమవుతున్నారు. కీలకమైన అధికారిక సమావేశాల్లో అకస్మాత్తుగా వారు కనిపించకపోవడం మామూలైంది. ఇప్పుడు ఆ జాబితా లోకి చైనా రక్షణ...

చైనా నుంచి సోలార్ దిగుమతులు తగ్గించిన భారత్‌

న్యూఢిల్లీ : ప్రపంచ పోకడలను విడిచిపెట్టి భారత్ స్వదేశీయంగా సోలార్ మాడ్యూల్ తయారీలో స్వయం సామర్థం వైపు దృష్టి మళ్లించడంతో చైనా నుంచి సోలార్ మాడ్యూల్ దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2023 మొదటి...

చైనా ప్రతినిధుల బ్యాగ్‌లపై అనుమానాలు..

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధులు 5 స్టార్ హోటల్ తాజ్‌లో బసచేయగా, వారి వద్దనున్న రెండు బ్యాగ్‌లు కలకలం సృష్టించాయి. ఆ రెండు బ్యాగుల్లో అనుమానాస్పద...
Positive signal from G20 summit: China

జీ20 సదస్సు నుంచి సానుకూల సంకేతం : చైనా

బీజింగ్ : న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన జి20 సదస్సుపై చైనా ఎట్టకేలకు తన స్పందన తెలియజేసింది. ప్రపంచానికి ఎదురౌతున్న సవాళ్లను ప్రాబల్యదేశాలు సమైక్యంగా పరిష్కరిస్తాయని, ప్రపంచ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దగలుగుతాయన్న...
Amitabh Kant comments on G20 Delhi Declaration

సరఫరాల భయంతోనే దిగొచ్చిన రష్యా, చైనా..

న్యూఢిల్లీ: అంతులేకుండా సాగుతోన్న ఉక్రెయిన్ సంక్లిష్ట పరిస్థితితో తలెత్తే అంతర్జాతీయ పరిణామాలను సమగ్ర రీతిలో రష్యా, చైనాలకు తెలియచేయడం జరిగిందని జి20లో భారతీయ షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. విస్తృత స్థాయి సంప్రదింపులు...
China PM Li Qiang Speech at G20 Summit

ఆర్థిక ప్రపంచీకరణతోనే క్షేమం: జి20 సమ్మిట్‌లో చైనా ప్రధాని

న్యూఢిల్లీ: ఆర్థిక ప్రపంచీకరణ దిశలో జి20 దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని చైనా కోరింది. ఢిల్లీలో జి20 దేశాల సమావేశాలలో చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఈ దేశ ప్రధాని...
Apple shares down after China ban

చైనా నిషేధంతో యాపిల్ షేర్లు ఢమాల్

న్యూయార్క్ : చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్ వాడకంపై నిషేధం విధించిన తర్వాత యాపిల్ షేర్లు వరుసగా రెండో రోజు పడిపోయాయి. గత రెండు రోజుల్లో కంపెనీ షేర్లు దాదాపు 6% పడిపోయాయి....
Tibetan protests against Chinese representation

చైనా ప్రాతినిధ్యంపై టిబెటియన్ల నిరసనలు

న్యూఢిల్లీ : జి 20 సదస్సుకు ఈసారి చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ రావడం లేదు. అయితే చైనా తరఫున అధికారిక ప్రతినిధి బృందం దేశ ప్రధాని సారధ్యంలో హాజరవుతోంది. చైనా ప్రతినిధి బృందం...

భారత్ పేరు మార్పుపై చైనా అక్కసు

బీజింగ్: జి20 శిఖరాగ్ర సదస్సు సమీపిస్తున్న భారత్ పేరు మార్పు అంశం మన దేశంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మరో వైపు చైనా దీనిపై తన...
2023 G20 New Delhi summit

జి 20 సదస్సు సక్సెస్‌కు సమష్టిగా పనిచేయడానికి సిద్ధం : చైనా

బీజింగ్ : ఈ ఏడాది జి20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడాన్ని మద్దతు పలుకుతూ , ఈ సదస్సు అన్ని విధాలా విజయవంతం కావడానికి అన్ని దేశాలతో సమష్టిగా పనిచేయడానికి తాము సిద్ధమేనని...

జి 20 భేటీకి జిన్‌పింగ్ హాజరీపై కిమ్మనని చైనా

న్యూఢిల్లీ : బారత్‌లో జరిగే జి 20 సదస్సుకు చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ వస్తారా? లేక పరోక్షంగా సందేశం పంపిస్తారా? అనేది స్పష్టం కాలేదు. ఈ నెల 9, 10 తేదీలలో...
Elders get Relief in Bombay High Court

చైనా మ్యాపు కుట్ర!

నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్‌ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు....

సరిహద్దు సమీపంలో చైనా బంకర్లు, సొరంగాలు

న్యూఢిల్లీ : ఉత్తర లద్దాఖ్ లోని సరిహద్దు సమీపం లో చైనా అనేక సొరంగాలు, బంకర్లు , రోడ్లు నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్‌గా మారాయి. ఇది తమ...
China Defends New Map

కొత్తమ్యాప్‌కు చైనా సమర్ధన… “అతిగా అర్థం” చేసుకోవద్దని భారత్‌కు అభ్యర్థన

బీజింగ్ : చైనా తాను విడుదల చేసిన 2023 కు సంబంధించి కొత్త “స్టాండర్డ్ మ్యాప్‌”ను బుధవారం సమర్ధించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ తమ భూభాగాలుగా చూపిస్తూ చైనా ఇటీవల 2023 కొత్త...

మ్యాప్ వివాదంపై మళ్లీ చైనా పాతపాట

బీజింగ్: సరిహద్దుల విషయంలో భారత్‌పై పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశం చైనా మరోసారి తన దుర్బుద్ధిని బైటపెట్టుకుంది.అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా విడుదల చేసిన మ్యాప్‌పై భారత్ తీవ్ర...
Mallikarjuna Kharge

మ్యాప్‌లను తిరగరాయడం చైనాకు అలవాటే: ఖర్గే

న్యూఢిల్లీ: ఇతర దేశాలకు చెందిన భూభాగాలను కలిపేసుకుని మ్యాప్‌లను తిరగరాయడం చైనాకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్ భారత్ భూభాగాలేనని ఖర్గే స్పష్టం చేశారు. చైనా...
Sedition case against Sanjay Raut

దమ్ముంటే చైనాపై సర్జికల్ దాడి చేయాలి: సంజయ్ రౌత్

హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తమ భూభాగంగా పేర్కొనడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)నేత సంజయ్ రౌత్ మోడీ సర్కార్‌పై మండిపడ్డారు. లడఖ్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, కేంద్రంలోని మోడీ సర్కార్‌కు దమ్ము, ధైర్యం...

మోడీకి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ జరపాలి: రౌత్

ఇముంబై:చైనా దురాక్రమణకు సంబంధించి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ లడఖ్‌లో చెప్పిందే నిజమైందని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన...

చైనా భూభాగంగా అరుణాచల్ ప్రదేశ్: తాజా మ్యాప్ విడుదల

బీజింగ్: చైనా ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్‌లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా...

ద్వారాలు తెరిచిన చైనా

తైపీ : చైనాకు వచ్చే ప్రయాణికులు ఇక కొవిడ్ లేదని తెలిపే పత్రం చూపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆంక్షలను సడలించారు. దేశంలోకి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇది మైలురాయి అవుతుందని...

Latest News