Home Search
కరోనా మహమ్మారి - search results
If you're not happy with the results, please do another search
వాతావరణంలో కోట్ల టన్నుల “ప్లాస్టిక్” కర్బన ఉద్గారాలు..
ప్లాస్టిక్ ఉత్పత్తుల సందర్భంగా వెలువడే కర్బన ఉద్గారాలతో వాతావరణం కలుషితమవుతోంది. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తుల కలుషితాల వల్ల వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకా...
వాతావరణంలో కోట్ల టన్నుల “ప్లాస్టిక్ ” కర్బన ఉద్గారాలు
ప్లాస్టిక్ ఉత్పత్తుల సందర్భంగా వెలువడే కర్బన ఉద్గారాలతో వాతావరణం కలుషితమవుతోంది. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తుల కలుషితాల వల్ల వాతావరణం లోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. ఇదే పరిస్థితి...
ప్రజా వంచక కేంద్ర బడ్జెట్
అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్ను 1 ఫిబ్రవరి న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల...
పిసి సేల్స్ తగ్గడంతో డెల్లో 6,650 ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : పిసి అమ్మకాలు క్షీణించిన కారణంగా అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ డెల్ తన ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6,650 మంది ఉద్యోగుల లేఆఫ్ ఉంటుందని కంపెనీ...
ఆమోదించలేని అనాగరికం
‘భారత దేశ బహుళత్వ స్వభావాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ వెర్రితనం. ఇలా ప్రతి చర్య దేశ గౌరవాన్ని తగ్గించేలా ఉంది’ అని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త సేన్ అన్నారు. మతాధిక్యం, నరేంద్ర...
చైనాలో కొత్త సంవత్సరం జోష్
కొవిడ్ ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలో వేడుకల్లో మునిగి తేలిన ప్రజలు
బీజింగ్: చైనాలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో జనం...
టెక్ కంపెనీల్లో లేఆఫ్లు
వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు
ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
కోతల జాబితాలో చేరిన మైక్రోసాఫ్ట్, గూగుల్
న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆందోళనలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో పలు దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ప్రధానంగా...
గూగుల్లో 12 వేల ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ : అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ ఐటి సంస్థ గూగుల్ కూడా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కఠిన...
పాముకాటు మరణాలు తగ్గుతాయా?
కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
శుక్రగ్రహ పరిశోధనకు ఇస్రో సన్నాహాలు
ఇస్రో వీనస్ మిషన్ శుక్రయాన్ 1 రాకెట్ను 2024 డిసెంబర్లో ప్రయోగించాలని అనుకున్నారు. ఈ ఆలోచన 2012 లోనే మొలకెత్తింది. ఐదేళ్ల తరువాత 201718 బడ్జెట్లోఅంతరిక్ష విభాగానికి 23 శాతం ఎక్కువగా కేటాయింపులు...
పొగరాయుళ్లలో కొవిడ్ ముప్పు
పొగతాగే అలవాటున్నవారిలో కొవిడ్ ముప్పు తీవ్రత 50 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే పొగాకు వ్యసనాన్ని విడిచిపెట్టడమే శరణ్యమని పిలుపునిచ్చింది. ఈమేరకు భారత్తోపాటు 29 దేశాల్లో ప్రత్యేక...
40 శాతం సంపద ఒక్క శాతం భారతీయుల వద్ద కేంద్రీకృతం!
డావోస్: భారత దేశంలో ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో 40 శాతం ఆస్తులు ఉన్నాయని, కాగా జనాభాలో 3 శాతం సంపదయే కింది స్థాయి ప్రజల్లో ఉందని ఓ నూతన అధ్యయనంలో వెల్లడయింది....
దేశ ఆర్థికం ఆందోళనకరం
ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక...
శవాలను పూడ్చడానికి అక్కడ స్థలం లేదు
న్యూఢిల్లీ: చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొవిడ్కు గురైన రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. మృతదేహాలను ఖననం చేయడానికి స్మశాన వాటికలలో స్థలం లేకపోవడంతో టెంట్లలో మృతదేహాలను ఉంచవలసి పరిస్థితి ఏర్పడిందని మానవ...
ఆశావహ కవిత్వం
చుట్టూ ఉన్న పరిస్థితులపట్ల మనుషులెప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఇతరులకంటే ఎక్కువగా కవుల స్పందన ఉంటుంది. అది సహజం. భావుకత పుష్కలంగా ఉన్న కవయిత్రి చొప్పదండి రాధ కూడా అంతే. ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో బోధిస్తూనే...
పన్నులు గుంజినా ఫాయిదా ఏది?
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) పరంగా భారతదేశం ఐదో స్థానానికి చేరింది. అయితే దేశీయంగా పన్ను రాబడితో పోలిస్తే మాత్రం జిడిపి పన్ను రాబడి మధ్య వ్యత్యాసం ఎక్కువగా...
గల్ఫ్ వలసలు ఎలా ఆపగలం?
బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు కార్మికులు వలసపోతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్...
భారత్ జోడో యాత్ర ఆపడానికి బీజేపీ కుంటిసాకులు : రాహుల్
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను భారత్ జోడోయాత్ర పేరుతో పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి యాత్రను...
సంస్కరణలు ఎంతో కీలకం
2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్
న్యూఢిల్లీ : వచ్చే దశాబ్దాల్లో దేశీయ పనితీరు మూలాలు మెరుగయ్యేందుకు సంస్కరణలు ఎంతో కీలకమని, ఇవి దేశ వృద్ధికి...
నేను శూద్రుడిని అందుకే..
హైదరాబాద్ : పార్లమెంటు సమావేశాల్లో సోమవారం కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య వాడిగా, వేడిగా వాదం జరిగింది. కొశ్చన్ అవర్లో ఎంపి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి...