Home Search
లెఫ్టినెంట్ గవర్నర్ - search results
If you're not happy with the results, please do another search
‘ సేవలపై ఆర్డినెన్స్’ రాజ్యాంగ విరుద్ధం, ఢిల్లీ ప్రభుత్వాధికారాన్ని లాక్కునే యత్నం!
కేంద్రంను విమర్శించిన ‘ఆప్’మంత్రి ఆతిషీ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ‘సేవలపై ఆర్డినెన్స్’ను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి ఆతిషీ దుయ్యబట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికారాలను ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా...
ఢిల్లీ ఎల్జి అధికారాలకు కత్తెర
పూర్వకాలంలో రాజ్యాల మధ్యన, ఇప్పుడు కొన్ని దేశాల మధ్యన, అధికారం కోసం దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గమనిస్తే అదే తరహాలో భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంపై తనదే అధికారం అని...
పని చేయని బిజెపి కుప్పిగంతులు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గెలిపించడం ద్వారా వచ్చే ఏడాదిలోగా జరిగే పది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలిచేటట్లు చేయడంతో పాటు, 2024 లోక్సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని నిరూపించుకోవడం కోసం...
ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు గురువారం కీల తీర్పు వెలువరించింది. ఐఏఎస్లు సహా...
ప్రజాస్వామ్య విజయం
రాష్ట్రాల్లోని ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వ అధికారాలను కేంద్రం నిరంకుశంగా హరించజాలదని సుప్రీంకోర్టు ప్రకటించిన 2023 మే 11వ తేదీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో విశిష్టమైన దినంగా నిలిచిపోతుంది. ఢిల్లీపై అధికారాలు ముఖ్యంగా ప్రజలకు సేవలందించే...
కేజ్రీవాల్పై తప్పుడు ప్రచారం
ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాన్ని తిరగదోడి సిబిఐ, ఇడిల పేరుతో వేధించడం ప్రజాస్వామ్య పునాదులు పతనం అవుతున్న జాడలకు చిహ్నం! ఇప్పటికే అత్యంత ప్రజాదరణ చూరగొన్న విద్యా మంత్రి, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను...
కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ ఖర్చుపై ఢిల్లీ ఎల్జి ఆరా
15 రోజుల్లో నివేదిక పంపాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణ కోసం రూ.44.78 కోట్లు వెచ్చించడంపై సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలించి 15...
బిజెపి స్వప్రయోజక దాడులు!
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిబిఐ, ఇడిని దుర్వినియోగం చేయడం అందరికీ తెలిసిందే. 95% పైగా రాజకీయ కేసులు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే...
కేజ్రీవాల్కు 56 ప్రశ్నలు!
ప్రజలు అధికారం అప్పగిస్తే దానిని వారికోసం కొంత, తమ కోసం మరి కొంత వినియోగించుకొని చేతులు దులుపుకొనే రకం కాదు కేంద్రంలోని బిజెపి పాలకులు. అధికారంలోకి రాడానికి, తమ రహస్య అజెండా అమలు...
9గంటలు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లి క్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ ఆదివారం విచారించింది. ఈ కేసులో ఆయనను ఏకం గా తొమ్మిది గంటల...
జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర
హైదరాబాద్: అమర్ నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జూలై 01నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 17 నుంచి యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు....
17 వరకూ ఇడి కస్టడీకి సిసోడియా
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను ఈ నెల 17 వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీకి తరలించారు. ఎక్జైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ వ్య...
అతిషికి విద్య, భరద్వాజ్కు ఆరోగ్య శాఖల కేటాయింపు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషికి విద్య, సౌరభ్ భరద్వాజ్ చేత కొత్త మంత్రులుగా ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా గురువారం ప్రమాణ...
ఇడి నోటీసులు..
హైదరాబాద్ : ఎక్కడో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఇడి కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం...
పెండింగ్ బిల్లులపై సుప్రీంకు
సచివాలయానికి కూత వేటు దూరంలోని రాజ్భవన్లో బిల్లులు మాసాల తరబడి పెండింగ్లో వున్నాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎంత కాలం ఓపిక పట్టగలుగుతుంది? అది ప్రజలెన్నుకున్న శాసన సభను అవమానించడమే కదా! అప్పుడెప్పుడో...
కేజ్రీవాల్ ఎప్పుడు రాజీనామా చేస్తారు: బిజెపి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి...
సిబిఐ కస్టడీకి సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు సోమవారం ఐదురోజుల సిబిఐ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈమేరకు సిసోడియా ఇప్పుడు మా ర్చి 4వ తేదీ...
విజేత ఆప్
దేశంలో ప్రజాస్వామిక విధి విధానాలు నియమబద్ధంగా సాగిపోతే సుప్రీంకోర్టు పదే పదే జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తదు. గత కాంగ్రెస్ పాలకులకు మించిపోయి కేంద్రంలోని బిజెపి సారథులు రాజకీయ పాచికలాట ఆడుతున్నారు. మితిమించిన...
కొత్త చిక్కుల్లో మనీష్ సిసోడియా: ప్రాసిక్యూట్కు సిబిఐకి అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొత్త చిక్కుల్లో పడ్డారు. ఫీడ్ బ్యాక్ యూనిట్(ఎఫ్బియు) గూఢచర్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర హోం శాఖ...
సిసోడియాను ప్రశ్నించడాన్ని వాయిదా వేసుకున్న సిబిఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆదివారం తనను ప్రశ్నించే తేదీని మరోనాటికి వాయిదా వేయమని కోరడంతో ఆయనను ప్రశ్నించే తేదీ వాయిదా పడింది. తదుపరి తేదీని సిబిఐ తర్వాత ప్రకటించనున్నది. ఆప్...