Home Search
సోమేశ్కుమార్ - search results
If you're not happy with the results, please do another search
దళిత బంధు పథకం కోసం రూ.500 కోట్లు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దళితుల జీవితాల్లో గుణాత్మకమార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకానికి...
నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కొత్త మండలాలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ : నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
8 నుంచి బొమ్మ?
సుముఖంగా ఉన్న రాష్ట్రప్రభుత్వం
సిఎస్ను కలసి కోరిన సినీ నిర్మాతలు దిల్రాజు, సురేష్బాబు, దామోదర్ ప్రసాద్, థియేటర్ యజమానులు
100% సామర్థంతో ఓపెన్!
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా...
పల్లె, పట్టణ ప్రగతి
అట్టహాసంగా మొదలైన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం
జోరుగా సాగిన మొక్కలు నాటే కార్యక్రమం
పెద్దఎత్తున కొనసాగిన పారిశుద్ధ కార్యక్రమాలు
పాల్గొన్న మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, ఉన్నతాధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం, పల్లె,...
జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు
మన తెలంగాణ/హైదరాబాద్: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా చేసిన మార్పులు,...
రిజిస్ట్రేషన్ల విలువ పెంపు!
భూములు, ఆస్తుల విలువ సవరణకు కసరత్తు
సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలతో పెరిగిన భూముల విలువ
హెచ్ఎండిఎ పరిధిలోనూ విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు ...
వృద్ధులు, వికలాంగుల వ్యాక్సినేషన్కై స్పెషల్డ్రైవ్ చేపట్టాం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: వృద్ధులు, వికలాంగుల వ్యాక్సినేషన్కై స్పెషల్డ్రైవ్ చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం బన్సీలాల్పేట్లోని వృద్ధాప్య గృహాన్ని సందర్శించి మొబైల్ వ్యాన్లకు...
హైదరాబాద్కు చేరిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: చైనా నుంచి హైదరాబాద్కు భారీగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విమానానికి సిఎస్ సోమేశ్కుమార్తో పాటు గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు....
రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు
పెళ్లిళ్లకు 100 మంది
దహన సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతి
రాజకీయ పార్టీల సమావేశాలు, విందులు, వినోదాలు, మతపరమైన సదస్సులు, క్రీడలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం
రాష్ట్రంలో రాత్రి కర్ఫూ మరో...
ప్రీలాంచ్ల పేరుతో రియల్ ఎస్టేట్ మోసాలు
ప్రీలాంచ్ల పేరుతో రియల్సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయ్
వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, అధికారులకు ఆదేశాలు జారీ
రెరాలో రిజిస్ట్రేషన్ కాని యూడిఎస్ భూములను కొనుగోళ్లు చేయవద్దు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్
‘మనతెలంగాణ’...
లాక్డౌన్ వదంతులే
అసత్య ప్రచారాన్ని నమ్మోద్దు, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు
స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి లాక్డౌన్ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వ...
త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా: సిఎస్ సోమేష్కుమార్
త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తా
కష్టపడి పనిచేయండి..సంస్థకు పేరు తీసుకురండి
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులను అభినందించిన సిఎస్ సోమేష్కుమార్
ఈనెల రెండో శనివారం, ఆదివారాల్లో కూడా పనిచేస్తాం: రిజిస్ట్రేషన్, స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు
మనతెలంగాణ/హైదరాబాద్:...
నూతన చట్టాలను నిబద్ధతతో అమలు చేయాలి
అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
హైదరాబాద్ : నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాన్ని సంబంధిత అధికారులు నిబద్ధతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
వైద్యరంగంలో రోల్ మోడల్గా రాష్ట్రం
తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి
అధికారులకు సిఎస్ సోమేశ్కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్:వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను...
ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయండి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్కుమార్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన...
రాష్ట్ర బడ్జెట్పై మథనం
కేంద్రం నుంచి వచ్చేది ఎంత, రాష్ట్రం రాబడి ఎంత, ఏ శాఖకు ఎంత కేటాయించాలి,
కరోనా లోటును పూడ్చుకునే మార్గాలేమిటి వగైరా అంశాలపై అధికారులతో ప్రగతిభవన్ భేటీలో ముఖ్యమంత్రి ఆరా
కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
సిఎం కెసిఆర్ను కలిసిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం
హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సిఎంను కలిసి వారిలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్...
ఉచిత జలక్రాంతి
జిహెచ్ఎంసిలో ఎన్నికల్లో మాట
ఇచ్చాం... ఇప్పుడు నిలుపుకున్నాం
ఇదే కెసిఆర్ ప్రభుత్వ పనితీరుకు గీటురాయి
రాష్ట్ర ఆదాయన్ని పెంచుతున్నాం.. ప్రజలకు పంచుతున్నాం
ఇప్పటి వరకు ప్రజలపై పన్నుల భారం మోపలేదు... ఉన్న పన్నులు తగ్గించాం
ఉచిత మంచినీటి పథకం...
జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: జిల్లా స్థాయిలో వివిధ శాఖల్లో, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31వ తేదీలోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని...