Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం…
పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని అర్థం.
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం.
ఒక బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాజ్యసభ
ఆర్టికల్ 80: రాజ్యసభ గురించి పేర్కొంటుంది.
రాజ్యసభకు ఉన్న వివిధ పేర్లు: ఎగువసభ, మేదావుల...
నిజాం ప్రజల సంఘం
నిజాం అభినందన సభ
l హైదరాబాద్లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
l ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు
1. పద్మజా నాయుడు
2. లతీఫ్ సయిద్
3. బూర్గల...
జగ్దీప్ ధన్ఖడ్
సంపాదకీయం: భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖడ్ను పాలక ఎన్డిఎ ప్రకటించడం విశేషం. జగ్దీప్ ధన్ఖడ్ రాజస్థాన్కు చెందిన ఝాట్ నాయకుడు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పని చేసిన...
వరదలపై విపక్షాలది బురద రాజకీయం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కోటి 47 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 64.95 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7372.56 కోట్లు జమ చేశామని, రైతుబంధు నిధుల...
నేడు పార్టీ ఎంపిలతో సిఎం భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై దిశా నిర్దేశం చేసేందుకు టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ,...
రేపు ఎంపిలతో సిఎం కెసిఆర్ సమావేశం
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపిలతో ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్ లో ఎంపిలతో బేటీ కానున్నారు. జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఎంపిలతో చర్చించనున్నారు....
నిజాం పాలనలో విద్యాభివృద్ధి
ఒయు విశ్వవిద్యాలయం స్థాపన
విద్యాసదస్సులు: 1915 1919 మధ్య హైదరాబాద్ సంస్థానంలో నాలుగు విద్యా సదస్సులు జరిగాయి. అవి
1. 1915లో 1వ విద్యా సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు.
2. 1916లో 2వ విద్యా సదస్సు ఔరంగాబాద్లో...
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
ఆయనను భయపెట్టడం ఎవరి తరం కాదు
పరేడే గ్రౌండ్ లాంటి సభలు బిజెపికి కొత్త కానీ....టిఆర్ఎస్కు కాదు
అంతకు రెట్టింపు జనాలతో...ఎన్నో సభలను నిర్వహించిన చరిత్ర మాది
అనవసరంగా సిఎంపై నోరుపారేసుకుంటే...
దేశానికి నిత్యం కాళీమాత ఆశీస్సులు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కాళీమాత అపరిమితమైన ఆశీస్సులు దేశానికి ఎప్పుడూ ఉంటాయని, ఇదే ఆథ్యాత్మిక శక్తితో అనాదిగా సాధు సన్యాసులు లోకకళ్యాణం కోసం పనిచేస్తూ వచ్చారని ఏక్భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే పవిత్ర సంప్రదాయాన్ని...
మెగా టెక్స్టైల్ పార్కుకు మోక్షమెప్పుడు?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మెగా టెక్స్టైల్స్ పార్కును కేటాయిస్తామని ఇటీవల హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై అప్పుడే రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా...
కేంద్రమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎన్బీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నారు. కేంద్రమంత్రిగా నఖ్వీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు....
విషమే.. విషయాల్లేవ్
బిజెపి జాతీయ కార్యవర్గంలో అదే ప్రధాన అజెండా: మంత్రి హరీశ్
నీళ్లు, నిధులు, నియామకాలపై నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసుపాలు
డబుల్ ఇంజిన్ కన్నా సింగిల్ ఇంజిన్తోనే అధిక ప్రగతి
తెలంగాణతో పోలిస్తే యూపీ తలసరి...
మోడీ ‘మొండిచేయి’
తెలంగాణకు ఒక్క వరమూ ఇవ్వలేదు
8ఏళ్లలో చేసిందేంటో కూడా చెప్పలేదు
రైతుల కోసం ఏదైనా ప్రకటిస్తారని ఆశించాం
మహిళా, గిరిజన రిజర్వేషన్ల సంగతేమైంది?
మేడారం జాతరకు జాతీయ హోదా ఏది?
బుల్లెట్ రైలు గుజరాత్కేనా? : మంత్రి హరీశ్రావు
మన...
ఇక్కడా డబుల్ ఇంజిన్
సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి
టెక్స్టైల్స్ పార్కు నిర్మిస్తాం, హైదరాబాద్లో సైన్స్ సిటీ
ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
ఆవిర్భవించింది రైతులకు
మద్దతు ధర పెంచాం ఉచితంగా
రేషన్, టీకాలు అందించాం...
మహిళల భద్రతలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి
మహిళల రక్షణకు సిఎం అత్యధిక ప్రాధాన్యం
కార్యదర్శులు సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి గా నిలిచిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ...
దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వివక్షను ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
త్వరలోనే డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తాం
ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్గో రవాణా సేవలకు రెండేళ్లు పూర్తయ్యాయని,...
బిజెపిది నై జవాన్… నై కిసాన్: హరీష్ రావు
సిద్దిపేట: కొత్తపల్లి - మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ లో...
ఆదిలాబాదు ముచ్చట్ల గుమ్మి
పరాయి భాషాహోరుగాలి లో బతుకుతున్న మనం ,కనీసం భావితరాలవారికైన మన భాష పదాల సొగసులు, అక్షరాలపెట్టెలో భద్రపరిచి ఉంచాలన్న తపనతో చేయబడిందే ఈఅక్షరకృషి, విస్తృతమైన పరిధిలోని చూపు యొక్క పలచదనం, పరిమితమైన పరిధి...
వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ-దిశ: నిరంజన్ రెడ్డి
వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ దిశ
పంటల వైవిధ్ధీకరణకు మొగ్గుచూపుతున్న రైతాంగం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ సదస్సుల వల్ల సాగు దశ-దిశ మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...