Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం: దిమిత్రి రోగోజిన్
మాస్కో: రష్యా ‘విక్టరీ డే’ వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా దేశాల ముఖ్య నేతల వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
ఓవర్స్పీ‘ఢీ’
ట్రాలీ ఆటో, లారీ ప్రమాదంలో
8మంది దుర్మరణం
కామారెడ్డి
జిల్లా
అన్నసాగర్
తండా వద్ద
ఘోర
దుర్ఘటన
మన తెలంగాణ/ఎల్లారెడ్డి/నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా అన్నసాగర్ తండా వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం...
తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పౌరులను వలసల పాలు చేసింది...
జాతీయ పార్టీలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నాయి..
హైదరాబాద్: జాతీయ పార్టీలు తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్.. ''దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు...
ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’
యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశబ్దం...
వడ్లకు నిధులు పుష్కలం….
సేకరణ సవ్యంగా జరుగుతోంది
ఇప్పటివరకు 3679 కేంద్రాల
ద్వారా 61300మంది రైతుల
నుంచి 4.61లక్షల టన్నుల
ధాన్యం కొనుగోలు జరిగింది
4.3లక్షల టన్నులను మిల్లులకు
పంపించాం వరికోతలు
ఆలస్యంగా జరిగే జిల్లాల నుంచి
కొనుగోలు చేస్తాం : పౌర
సరఫరాలు, మార్కెటింగ్
సమీక్షలో సోమేశ్ కుమార్
ధాన్య సేకరణ...
చైనాకే చెల్లింది….
2020 నాటికి
రైతుల ఆదాయాన్ని
డబుల్ చేస్తానన్న ప్రధాని
మోడీ విఫలమయ్యారు
దేశంలో 65% జనాభా
సాగుమీదే ఆధారపడింది
కానీ జిడిపిలో వ్యవసాయం
వాటా 15% మించలేదు
చైనా, ఇజ్రాయెల్
విధానాలపై అధ్యయనం
జరగాలి : ములుగు
ఉద్యాన వర్శిటీలో జరిగిన
మంత్రివర్గ ఉపసంఘం
భేటీలో మంత్రి కెటిఆర్
రైతు ఆదాయం రెట్టింపు
మరే...
మీ హయాంలో రైతులకు తూటాలు
పదేళ్ల మీ పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి
కరెంటుతో వేలమంది
పాముకాటుకు, విద్యుత్ షాక్లకు
బలయ్యారు పంట కొనాలని, బకాయిలు
చెల్లించాలని అడిగిన రైతులపై కాల్పులు
జరిపారు ముదిగొండ ధర్నా మీదకు
పోలీసులను ప్రయోగించి ఏడుగురి
ప్రాణాలను మీరు ఇయ్యాల
రైతుసభలు పెడతారా?: రాహుల్గాంధీకి
వ్యవసాయ మంత్రి...
రైల్వే పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి హరీశ్
రైల్వే లైన్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చెయాలి...
జిల్లాకు అవసరమగు 4వేల టార్పెలిన్ కవర్లు వెంటనే ఇవ్వాలి..
జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలి..
కొత్తగా మరో 88 ప్యాడి క్లినర్లు వచ్చే...
ఆయిల్ పామ్ పంటపై దృష్టి సారించాలి: హరీష్ రావు
సిద్ధిపేట: రైతులు ఆయిల్ పంటలపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కాలానికీ అనుకూలంగా ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై దృష్టి సారించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు...
వర్షం ‘దొంగదెబ్బ’
తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా కుండపోత
అన్నదాతకు తీరని నష్టం.. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం
అంధకారంలో పలు ప్రాంతాలు.. కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు
హైదరాబాద్లోని పలు కాలనీలు జలమయం
తడిసి ముద్దయిన ధాన్యం
నేలరాలిన మామిడి,...
86 శాతం ఓపెన్ వ్యాగన్లు బొగ్గు రవాణాకే
విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రైల్వేల కార్యాచరణ
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయడం కోసం రైల్వే తన...
బిజెపి, కాంగ్రెస్లపై మంత్రి హరీశ్ రావు ఫైర్
పెద్దపల్లి : రాహుల్ గాంధీ ఎందుకోసం వస్తున్నావ్.. ఏం చెప్పడానికి వస్తున్నవ్. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పతాకాలు ఉన్నాయా? గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం..
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ఎకధాటిగా పడింది. దీంతో వరద నీటిలో కొనుగోలు...
గుండె’కోత’నిఖీలు!
రైస్ మిల్లుల్లో ఫుడ్ కార్పొరేషన్ తనిఖీలు ఆపాలి
మా మీదేఎందుకీ కక్ష..ఎమిటీఈ వివక్ష..
రైతులు, మిల్లర్లను ఇబ్బందిపెట్టొదు
కొనుగోలు పూర్తయ్యాక ఫిజికల్ వెరైఫికేషన్ చేసుకోవచ్చు
ప్రతి గింజనూ ఎంఎస్పికే కొంటున్నాం
ధాన్యంపై సిఎం చిత్రపటం ఉంచి ఆభిమానం చాటిన...
రైతు భగవత్ స్వరూపుడు: నిరంజన్ రెడ్డి
నిర్మల్: రైతు భగవత్ స్వరూపుడని, వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే .. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం...
విమాన ఛార్జీలకు పోటీగా రైల్వే టికెట్లు !
రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీల వసూలు
అదనపు చార్జీలను చెల్లించినా దొరకని బెర్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : విమాన ఛార్జీలతో పోటీగా రైలుల్లో ప్రయాణించడానికి టికెట్లకు డబ్బులు పెట్టాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు....
ఐరోపా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది : ప్రధాని మోడీ
రేపు ప్రధాని యూరప్ పర్యటన
న్యూఢిల్లీ : ఐరోపా దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతున్న సమయంలో తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మే 2 నుంచి...
అకాల వర్షాలతో ఆగమాగం
ఉపరితల ద్రోణి.. మూడు రోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వాతావరణ పరిస్థితు లు వ్యవసాయరంగాన్ని కష్టాలపాలు చేస్తున్నా యి. యాసంగి పంటలు చేతికందుతున్న వేల ఉన్నట్టుండి కురుస్తున్న అకాల వర్షాలకు పైరు మీదే...
విధుల నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి: ఎన్.వి. రమణ
హైకోర్టుల సీజేలు, ముఖ్యమంత్రుల సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ
న్యూఢిల్లీ : మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ...