Saturday, April 20, 2024
Home Search

ప్రకృతి - search results

If you're not happy with the results, please do another search
Bio toilets in South Central Railway

దక్షిణ మధ్య రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు

ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు 5064 రైల్ కోచ్‌లలో బయో టాయిలెట్ల ఏర్పాటు మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న...
Facebook announced its own currency Libra in June 2019

దేశాలు కార్పొరేట్ల వశాలు

  కార్పొరేట్ అధికారం ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేయగలదో 1976 ఆంగ్ల చిత్రం ‘నెట్వర్క్’ లో నెడ్ బీటీ ఏకపాత్రాభినయంలో చిత్రించారు. 45 ఏళ్ల నాటి భయం నేడు స్థిరపడింది. బహుళజాతి సంస్థలు స్వతంత్ర...
Central Vista Essential National Project: Delhi HC

సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్టు

సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్టు నిర్మాణపనులు ఆపాలని పెట్టిన పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా అవసరమేనని, ఈ నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం...

లక్షద్వీప్ వేదన

  సాధారణంగా వార్తలకెక్కడానికి భయపడే లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా...
Prime Minister Modi letter to Rajya Sabha MP Santosh

రాజ్యసభ ఎంపి సంతోష్ కు ప్రధాని లేఖ

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వృక్షవేదం పుస్తకంపై ప్రశంసలు కురిపించారు. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం...
Devastation created by Modi in India

ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!

  నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
21 killed in China marathon tragedy

చైనా మారధాన్ లో ఘోర విషాదం : 21 మంది మృతి

హఠాత్తుగా జోరు వాన, వడగళ్లతో బీభత్స వాతావరణం బీజింగ్ :వాయువ్య చైనాలో మారథాన్‌లో ప్రకృతి వైపరీత్యంతో 21ఘోర విషాదం చోటు చేసుకుంది. మారధాన్‌లో పాల్గొన్న మొత్తం 172 మందిలో 21 మంది హఠాత్తుగా జోరువాన,...
CM KCR mourns death of Sundarlal Bahuguna

సుందర్‌ లాల్ బహుగుణ మృతి పట్ల సిఎం సంతాపం

  మనతెలంగాణ/హైదరాబాద్ : చెట్ల నరికి వేతను వ్యతిరేకిస్తూ చిప్కో ఉద్యమాన్ని (చెట్లను కౌగిలించు కోవడం) నడిపిన, ప్రముఖ పర్యావరణ వాది సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం...
Sunderlal Bahuguna passed away with Corona

సుందర్ లాల్ బహుగుణ కన్నుమూత

న్యూఢిల్లీ: పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన సుందర్ లాల్ రిషికేశ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు....

కుదిపేసిన తుపాను

  పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్‌తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
Employment for rural people through MGNREGA

గ్రామీణులను గట్టెక్కిస్తున్న ఉపాధి హామీ

  దాదాపు అన్ని దేశాలలోని ప్రజలు వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభంలో చిక్కి విలవిల లాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నా...
Do not be neglect in moving grain

ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు

కొనుగోలు కేంద్రాలపై జిల్లా అధికారులు నిఘా పెంచాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/ వనపర్తి : రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రతి గింజలు కొనుగోలు చేసి వెంటనే...
Shilpa Shetty's Mantra To Tackle Pandemic Blues

కలవరపు విలన్‌ను కనులు మూసుకుని తరిమేయ్

వైరస్ వేళ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కవితాత్మకత ముంబై : నమ్మకం, అంతకుమించిన ఆత్మస్థయిర్యం వీటిని అలవర్చుకో, కనులముందున్న కలవరపెడుతున్న కరోనాను దరిచేరనివ్వకు అని బాలీవుడ్ అందాల నటి శిల్పాశెట్టి కుంద్రా దేశ ప్రజలకు...
MP Santosh Kumar condolences over demise of actor Vivek

వివేక్ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న...
Demand To Telangana Cotton : Minister Niranjan Reddy

తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటాం: నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల...

ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా

హైదరాబాద్ : మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా చల్లగా, అనారోగ్యాలకు దూరంగా ఉంచే దివ్యఔషధం కొబ్బరి బోండం. రోడ్ల పక్కన వెలిసిన ఫాస్ట్‌పుడ్‌లతో కోరి తెచ్చుకొనే అల్సర్ నుంచి ఉపశమనాన్ని కలిస్తుంది. కొలెస్ట్రాల్ లేకపోవడంతో...
Uttarakhand Fire: 4 persons, 7 animals dead

ఉత్తరాఖండ్‌లో దావానలం.. నలుగురు బలి… జంతువులు ఆహుతి

  ఈ ఏడాది 1290 హెక్టార్ల అడవులు బుగ్గి సిఎం తీరథ్ సమీక్ష...కేంద్రసాయానికి అభ్యర్థన దెబ్బతింటున్న ప్రకృతి సమతుల్యతతో ముప్పు డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు విలయం రేపాయి. గడిచిన 24 గంటలలో 62 హెక్టార్ల...
Minister KTR visited to Rajanna Sircilla

పేదోళ్లను తిప్పలు పెట్టిన్రు: మంత్రి కెటిఆర్

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో మంత్రి కెటిఆర్ శనివారం పర్యటించారు. మెహినికుంట కెసిఆర్ నగర్ లో మంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్లను, ఓ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు....
At least 48 people killed in deadly train crash in Taiwan

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం

48 మంది మృతి..100 మందికిపైగా గాయాలు తైపీ: కొండపై నుంచి జారిపడిన గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో తూర్పు తైవాన్‌లో శుక్రవారం ఒక రైలు పాక్షికంగా పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 48 మంది...
KTR felicitates Minister Errabelli Dayakar Rao

‘స్థానిక’ పురస్కారాలపై కెటిఆర్ హర్షం

 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు సన్మానం  రాష్ట్రానికి అవార్డులు తెస్తున్నందుకు శుభాకాంక్షలు  మరింత ఉత్సాహంగా పనిచేయాలని అభినందనలు మన తెలంగాణ/హైదరాబాద్: దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్...

Latest News