Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
లక్షా 85వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 85వేలు దాటాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం...
వ్యాక్సిన్కు రూ.80 వేల కోట్లున్నాయా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీరమ్ ఇన్సిట్యూట్ సిఇఓ పూనావాలా
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి అడ్డకట్ట వేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు ప్రపంచంలో లేదనే విష యం అందరికీ తెలిసింది. అలావటి వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక...
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక్కడోసుతో సత్ఫలితాలు
60 వేల మందిపై తుది దశ ట్రయల్స్ ప్రారంభం
న్యూయార్క్ : అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఒకే ఒక్కడోసుతో బలమైనరోగ నిరోధకశక్తిని ఉత్పత్తి చేస్తుందని...
బీహార్ ఎన్నికలు
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...
కారణం ధనమా, కులమా?
తెలుగు రాష్ట్రంలో మరో ‘పరువు హత్య’ జరిగిపోయింది. కథ మామూలే. కన్నతండ్రి మాట కాదని ‘కులాంతర’ వివాహం చేసుకుంది. అంతే. చేసుకున్న వాడు హత్యకు గురయ్యాడు. అచ్చం మిర్యాలగూడలో అమృతను చేసుకున్న తర్వాత...
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ కొరకు ఆహ్వానం
డిఎంహెచ్ఓలకు, నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్కు లేఖ రాసిన డైరెక్టర్
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణా ప్రాంతాల్లో ఉండే పిహెచ్సిల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రోవైడర్స్(ఎంఎల్హెచ్పీ)గా పనిచేసేందుకు కావాలంటూ వైద్యశాఖ ప్రకటించింది. ఆసక్తి గల వారి...
మరో మూడు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్ : ఇప్పటికే నగరంతో పాటుగా జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్...
హైదరాబాద్ లో కుండపోత వర్షం
హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో...
పండుగ చేసుకుంటున్న రైతులు
రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ భారీ ప్రదర్శనలు
సిఎంచిత్రపటానికి క్షీరాభిషేకాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో రైతు రాజ్యస్థ్ధాపన జరిగిందనడానికి ఊరూరా రైతులు దసరా పండుగకు మించిన సంబురాలు చేసుకుంటున్నారు. సిఎం కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం...
గళపతి
ఇక్కడి గాలి నిండా నిండిపోయి, హృదయ మృదంగాలను కుదిపేసి, వీనుల్లో నిత్యనివాసమేర్పరచుకున్న సుమధుర గాత్రం ఇక లేదంటే, అది మరెన్నో కొత్తకొత్త హొయళ్ళు పోతూ జనమానాసాలను కవ్వంపట్టే క్షణాలు మరి ఇక ఉండ...
వ్యవసాయ బిల్లుల కలకలం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో చర్చ లేకుండా ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య ఆమోదించిన మూడు కీలకమైన వ్యవసాయ బిల్లులు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాలలో రైతులు ఆగ్రవేశాలతో ఉద్యమ బాట పట్టారు....
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి
రాష్ట్రంలో మొదటిప్లాంట్కు అనుమతి
త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
బ్యాక్ చార్జింగ్కు అనుమతి ఇచ్చిన టిఎస్ఎస్పిడిసిఎల్
ప్లాంట్ నుంచి సమీపంలోని మల్కారం సబ్ స్టేషన్కు
లైన్ ద్వారా విద్యుత్ సరఫరా
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ రంగంలో తెలంగాణ...
నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: భాగ్యనగరానికి మరో మణిహారంగా భాసిల్లనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేడు ప్రారంభం కానుంది. కేబుల్ బ్రిడ్జితో పాటు...
బరిలో నిలిచేదెవరు… గెలిచేదెవరు ?
నోటిఫికేషన్ రాకముందే ఉరుకులాట
ప్రారంభోత్సవాలతో అదరగొడుతున్న టిఆర్ఎస్
అభ్యర్థి వేటలో కాంగ్రెస్
కేడర్ పెంచుకునే దిశలో బిజెపి
మేముకూడా బరిలో అంటూ స్వతంత్రులు
దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్కు ముందే సిత్రాలు,విచిత్రాలు
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా...
పంజాబ్లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం
అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు
3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు తమ మూడు రోజుల ''రైలు రోకో'' నిరసనను...
ప్రయాణికుల కష్టాలకు చెక్
హైదరాబాద్: నగరంలో సిటీబస్సులు నడిపేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. మంగళవారం ప్రయోగత్మాకంగా శివారు ప్రాంతాల్లో 235 బస్సులను అధికారులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో గ్రేటర్ వ్యాప్తంగా బస్సులను...
హుస్సేన్సాగర్, మూసీల సుందరీకరణకు సన్నాహాలు..
హుస్సేన్సాగర్, మూసీల సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
ఎన్జీటి ఆదేశాల మేరకు అనేక చర్యలు, పలు కంపెనీలకు నోటీసులు జారీ
హుస్సేన్సాగర్, మూసీల విస్తీర్ణం సర్వే.. ఆక్రమణల కూల్చివేతకు నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: హుస్సేన్సాగర్ సుందరీకరణతో పాటు...
యాదాద్రిగా రాయగిరి రైల్వేస్టేషన్
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్ను ఇకపై యాదాద్రిగా పిలవనున్నారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు....
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
సంపాదకీయం: ఎన్జిఒలపై కన్నెర్ర
కేంద్రప్రభుత్వం సోమవారం నాడు లోక్సభ ఆమోద ముద్ర వేయించుకున్న విదేశీ విరాళాల (సవరణ) బిల్లును దేశంలోని ఏ అండాలేని కోట్లాది అణగారిన వర్గాల చేతి ఊతకర్రను ఊడబెరకడానికి ఉద్దేశించిన ఘాతుక శాసన చర్యగా...