Home Search
పెట్రోలు ధరల - search results
If you're not happy with the results, please do another search
సిఎన్జి రేట్లు రెండింతలు
కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు రేట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం రెండింతలు చేసింది. ఈ సహజవాయువును సిఎన్జిగా కొన్ని ఇళ్లకు పైపులైన్ల ద్వారా వంటింటి...
కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్ధం!
అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్ష్య్రా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు...
పెట్రోపై మరోరోజువారి వాత
50, 55 పైసలు పెంపుదల
న్యూఢిల్లీ : మరోసారి దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎగబాకాయి. పెట్రోలు లీటరుకు 50 పైసలు, డీజిల్పై 55 పైసలు పెంచారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ముడిచమురు ధరల...
తిండిలేక పనిలేక వలసదారి
రామేశ్వరం వద్ద పట్టుబడ్డ లంకేయులు
కొలంబో : ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో దేశంలో ధరల పెరుగుదలతో శ్రీలంక పౌరులు భారత్కు వలసవెళ్లుతున్నారు. పెట్రోలు, ధాన్యం ఇతరత్రా వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, జనజీవితం అస్థవ్యవస్థం...
శ్రీలంక హాహాకారాలు
తీవ్ర రూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం
కోడిగుడ్డు ధర రూ.35, కేజీ ఉల్లి రూ.600
పెట్రోలు రూ.283, చికెన్ కిలో రూ.1000
చమురు కోసం లైనులో నిలబడి ఇద్దరు మృతి
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అక్కడి...
లీటరు డీజిల్పై రూ.25 పెంపు
బల్క్ యూజర్లకు మాత్రమే వర్తింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయమార్కెట్లో చమురు ధరలు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ‘ పెద్ద వినియోగదారుల’( బల్క్ యూజర్స్)కు విక్రయించే డీజిల్ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే...
వచ్చే వారం పెట్రో వాత
రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెరిగే అవకాశం
జెపి మోర్గాన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు వచ్చే వారం పెరిగే అవకాశముంది....
పన్ను భారం తగ్గేనా..!
సామాన్యులకు ఊరట లభిస్తుందా..
బడ్జెట్ 2022పై పన్ను చెల్లింపుదారుల ఎన్నో ఆశలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై సామాన్యుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లలో చిన్న ఆదాయపు...
మళ్లీ పెట్రో బాదుడు?
దీపావళి నెపం చెప్పి గత నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సయిజ్ సుంకం తగ్గించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తగ్గింపుకి అసలు కారణం...
ఎలెక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త టెక్నాలజీ
ఐఐటి భువనేశ్వర్ పరిశోధకుల రూపకల్పన
న్యూఢిల్లీ : ఎలెక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త టెక్నాలజీని ఐఐటి పరిశోధకులు రూపొందించారు. దీనివల్ల ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆన్బోర్డు ఛార్జర్ టెక్నాలజీకి అయ్యే వ్యయం కన్నా...
క్రూడాయిల్ ధర తగ్గినా..!
2021 నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు 6వ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు, డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు...
ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ...
ఎలక్ట్రికల్ వాహనాలకు మహర్ధశ
రాష్ట్రంలో ప్రతినెలా 2 వేల వాహనాల విక్రయం
మరిన్ని ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టిఎస్ రెడ్కో
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి...
ఇంధన ఇథనాల్కు ప్రోత్సాహం
లీటరుకు రూ 1.47 పైసలు పెంపు
న్యూఢిల్లీ : దేశంలో చక్కెర అనుబంధ ఉత్తత్పి అయిన ఇథనాల్ ధరలను లీటరుకు రూ 1.47 పైసలు పెంచే నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం...
అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 120
మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పెట్రో మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్లోని సరిహద్దు జిల్లాలలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. అనుప్పూర్లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ. 120 దాటేయగా డీజిల్ రూ. 110కు చేరువలో...
గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి… బిజెపిని బొంద పెట్టండి: హరీష్ రావు
కరీంనగర్: కరెంట్ గతంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బావుల గడ్డల మీద, పొలం గట్ల మీద రైతులు పడుకునేవాళ్ళు అని,...
బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ల పార్టీ బిజెపి
ఆసరా....కళ్యాణ లక్ష్మి ఇచ్చే పార్టీ టీఆర్ఎస్.
ఏ పార్టీ కి మీ ఓటు...
అమ్మాడాలు.....
కుదవ పెట్టడాలు...
ఉద్యోగం ఊడగొట్టడాలు...
ధరలు పెంచడం బిజెపి ఎజెండా... ప్రజల ఎజెండానే మా జెండా.....
కరీంనగర్: విశ్వకర్మ కులస్థుల వృత్తులు దెబ్బతింటుండటంతో వారికి ప్రత్యామ్నాయ...
‘చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు’
కరీంనగర్: హుజురాబాద్ లో కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఆటోనగర్ కు శనివారం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..'' 347 కుటుంబాలకు ఈ...
మోడీ మార్క్ జిడిపి ఇదేనా?
సిలిండర్ ధరల పెంపుపై రాహుల్
న్యూఢిల్లీ : దేశ జిడిపి వృద్థిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త రీతిలో చూపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. గ్యాస్ డీజిల్ పెట్రోలు...
చెరకు రైతులకు గిట్టుబాటు ధర రూ.290
కేంద్ర మంత్రి మండలి నిర్ణయం
చక్కెర లభ్యతను బట్టి ధర
మార్కెట్లో షుగర్ రేటు నిలకడే
ఇథనాలు పెంపుతో లాభం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు సమంజస, గిట్టుబాటు ధర (ఎఫ్ఆర్పి)ను క్వింటాలుకు...