Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు డి క్లెర్క్ కన్నుమూత
జొహనెస్బర్గ్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఎఫ్.డబ్లు. డి క్లెర్క్ తన 85 వ ఏట కన్నుమూశారు. ఏడాది కాలం నుంచి క్యాన్సర్తో బాధ పడుతున్న ఆయన కేప్టౌన్ లోని ఫ్రెస్నయే ఏరియాలో...
హిందూత్వ ఉగ్రవాదమైంది
అయోధ్య పుస్తకంలో కాంగ్రెస్ నేత ఖుర్షీద్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన అయోధ్య పుస్తకంతో వివాదంలో చిక్కారు. హిందూత్వను ఆయన తీవ్రవాద ఇస్లామిక్ ఉగ్రసంస్థలతో ఈ రచనలో పోల్చారు....
కంగనా రనౌత్ వ్యాఖ్యలను కడిగేసిన వరుణ్ గాంధీ
న్యూఢిల్లీ: భారత్కు ‘అసలైన స్వాతంత్య్రం’ 2014లోనే వచ్చిందన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలను పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ కడిగిపారేశారు. ఆమెది ‘పిచ్చితనం’ అనాలో లేక ‘దేశద్రోహం’ అనాలో అంటూ ఆవేదన...
సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై ఫిర్యాదులు
న్యూఢిల్లీ: ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఇటీవల ‘సన్రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ అనే పుస్తకాన్ని రాశారు. బుధవారం జరిగిన ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రముఖ నాయకులు...
అక్కరకురాని బిజెపి
దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు
తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ...
రేవంత్కు హైకమాండ్ పిలుపు
పిసిసి చీఫ్కు హుజూరాబాద్ ‘చిచ్చు’, 13న ఢిల్లీకి రావాల్సిందిగా రేవంత్ ఇతర ముఖ్యనేతలకు ఆదేశం
మన తెలంగాణ/ హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లను సైతం దక్కించుకోలేని స్థితిలో...
ఎమ్ఎల్ఎల అనర్హతపై నాన్చుడెందుకు ?
మణిపుర్ గవర్నర్ తీరును ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ : లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నందుకు మణిపుర్లో 12 మంది బిజెపి శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించే అంశంపై రాష్ట్ర గవర్నర్ ఎటూ తేల్చక పోవడంపై సుప్రీం...
మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి
హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు....
టిట్ ఫర్ టాట్
ప్రతిపక్షాల విమర్శలకు దీటైన జవాబు ఇవ్వండి
ఇటుకతో కొడితే... రాయితో కొడతామని బదులివ్వండి
కెసిఆర్లో ఫైర్ ఆరలేదు
కామారెడ్డి టిఆర్ఎస్ సభలో పార్టీ శ్రేణులకు కేటిఆర్ దిశానిర్దేశం
మన తెలంగాణ/కామారెడ్డి రూరల్: ప్రతిపక్షాల విమర్శలకు దీటైన...
అవినీతి బిజెపి ప్రభుత్వంపై పోరాటానికి భయపడవద్దు
కాంగ్రెస్ నాయకులకు రాహుల్ సూచన
న్యూఢిల్లీ : ప్రతి అడుగులో సత్యం మీవెంట ఉంటే అవినీతి కేంద్ర బిజెపి ప్రభుత్వంతో పోరాడడానికి ఏమాత్రం భయపడవద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ...
బ్రాహ్మణులు, బనియాలు నా జేబుల్లో ఉన్నారు: బిజెపి నేత మురళీధర్రావు
భోపాల్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్రావు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో దుమారం రేపాయి. బ్రాహ్మణులు, బనియాలు తన జేబుల్లో ఉన్నారంటూ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది....
నవజోత్ సింగ్ సిధు పంతమే నెగ్గింది!
రాజీనామా చేసిన ఎపిఎస్ డియోల్ రాజీనామా!!
అమృత్సర్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిధు మధ్య జరిగినా దాడులు ప్రతిదాడుల నడుమ చివరికి నవజోత్ పంతమే నెగ్గింది....
గులాబీ దండుకు ప్రతిపక్షాల గుండె అదరాలి: కెటిఆర్
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు ఈనెల 29న విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని, ఆ సభకు గులాబీ దండు కదిలితే ప్రతిపక్షాల గుండె అదరాలి అని టిఆర్ఎస్...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
వారసత్వ పాలనకు దూరం
సేవ, సమిష్టితనంతోనే ఆదరణ
బిజెపి కార్యకర్తలకు ప్రధానమంత్రి మోడీ పిలుపు
జాతీయ కార్యవర్గ సమావేశంలో హుజూరాబాద్ విజయంపై ప్రస్తావన
బిజెపి ఓ కుటుంబం చుట్టూ తిరిగే పార్టీ కాదు
న్యూఢిల్లీ : ప్రజలతో సరైన రీతిలో...
ఫ్రీ రేషన్ పొడగించండి!
ప్రధానికి టిఎంసి ఎంపీ లేఖ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సౌగత రాయ్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పిఎంజికెఎవై) కింద ఉచిత రేషన్ పథకాన్ని...
ఎల్లుండి ఎంఎల్సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అభ్యర్ధుల ఎంపికలో అధికార పార్టీ నిమగ్నం
లోతుగా సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్
ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా వెలువడనున్న తుది జాబితా
ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్...టెన్షన్
హైదరాబాద్ : ఎంఎల్ఎ కోటా కింద ఎంఎల్సి స్థానాలకు మంగళవారం ఎన్నికల...
పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించిన పంజాబ్..
చండీగఢ్: పెట్రోల్, డీజిల్ పై పంజాబ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది. గత కొన్ని రోజులుగా చమురు ధరలను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం డీజిల్ పై రూ.7, పెట్రోల్...
ముఖేశ్ అంబానీ కుటుంబం లండన్కు వెళ్లిపోతుందా?!
న్యూఢిల్లీ: భారత్లో అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆయన లండన్లో ఉన్న బకింగ్హమ్షైర్లో రూ. 592 కోట్లు పెట్టి కొన్న 300 ఎకరాల ప్రదేశానికి తన కుటుంబసమేతంగా...
అరుణాచల్లో చైనా గ్రామం
వాషింగ్టన్ : భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఏకంగా ఓ పెద్ద గ్రామాన్ని నిర్మించుకుంది. అమెరికా భద్రతా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం పెంటగాన్ ఈ మేరకు తన తాజా నివేదికను అమెరికా...