Home Search
డిజిటల్ సేవలను - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్...
మీడియా సౌజన్య పక్షపాతం
పాలకులు అబద్ధ్దాలు, అతిశయోక్తులు, అశాస్త్రీయాలు వల్లించినా, ప్రజావ్యతిరేక విధానాలతో పాలించినా సహచరులు ప్రశ్నించరు. పెట్టుబడిదారీ పాలన ముదిరి సామ్రాజ్యవాదంగా మారుతుందని మార్క్ అన్నారు. సౌజన్య పక్షపాతం, నిరాసక్త్ నిష్క్రియాత్మకత కవలలు. ఈ దుష్టచతుష్టయాలు...
మహబూబ్ నగర్, కరీంనగర్లలో తమ స్టోర్ లను ప్రారంభించిన క్రోమా
దేశంలో మొట్టమొదటి, టాటా గ్రూప్కు చెందిన ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ క్రోమా, తెలంగాణాలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ సుప్రసిద్ధ వ్యవసాయ కేంద్రం మహబూబ్ నగర్లో అవంతి...
తెలుగులోనూ ‘మై లో’ యాప్ సర్వీసులు..
మైలో అనేది కొత్త తల్లులు, కాబోయే తల్లుల(తల్లి కావాలనుకుంటున్న వారు) కోసం ఉద్దేశించబడిన యాప్. ఇది తన సేవలను తెలుగులో కూడా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త లాంగ్వేజ్ ఆప్షన్ ద్వారా కస్టమర్ల...
1.5 మిలియన్ల వినియోగదారులతో 10వ వార్షికోత్సవాన్ని వేడుక చేస్తోన్న గో డాడీ
న్యూఢిల్లీ: రోజువారీ వ్యాపారులకు సైతం సాధికారిత కల్పిస్తోన్న గో డాడీ ఇంక్ (ఎన్వైఎస్ఈ ః జీడీడీవై) నేడు భారతదేశంలో తమ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో అతిపెద్ద డొమైన్ నేమ్ రిజిస్ట్రార్...
5G శకం ఆరంభం
ఢిల్లీ ప్రగతిమైదాన్లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా
130 కోట్ల మంది భారతీయులకు...
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
ఢిల్లీ ప్రగతి మైదాన్లో లాంఛ్ చేయనున్న ప్రధాని మోడి
79శాతం 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధం
భారతీయ ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్లప్రయోజనం
10శాతానికి పడిపోనున్న 2జి,...
ఆర్థిక వ్యవస్థకు దొంగ దెబ్బ గిగ్ వర్క్
గత రెండు దశాబ్దాలలో పని, ఉపాధి తన రూపాన్ని పెద్దయెత్తున మార్చుకొంది. ఈ మార్పు ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలు పరస్పరం బలోపేతం చేసుకోవడంపైన ఆధారపడింది. పనికి సంబంధించిన సాంప్రదాయ రూపాలు ఉనికిలో...
ఇండియాలో ‘పేరంటల్ సూపర్విజన్ టూల్స్’ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
న్యూఢిల్లీ: నేడు, ఇన్స్టాగ్రామ్ తమ ‘పేరెంటల్ సూపర్ విజన్ టూల్స్’ (తల్లిదండ్రుల పర్యవేక్షణ సాధనాలు)ను భారతదేశంలో విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్పై టీనేజర్ల అనుభవాల పరంగా మరింతగా జోక్యం చేసుకునేందుకు ఇది తల్లిదండ్రులకు...
‘వాయిస్సే’తో తెలుగులోనూ యుపిఐ చెల్లింపులు!
ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి టోన్ ట్యాగ్ కొత్త సదుపాయం
400 మిలియన్ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం
ఇంటర్నెట్ లేకున్నా వాయిస్ కమాండ్తో చెల్లింపులు చేసే అవకాశం
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరగనున్న డిజిటల్ పేమెంట్లు
న్యూఢిల్లీ: యుపిఐ...
ఐఆర్డీఏఐ ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను పొందిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్
ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్కు చెందిన భీమా విభాగం లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్...
మాపెల్స్ రియల్ వ్యూను విడుదల చేసిన మ్యాప్ మై ఇండియా..
న్యూఢిల్లీ: భారతదేశంలో సుప్రసిద్ధ అడ్వాన్స్డ్ డిజిటల్ మ్యాప్స్, డీప్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్స్ కంపెనీ మ్యాప్ మై ఇండియా ఇప్పుడు ప్రజల కోసం మాపెల్స్ రియల్ వ్యూ ను విడుదల చేసినట్లు...
తెలంగాణ ప్రభుత్వంతో కూ అవగాహన ఒప్పందం
హైదరాబాద్: భారతదేశం ఎంతో ఇష్టపడే వివిధ భాషా సోషల్ మీడియా ప్లాట్ఫాం కూ(koo) హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై చేసుకుంది. హైదరాబాద్ ఒక ఐటీ హబ్గా...
ఆంధ్రప్రదేశ్లో తమ వాణిజ్య నెట్వర్క్ను విస్తరించిన జెకె టైర్..
నెల్లూరు: భారతీయ టైర్ పరిశ్రమలో అతి పెద్ద సంస్థలలో ఒకటి కావడంతో పాటుగా ట్రక్ బస్ రేడియల్ విభాగంలో మార్కెట్ అగ్రగామిగా వెలుగొందుతున్న జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేడు తమ...
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం..
ముంబై: బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ రుణ విభాగం, భారతదేశ అతిపెద్ద, అత్యంతగా వైవిధ్యీకృతమైన ఎన్ బిఎఫ్ సి కంపెనీ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎల్), తన మర్చంట్ నెట్ వర్క్ కోసం...
అమరుల త్యాగం వెల కట్టలేనిది: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు...
సిద్దిపేట:...
జరిగేది సంచలనమే
దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది
ప్రత్యామ్నాయ ఎజెండా దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి
నేతలందరితో చర్చిస్తున్నాం.. సమాలోచనలు జరుగుతున్నాయి కొత్త విద్యా విధానాన్ని కేంద్రం ఏకపక్షంగా తెచ్చింది దేశంలో ఉన్నది
సమాఖ్య వ్యవస్థ,...
టాటా పవర్లో బ్లాక్రాక్ రూ.4 వేల కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ : టాటా పవర్కు చెందిన వెన్యూవబుల్ ఎనర్జీ యూనిట్లో 10.53 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ముబదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో సహా బ్లాక్రాక్ రియల్ అసెట్స్ కన్సార్టియం రూ.4000 కోట్లు పెట్టుబడులు...
దేశంలో తొలి సూపర్ యాప్ ‘టాటా న్యూ’
యుపిఐ నుంచి ఐపిఎల్ మ్యాచ్ల వరకు..
ఇంకా కిరాణా, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్లు కూడా
ఫ్లిప్కార్ట్, జియోమార్ట్లకు గట్టి పోటీనివ్వడమే
న్యూఢిల్లీ : ఉప్పు నుంచి స్టీల్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన టాటా గ్రూప్...
ప్రయాణికులకు అందుబాటులోకి ‘మెమూ’ రైళ్లు
సికింద్రాబాద్ టు -ఉందానగర్-
ఉందానగర్ టు మేడ్చల్
కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.15లు
మనతెలంగాణ/హైదరాబాద్: మెమూ (మొయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్) ప్యాసింజర్ రైళ్లను పునఃప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ రీజియన్...