Home Search
కోవిడ్ 19 - search results
If you're not happy with the results, please do another search
దేశంలో మరో 61,871 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 61,871 కొత్త కోవిడ్-19 కేసులు, 1,033 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 74,94,552కి చేరింది....
దేశంలో మరో 63,371 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకు తగ్గుతుంది. భారత్ లో గత 24 గంటల్లో 63,371 కొత్త కోవిడ్-19 కేసులు, 895 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,554 కొత్త కోవిడ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 1435 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో...
భారత్ లో 73 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 67,708 కొత్త కరోనా కేసులు, 680 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,07,098కి చేరింది. వీటిలో...
ఎపిలో కొత్తగా 3,892 కరోనా కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 69,463 నమూనాలు పరీక్షించగా 3,892పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,465కు చేరింది. కొత్తగా 28 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో...
తెలంగాణలో మరో 1446 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,446 కేసులు, 8మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అదే సమయంలో 1,918 మంది కోలుకున్నారు. దీంతో...
దేశంలో 72 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 63,509 కొత్త కోవిడ్-19 కేసులు, 730 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,39,390కి...
ఏ మూలకు?
ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నదనే వదంతి వ్యాపించడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా మంది అకౌంట్లు తెరవడానికి బ్యాంకుల వద్ద గుమిగూడారనే వార్తలు ఇటీవల...
కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్లాస్మానే వ్యాక్సిన్
కరోనా జయించిన ఒకవ్యక్తి ప్లాస్మాతో 48 మంది ప్రాణాలు కాపాడవచ్చు
ఒకరు ఏడాదిలో 24 పర్యాయాలు ప్లాస్మా దానం చేయవచ్చు
ఒక్కరి ప్లాస్మాతో ఇద్దరికి ప్రాణదానం
ది ప్లాస్మా డోనర్ సాంగ్ ఆవిష్కరణ సభలో రాజ్యసభ సభ్యుడు...
సింగరేణి కార్మికులకు దసరా ధమాక
సింగరేణి కార్మికులకు దసరా ధమాక
ఈ నెల 23వ తేదీన లాభాల బోనస్
మార్చి నెలలో మినహాయించిన జీతం చెల్లింపు
ఈ నెల 19వ తేదీన పండుగ అడ్వాన్సు కూడా చెల్లింపు: సిఎండి ఎన్.శ్రీధర్
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికులకు...
దేశంలో కొత్తగా 55,342 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గత 24 గంటల్లో 55,342 కరోనా పాజిటివ్ కేసులు, 706 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
రాష్ట్రంలో మరో 1,708 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,708 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 2,009 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో...
వెంకయ్యనాయుడుకు కరోనా నెగిటివ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకిన సంగతి తేలింది. సెప్టెంబర్ 29న కోవిడ్19 బారిన పడిన ఆయన అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. వెంకయ్య భార్య ఉషా...
రేపు, ఎల్లుండి అసెంబ్లీ
మున్సిపల్, చట్టసవరణతో పాటు పలు బిల్లులపై చర్చ
శాసనసభ పరిసరాల్లో 144 సెక్షన్, సభ్యులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి : స్పీకర్
మనతెలంగాణ/హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలకు రంగం సిద్ధమైంది. మంగళవారం శాసనసభ, బుధవారం శాసనమండలి...
ఎపిలో మరో 5,653 మందికి కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 5,653 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 6,659 మందికి కరోనా నయమైయ్యారు. దీంతో మొత్తం...
70 లక్షలకు చేరువైన భారత్ కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 73,272 కొత్త కోవిడ్-19 కేసులు, 926 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా...
ఎపిలో కొత్తగా 5,145 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 70,521 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 5,145 కొత్త కోవిడ్-19 కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో...
లక్షా 80 వేల మంది కోలుకున్నారు
హైదరాబాద్: రాష్ట్రంలో వైరస్ బారిన పడి లక్షా 80వేల మంది కోలుకున్నారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఏకంగా లక్షా 80 వేల 953 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు ప్రకటించారు....
మీ గుండెకు అండ
బస్తీ దవాఖానాల్లో 60 రకాల వైద్య పరీక్షలు
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం
ఆరోగ్యశాఖ కృషితోనే కరోనా తీవ్రత తగ్గింది
వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తాం
కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఈటల, కెటిఆర్
మన...
పాము ఇంకా చావలేదు!
కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...