Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
ఇచ్చేది తక్కువ.. తీసుకునేది ఎక్కువ: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే పన్నుల్లో సగం మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. వివరాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2014...
బిజెపికి షాక్… టిఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ రెడ్డి
హైదరాబాద్: గత ఎన్నికలలో ఓడిపోయినా ప్రజాసేవలోనే ఉన్నానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఎన్నికల ముందు బిజెపికి మరో షాక్ తగిలింది. బిజెపి అధికారి ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి...
సంపాదకీయం: జనాభా ప్రాతిపదిక కోటా!
బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు,...
విపత్తులు నేర్పిన గుణపాఠం..
మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు...
జనాభా ప్రాతిపదిక కోటా!
బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు,...
పశ్చిమబెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్తో సిపిఎం పొత్తు
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి...
సాదాబైనామా భూములు ఉచితంగా క్రమబద్ధీకరణ
దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల గడువు
వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని సిఎస్ను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని...
కేసులు తక్కువ… డిశ్చార్జ్లు ఎక్కువ
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండగా, డిశ్చార్జ్ల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 1445 పాజిటివ్లు నమోదు కాగా, 1486 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. అంటే వైరస్ సోకిన వారి కంటే కోలుకుంటున్న...
కరోనాలో చదువులు
భారతావని భవిష్యత్తు బడి చదువుల బాగోగులపైనే ఆధారపడి ఉంటుందనేది ఎదురులేని వాస్తవం. ఏ సమాజం పురోగతినైనా అక్కడి బాలలకు అందే విద్యా బుద్ధులే నిర్ధారిస్తాయన్నది జగమెరిగిన సత్యం. ప్రథమ్ సంస్థ 2020 సంవత్సరానికి...
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
కొత్తగూడెం: ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడి చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సత్యనారాయణపూరంలో సౌజన్య, సందీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి మధ్య...
సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని
‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...
పెళ్లి వ్యాన్ బోల్తా: ఏడుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంటి కొండ వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకొని పెళ్లి బృందం తిరిగి వస్తుండగా వ్యాన్...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
హత్యా రాజకీయాలపై అగ్గిపిడుగు
2017 అక్టోబర్ 24, మంగళవారం ఉదయం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప చలన చిత్ర దర్శకుణ్ణి కోల్పోయింది. ఆయన పేరు ఐ.వి. శశి (69) పలు భారతీయ భాషల్లో చలన...
రెండు లక్షల 35 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 35 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,35,656 పాజిటివ్లు తేలినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్ను విడుదల చేసింది....
ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి
సిద్దిపేట: నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోలికెరి అన్నారు. గురువారం ఈ మేరకు ప్రకటన...
సంపాదకీయం: బీహార్ సంకేతాలు
బుధవారం నాడు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన బీహార్ ఈసారి ఎటు మొగ్గుతుంది, అక్కడ జెడి(యు) బిజెపి పాలక కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్...
వాయు కాలుష్యంతో పెనుప్రమాదం!
లాక్డౌన్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వాయు, జల కాలుష్యం తగ్గినట్లుగా అనేక నివేదికలు వెల్లడించాయి. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు. లాక్డౌన్ సడలింపుల తర్వాత అది మరింతగా పెరిగిపోయింది. ఇండియాలోని...
దేశానికే ఆదర్శం కానున్న ధరణి
ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....
రేపే ధరణి
పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్లు
తహాసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు...వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో
స్లాట్బుకింగ్ చేసుకుంటేనే..
వెబ్సైట్లోనే దస్తావేజులు
ఆధార్కార్డే ప్రామాణికం
మనతెలంగాణ/మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూవివాదాల పరిష్కారం కోసం ధరణి (సమీకృత భూరికార్డుల నిర్వహణ...