Home Search
వైద్య సిబ్బంది - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్ర్య దినోత్సవం నాడు పంజాబ్ లో 100 ’ఆమ్ ఆద్మీ క్లినిక్ లు‘ ప్రారంభం
చండీగఢ్: పంజాబ్ లోని మాన్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం నాడు(15 ఆగస్టు)న 100 ఆమ్ ఆద్మీ క్లినిక్లు తెరచి ప్రజలకు అంకితం చేయనుంది. ముందుగా 75 క్లినిక్ లు అనుకున్నప్పటికీ వాటిని 100కు...
‘పది’ శుద్ధ్యం
సీజనల్ వ్యాధులపై
సమరం
మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు
ప్రతి ఆదివారం పరిసరాల శుభ్రత
ముందుకొచ్చిన మంత్రులు,
ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు,
అధికారులు భాగస్వాములు
కావాలని ప్రజలకు పిలుపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది....
ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
దోమల నివారణకు నీరు నిల్వ ఉండకుండా చర్యలు
పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర సంస్థలలో
ప్రతి శుక్రవారం ఫ్రై డే... డ్రై డే
సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు
ప్రజల ఆరోగ్యం కాపాడటమే...
3వ రోజూ ఇడి ఎదుట సోనియా
3 గంటలపాటు ప్రశ్నల పరంపర
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు బుధవారం వరుసగా మూడవరోజు 3 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె...
నేచర్ క్యూర్ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు: హరీష్ రావు
నేచర్ క్యూర్ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు
అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించాలి
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలలో నేచురోపతి (ప్రకృతి) వైద్యంపై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా నేచర్ క్యూర్...
ఇంటింటికి ‘బూస్టర్’
ఉద్యమంగా టీకా కార్యక్రమం,ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స
డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మంకీపాక్స్పై ఆందోళన వద్దు
ఈ వ్యాధికి ఫీవర్ హాస్పిటల్లో చికిత్స...
గాంధీలో పరీక్షలు నిర్వహించేలా...
ఇదో పరీక్షే!
వరద ముప్పు తీవ్రత పెరిగే ప్రమాదం
రానున్న 3రోజులు అప్రమత్తంగా
ఉండాలి గోదావరి పరీవాహక
ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు
ప్రజలకు అందుబాటులో ఉండాలి
అన్ని శాఖలు సమన్వయంతో
వరదలను ఎదుర్కోవాలి చెరువులు,
కుంటల...
నొప్పి భరిస్తూ.. నాలుగు గంటలు
మహీంద్రా వర్శిటీ స్నాతకోత్సవానికి బయల్దేరేముందు ప్రగతిభవన్లో కాలుజారి
గాయపడిన కెటిఆర్ అయినా చిరునవ్వుతోనే కార్యక్రమాన్ని
విజయవంతం చేసిన మంత్రి స్నాతకోత్సవం నుంచి నేరుగా ఆస్పత్రికి
కాలు చీలమండలం లిగ్మెంట్లో చిన్న చీలిక వచ్చినట్లు...
రాష్ట్రంలో వరదలపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ...
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
భద్రాద్రి ఆలయ పరిసరాల్లో
16 మోటార్ల సహాయంతో
వరద నీటి పంపింగ్
ఊపందుకున్న పారిశుద్ధ కార్యక్రమాలు
కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలం వద్ద గో దావరి క్రమంగా తగ్గుముఖం పట్టింది....
పోలవరంతో భద్రాచలానికి ముప్పు: పువ్వాడ
కొత్తగూడె: భద్రాచలానికి ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ ప్రకటించిన చర్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాయం నుంచి...
నీట్లో మాస్ కాపీయింగ్.. సూత్రధారి సహా 8 మంది అరెస్ట్
న్యూఢిల్లీ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో మోసానికి పాల్పడిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనుమానిత సూత్రధారితో...
ఇప్పటికైతే భద్రమే
భద్రాచలంలో తగ్గుతున్న
గోదావరి వరద
68 అడుగులకు చేరిన
నీటిమట్టం కొనసాగుతున్న
మూడో ప్రమాద హెచ్చరిక
ఇంకా ముంపులోనే గ్రామాలు
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
195మంది పారిశుధ్య
సిబ్బంది, 10 జెట్టింగ్
మిషన్ల తరలింపు వరద
ప్రాంతాల్లో...
సహాయ చర్యలకు సైనిక బృందం
వరద ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యలపై సిఎస్ సమీక్ష
భద్రాచలానికి హెలీకాఫ్టర్ , అదనపు రక్షణ సామగ్రి
హైదరాబాద్ : భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయంగా భారత సైన్యానికి చెందిన...
పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి
సిబ్బందితో మాట్లాడిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
గుండె పోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన సీపీ
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్, షాద్ నగర్ డివిజన్ లోని పలు పోలీస్...
టెక్నీషియన్లపై ‘ఇండిగో’ క్రమశిక్షణా చర్యలు
న్యూఢిల్లీ : తక్కువ వేతనాలకు నిరసనగా ఉద్యోగులు మూకుమ్మడిగా సిక్ లీవ్(అనారోగ్య సెలవు) తీసుకోవడం పట్ల ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఐదు రోజులుగా సిక్ లీవ్...
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య
ఎన్నికలప్రచార సభలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపిన దుండగుడు
వేదికపైనే కుప్పకూలిన నేత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె(67) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనపై కాల్పులు జరపగా.....
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
నగరంలోని చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ
చేసిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్
హైదరాబాద్: పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు....
సికింద్రాబాద్ బోనాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల భాగమైన బోనాలు నాడు హైదరాబాద్, సికింద్రాబాద్కు పరిమితం కాగా, నేడు ఈ ఉత్సవాలు విశ్వవ్యాప్తమైయ్యాయని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డిలు అన్నారు. ఈ...
హైకోర్టులో గుండెపోటుతో అడ్వకేట్ మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో గురువారం ఉదయం గోవర్థన్ అనే అడ్వకేట్ గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టు ప్రాంగణంలోని కోర్టు 14 ఎదుట గోవర్ధన్ రెడ్డి కళ్లెం అనే అడ్వకేట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో...