Thursday, April 25, 2024
Home Search

కిషన్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search

అమరల త్యాగాలు మరువలేనివి

నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సందర్భంగా గురువారం అమరవీరులకు నివాళలర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వరంగల్ రోడ్డు...

రామన్నపేటను మోడ్రన్ పట్టణంగా తీర్చిదిద్దుతా

యాదాద్రి భువనగిరి: రామన్నపేటను మోడ్రన్ పట్టణంగా తీర్చిదిద్దుతాఅని, అభివృద్ధి చేసే నాయకుడికి పట్టంకట్టండి , మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం రామన్నపేట పట్టణ కేంద్రంలోని...

ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి కోసం రూ. 1.30 కోట్లు మంజూరు

జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల అభివృద్ది కోసం మరో రూ.1.30కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఎంపిపి...

ప్రతి కార్యకర్త కుటుంబానికి ‘బిఆర్‌ఎస్ ’ అండ

రేగొండ:ప్రతి కార్యకర్త కుటుంబానికి బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని బిఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు కొలేపాక బిక్షపతి, పిఏసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డిలు అన్నారు. మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త పురుషోత్తం రవి...

ప్రతి ఒక్కరు రోజు యోగా చేయాలి

తుర్కయంజాల్: మానవుని యొక్క మనస్సు, శరీరం, మరియు తన ఆత్మను ఓకే చోటుకు చేర్చడానికే ప్రయత్నించే ప్రక్రియా యోగా. ప్రతి ఒక్కరు రోజు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్...

ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయండి

వరంగల్ కార్పొరేషన్: ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బిఎల్‌ఓ సూపర్వైజర్లు, బిల్ కలెక్టర్ల తో...

రాష్ట్రాన్ని అన్ని విధాల ముందంజలో తీసుకొచ్చిన సిఎం కెసిఆర్

నర్సంపేట: సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ఎంతో ముందంజలోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా...

బిఆర్‌ఎస్‌లో చేరికలు

యాచారం: మండలంలోని అనుబంధ గ్రామమైన గాండ్లగూడకు చెందిన సుమారు 50 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బుధవారం మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి రమేశ్‌గౌ డ్, పాశ్చబాషల ఆధ్వర్యంలో...

అంబేద్కర్ స్ఫూర్తితో కెసిఆర్ పాలన

మాక్లూర్: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణరాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలన సాగుతోందని పియుసి ఛైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఏ, బిఆర్‌ఎస్ నిజామాబాద్‌జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం మాక్లూర్ మండలం మానిక్‌బండార్...

ఎంజియులో అంతర్జాతీయ యోగా దినోత్సవం

నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్పోరట్స్ కాంప్లెక్స్‌లో రిజిస్ట్రార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు అజ్ఞాతృత్వంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ యోగ గురువు శ్రీ శంకరయ్య...

రోగాలను దూరం చేసేది యోగా

ఎల్బీనగర్ : రోగాలను దూరం చేసేది యోగా అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డిసుదీర్‌రెడ్డి అన్నారు. బండ్లగూడ హరిణ వనస్థలి పార్కు ,సరూర్‌నగర్ ప్రియదర్శిని పార్కులో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సుధీర్‌రెడ్డి యోగాసనాలు...

యాదాద్రిలో వైభవంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- నూతన అన్నప్రసాద సత్రం, బంగారు, వెండి నాణేలు, చిరుధాన్యాల ప్రసాద విక్రయం ప్రారంభం - ఆన్‌లైన్ టికెటింగ్‌కు శ్రీకారం, వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధి...

ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల

నిజామాబాద్ : ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్‌ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎంఎల్‌ఏ, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా...
KTR distributes Podu Pattas in Sircilla

అభివృద్దిని చూపి ఓట్లడుగుతాం

పనికిమాలిన వాళ్ల మాటలకు ఆగం కావొద్దు రెచ్చగొట్టే వాళ్లను లెక్క చేయొద్దు గత ప్రభుత్వాలు గుడిని,బడిని పట్టించుకోలేదు పలకతో వచ్చి పట్టాలు తీసుకొని వెళ్లే విధంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం బిజెపి నేతలకు చేతనైతే సిరిసిల్లకు...

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు

మఇల్లంతకుంట:ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పా ఠశాలలో మౌళిక వసతులు, విద్య ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం తె లంగాణ దశాబ్ది ఉత్సవాలలో...

తొమ్మిదేళ్లలో అన్నిరంగాలు అభివృద్ధి

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ రూరల్: తెలంగాణ వచ్చిన 9 ఏళ్లలో అన్నిరంగాల్లో వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది...

రైతులకు అండగా సర్కారు

కుంటాల : రైతులకు నిరంతరం రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. సోమవారం కుంటాల మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా...

హరితహారం ప్రతిఒక్కరి బాధ్యత

ప్రతివ్యక్తి విధిగా మొక్కలు నాటి సంరక్షించాలి అడవులను పెంచుదాం... ఆరోగ్యంగా జీవిద్దాం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు: భవిష్యత్‌లో భావితరాల ప్రజలకు పర్యావరణపరంగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ...

మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలే

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ : మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలని, మొక్కలు నాటడం కూడా అభివృద్ధిలో భాగమని ప్రగతికి సోపానమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో...

రైతులకు నిరంతరం అండగా ఉంటా

కుంటాల : రైతులకు నిరంతరం అండగా ఉంటానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కుంటాల సొసైటీ కేంద్రంలోని సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...

Latest News