Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
91 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 91 శాతానికి పెరిగింది. వైరస్ బారిన పడిన వారంతా వేగంగా కోలుకోవడంతోనే రికవరీ రేట్ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి...
సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ''దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు...
రాజకీయ మసికి శిక్ష
ఒక బొగ్గు గనిని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్రేకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించడం రాజకీయ అవినీతిపరుల విషయంలో...
నాడు అగ్గిపెట్టెలు.. నేడు అన్ని హంగుల ఇండ్లు
హౌసింగ్లో దేశానికే తెలంగాణ ఆదర్శం
లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల పంపిణీ
పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం
డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే...
మళ్లీ మొదటికొచ్చిన జలవివాదం
మినిట్స్పై త్వరలో ఉన్నత స్థాయి సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: జలవివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్లో ఆంధ్ర, తెలంగాణ వాదనలు వినిపించినప్పటికీ కేంద్ర జల శక్తి శాఖ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో...
‘మీ కొడుకు వయస్సు అంతటిదాన్ని తిడుతావా’: ఉద్దవ్ థాక్రేపై కంగన ఫైర్
ముంబై: బంధుప్రీతితో కూడిన చెత్త సరుకు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై నటి కంగన రనౌత్ విరుచుకుపడ్డారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు తీరు తెన్నులపై...
ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న సిఎం: కెటిఆర్
హైదరాబాద్: ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సిఎం కెసిఆరేనని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి కెటిఆర్ కట్టెలమండిలో 120 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
పోయి రావమ్మా గౌరమ్మ
ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
రేపు ‘డబుల్’ పండగ
జిహెచ్ఎంసి పరిధిలో పేదలకు తొలివిడతగా 1152 ఇళ్లను పంపిణీ చేయనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇళ్లులేని నిరుపేదలకు అసలైన దసరా పండుగా రానే వచ్చింది. ఎన్నోయేళ్ళ నుంచి కళలు కంటున్న సొంతింటి...
కరోనా పడకలకు మంగళం!
కరోనా రోగుల సంఖ్య గణనీయంగా
తగ్గడంతో పడకల సంఖ్య
తగ్గించేందుకు యాజమాన్యాల యోచన
ఒక్కో ఆసుపత్రిలో 10 మందికి
మించని పేషెంట్లు సాధారణ వైద్య
సేవకే మొగ్గుచూపుతున్న దవాఖానాలు
90శాతం మంది రోగులు...
స్వచ్ఛ సైనికుడు బుచ్చిరాం
తొంభై ఏళ్లవయస్సులో గ్రామ సేవలో నిమగ్నం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు సేవచేయాలనే తపన, సొంత గ్రామంపై మక్కువ ఉండాలే కానీ ప్రజాప్రతినిధులే కావల్సిన అవసరంలేదు. ఏడుపర్యాయాలు గ్రామ సర్పంచ్గా గెలిచి గ్రామాన్ని ఎంతో అభివృద్ధివైపుకు తీసుకువెళ్లినా...
2లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 30వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,274 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం...
ఫీవర్కు విష జ్వరాల రోగుల తాకిడి
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు...
నేడు సద్దుల సంబురం
వాడవాడలా బతుకమ్మ వేడుకలకు
సిద్ధమవుతున్న ఆడపడుచులు
కొవిడ్ నేపథ్యంలో మాస్క్లు ధరించి
భౌతికదూరం పాటించాలని సూచనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నేడు సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవడానికి మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతిసారి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో...
వద్దన్నా వేశారు.. ఐనా కొంటాం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా మక్కలకు ధర దారుణంగా పడిపోయింది. 50% ఉన్న దిగుబడి సుంకాన్ని 15%కు తగ్గించి, ధర పడిపోవడానికి కారణమైన ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో ఇప్పుడు...
టీకాల రాజధాని తెలంగాణ
త్రి ఐ విధానంతో అద్భుత
ఫలితాలు, పిఎఎఫ్ఐ
సదస్సులో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు...
వ్యవసాయ శాఖలో 2 విభాగాలు
బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు
ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్,
ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక
సదుపాయాల పర్యవేక్షణ
మార్కెటింగ్పై మరో విభాగం దృష్టి
సాగులో సంస్థాగత మార్పులు
అవశ్యం వ్యవసాయశాఖపై...
ట్రంప్ వీసా రుసరుసలతో సొంత నష్టం 100 బిలియన్ డాలర్లు
విదేశీ నిపుణులకు ఎసరుతో స్వదేశీ లాస్
చితికిన ఆర్థిక వ్యవస్థపై మరింత భారం
వాషింగ్టన్ : విదేశీ ఐటి ఇతరత్రా నిపుణుల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టం...
40 లక్షలు దాటిన కరోనా టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 40 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,17,353 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అంటే ప్రతి పది లక్షల మందిలో...
రైతును రాజు చేయడమే టిఆర్ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్
మధిర: రైతును రాజును చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర...