Home Search
ప్రకృతి - search results
If you're not happy with the results, please do another search
మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలి
మొక్కలు నాటిన సిరిసిల్ల ఎస్పి రాహుల్ హెగ్డే
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బుల్లితెర నటుడు ప్రియతమ్ కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా నటుడు సిద్దువిసిరిన ఛాలెంజ్ను స్వీకరిస్తూ...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
వ్యాక్సిన్లపై వదంతులు పుట్టిస్తే కఠిన చర్య తీసుకోండి
రాష్ట్రాలకు కేంద్ర హోమ్ కార్యదర్శి సూచన
న్యూఢిల్లీ : కొవిడ్ 19 వ్యాక్సిన్ల సమర్థతపై ఎవరైనా వదంతులు పుట్టిస్తే వారిని కనుగొని చట్టపరమైన చర్య తీసుకోవాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఛీఫ్ సెక్రటరీలకు...
రాజ్భవన్లో ఘనంగా పొంగల్ వేడుకలు
హైదరాబాద్: సంప్రదాయ పద్ధతిలో రాజ్భవన్లో ఘనంగా పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పొంగల్ వంటకాన్ని తయారు...
రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
ఆదర్శ పల్లెల రాష్ట్రం
అద్భుతంగా సాగుతున్న పల్లె ప్రగతి
రాష్ట్రంలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి
అన్ని పల్లెలకు ట్రాక్టర్లు, డంప్యార్డ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రగతి వనాలు, భగీరథ నీరు
ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక, ప్రతి...
మాస్మూమెంట్గా గ్రీన్ఇండియా ఛాలెంజ్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ఇండియా ఛాలెంజ్ అప్రతిహతంగా ముందుకు వెళ్లుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్కుమార్ చెప్పారు. ప్రతి ఛాలెంజ్కు నిర్ణీత సమయం ఉంటుంది కానీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిరంతరం...
జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: జిల్లా స్థాయిలో వివిధ శాఖల్లో, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31వ తేదీలోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని...
విస్టాకోచ్ల రైలు ప్రయాణం చిరస్మరణీయం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : విస్టాడోమ్ కోచ్లతో రూపొందించిన టూరిస్టు రైలు ప్రయాణం చిరస్మరణీయమని ప్రధానిమోడీ అభివర్ణించారు. ఈ రైలులో మొత్తం 44 సీట్లు ఉన్నాయి. ఇవి 180 డిగ్రీల కోణంలో పరిభ్రమిస్తాయి. కోచ్ల పైకప్పు...
పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తోంది
పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి
పల్లె ప్రగతి పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయి
తెలంగాణ మొత్తాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలి
ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత...
వేదవృక్షంలో వాటిని అద్భుతంగా చూపించారు: కెటిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు వృక్షవేదం పుస్తకాన్ని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రకృతి అందాల చిత్రాలు, అడవుల ప్రకృతి అందాల చిత్రాలతో...
ఆ మూడు చట్టాలు ఎవరికి చుట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లి కార్పొరేట్ సంస్థలైన నల్ల కుబేరులకు ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల సంపదను దోచి పెట్టేందకు కార్పొరేట్ సంస్థలు...
కొత్త అందాలతో లక్నవరం సరస్సు..
పర్యాటక ప్రాంతంగా ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకున్న ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు కొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. సరస్సు వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జిప్ సైకిలింగ్ పనులు పూర్తి...
రైతును కష్టాల్లోకి నెట్టిన కేంద్రం
కోవిడ్ మహమ్మారికి మన దేశంలో లక్షలాది మంది బలవుతున్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామిక సాంప్రదాయాలకు విరుద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రైతు సంఘాలతో సంప్రదించకుండా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన...
‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల..
హైదరాబాద్: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర...
శ్రీహరికి హరిత కానుక
మొక్కను నాటి తిరుపతి వెంకన్న మొక్కును తీర్చుకున్న
ఎంపి.జోగినపల్లి సంతోష్ కుమార్
మనెలంగాణ/హైదరాబాద్: దైవాంశ సంభూతమైన ప్రకృతికోసం ఆ దేవదేవుని సన్నిధిలోనూ పరితపిస్తున్నారు, అంతా శ్రీహరి మయం,ఈ జగమంతా హరితమయం మని ధ్యానిస్తున్నారు ఎంపి జోగినపల్లి...
ప్రతిష్టంభన
రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: పర్యావరణ రక్షణే పెద్ద సవాల్
మొక్కలు నాటిన సంజయ్దత్
మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట్టిన రోజు సందర్భంగా,గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
మొక్కలు నాటడం జీవనవిధానం కావాలి
గ్రీన్ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటిన సంజయ్దత్
మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట్టిన రోజు...