Home Search
ముచ్చట - search results
If you're not happy with the results, please do another search
ఈ రెండు పార్టీలవి జిమ్మికులు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్ఎస్కు ఓటేస్తే మూసీనదిలో వేసినట్టేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటును తాము గెలుస్తామని...
వ్యంగ్యం ఎక్కువ… వ్యవహారం తక్కువ
ప్రతిపక్షంపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయడం సరికాదు
అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్రావు
చిన్న వయసులో సిఎం కావడం తన అదృష్టమని రేవంత్ అన్నారు
పివికి భారతరత్నపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి...
8 మంది ఎంపిలకు ఆశ్చర్యకరమైన అనుభవం..
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మందికి శుక్రవారం చాలా ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. అప్పుడు మధ్యాహ్న భోజన సమయం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో కలసి భోజనం కోసం వారికి ఆహ్వానం...
ఢిల్లీ మెట్రో రైలులో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం
భద్రత కాన్వాయ్ను విడిచిపెట్టి సామాన్య ప్రయాణికురాలిలా ...
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలు, షటిల్ బస్ సర్వీస్ ల్లో ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. ఢిల్లీ...
కిక్కెక్కువైతే గిట్లనే ఉంటది.. వైరల్ అయితున్న మందుబాబు వీడియో
మందేస్తే మైండ్ ఏమ్ చేస్తోందో ఎవరికి తెలియదు. ఒకడు తాగి అక్కడే పడిపోతే.. మరి కొందరూ పక్కవాళ్లను పట్టుకుని దిమాక్ ఖరాబ్ చేస్తారు. అట్లాంటి ముచ్చటోకటి ఇది. ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి...
మోడీతో ఢీ ఎవరితరం కాదు : వ్లాదిమిర్ పుతిన్
మాస్కో : భారతదేశంతో ఇప్పుడు ఏ దేశం పోటీకి దిగలేదని, ప్రధాని మోడీతో ఎవరు తగవుకు దిగలేరని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడు పటిష్ట రీతిలో ఉంది....
ఈ ఫోటో వెనక పెద్ద కథే ఉంది!
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ తో కలసి హాజరయ్యారు. అయితే ఆయన అయోధ్యకు బయల్దేరేముందు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ...
సరళమైన, సహజమైన కవిత్వం
తెలుగులో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య గత రెండు మూడు దశాబ్దాలలో బాగా పెరిగింది. కొత్తతరం కవులు కొందరు మంచి కవిత్వం రాస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక ఐదారు దశాబ్దాలుగా రాస్తూ వచ్చినవారిలో కొందరు...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
కులం, మతం, జాతి పేరిట దేశాన్ని చీలుస్తున్న బిజెపి: రాహుల్
ఇటానగర్: దేశాన్ని కులం, మతం, జాతి పేరిట బిజెపి చీలుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శనివారం ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించింది. డోయిముఖ్లో...
ప్రేమ పెళ్లి… యువతి ప్రాణం తీసిన రహదారి గుంత
అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా ఉన్న సమయంలో రహదారి గుంత నవ వధువు పాలిట శాపంగా మారింది. పది కాలాల పాటు సంసారం పచ్చగా సాగాలని ఆశీర్వదించిన దేవుడు ఆ జంటపై...
19 మందికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి బాల పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వివిధ రాష్ట్రాలకు చెందిన 19 మందిని ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు....
అలాంటి ఆటగాడు భారత జట్టుకు అవసరం: రోహిత్
బెంగళూరు: ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మూడో టి20లో గెలిచి భారత జట్టు ఈ సిరీస్ను క్వీన్ స్వీప్ చేసింది. 212 పరుగులు ఇరు జట్లు చేయడంతో రెండో సూపర్ ఓవర్ లో భారత జట్టు...
మంచి కమర్షియల్ సినిమాగా ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’: నిర్మాత చింతపల్లి రామారావు
‘గుర్తుందా శీతాకాలం’, ‘రంగ మార్తాండ’ చిత్రాల నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి చింతపల్లి రామారావు. వరుస సినిమాలు నిర్మిస్తూ తెలుగు సినీపరిశ్రమలో దూసుకెళ్తున్నారు ఆయన. సంక్రాంతి నేపథ్యంలో అశేష ప్రేక్షకులకు...
సిఎం రేవంత్ దావోస్ పర్యటన.. ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాలు
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం...
చంపేస్తామంటూ ఎమ్మెల్యే రాజసింగ్కు బెదిరింపు కాల్స్…
హైదరాబాద్: గోషామహల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్స్ కలకలం రేగింది. శ్రీరామనవమి శోభయాత్ర చేపడితే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ లో హెచ్చరించారు. దీంతో దమ్ముంటే...
పేదల పాలిట వరంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్రనుద్దేశించి ఆయన...
ఎద్దుల బండిపై జడేజా ‘వింటేజ్ రైడ్’.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్కు తిరిగొచ్చాడు. రవీంద్ర జడేజా గుర్రపు స్వారీ చేయడం మీరు తరచుగా చూసి ఉంటారు. కానీ జడేజా తాజాగా...
ఉత్తరాది చేతిలో దేశ భవిత!
సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఎంచుకొని ఆ దారిలో 75 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేశం తిరోగమన బాటపట్టడం పెను ఉపద్రవంగా భావిస్తున్నవారు గణనీయంగానే ఉన్నారు. 2024 ఎన్నికలు ఈ విషయంలో ప్రజలు...
సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్తో ‘హనుమాన్’..
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు,...