Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
ఆరుగురూ ఏకగ్రీవం
ఎంఎల్ఎ కోటా
ఎంఎల్సిలుగా
టిఆర్ఎస్ అభ్యర్థులు
గుత్తా సుఖేందర్ రెడ్డి,
కడియం శ్రీహరి, బండ ప్రకాశ్,
తక్కెళ్లపల్లి రవీందర్రావు,
కౌశిక్ రెడ్డి,
వెంకట్రామిరెడ్డి ఎన్నిక
ధ్రువపత్రాల అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి ఎన్నికల్లో నామినేషన్లు...
ఏకగ్రీవంగా ఆరుగురు ఎమ్మెల్సీలు….
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి...
రాజస్తాన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
మంత్రులుగా 15 మంది ప్రమాణస్వీకారం
జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ మళ్లీ కొలువు తీరింది. ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్ ముందుగా నిర్ణయించుకున్నట్టు గానే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు 15 మంది...
ఢిల్లీలో సిఎం కెసిఆర్ బృందం
ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకోవడానికి పలువురు మంత్రులు, అధికారులతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం...
సోయి లేని బండి మాటలు
అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో
మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి...
ఢిల్లీలో తేల్చుకుంటాం
వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం
మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నల్గొండ: ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు కళ్ళు తెరిచి.. వచ్చే యసంగిలో కేంద్రం ధాన్యం కొనిగోళ్ళు చేసేలా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి...
కెసిఆర్ ధర్నాతో వెనక్కి తగ్గిన ప్రధాని మోడీ: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ధర్నాతో చలనం వచ్చి, ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని, కానీ కేంద్రం తెలంగాణాలో ఎంత మొత్తంలో ధాన్యం కొంటారో స్పష్టత...
రద్దు సరే.. మద్దతు ధర మాటేంటీ?
స్వామినాధన్ నివేదిక హామీ నెరవేర్చరా
2022నాటికి రెంట్టింపు ఆదాయం ఇచ్చే విధానం ఏదీ..
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రైతుల్లో ఆగ్రహావేశలు చల్లారటం లేదు. కేంద్రం గతంలో ఇచ్చిన...
రైతుజయభేరి
3 కొత్త సాగు చట్టాలు రద్దు
దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ
జాతికి క్షమాపణ చెబుతూనే నిజాయితీతో కూడిన నిర్మల హృదయంతో నేనొక మాట చెప్పదలచుకున్నాను. మన అంకితభావంలో, తపస్సులో ఎక్కడో లోపం...
తడిసి ముద్ద
అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు ఆగం ..ఆగం
వరిరైతులు కన్నీరు ..మున్నీరు
తడిసినధాన్యం కొనుగోలుకు సిద్దం
రైతులకు ధైర్యం చెబుతున్న ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి వైపరిత్యాలు వ్యవసాయరంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. అల్పపీడనాలు, అకాల వర్షాలతో ధాన్యం...
తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు... రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి...
బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్
హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
కేంద్రం విధానాల వల్ల రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది..
హైదరాబాద్: పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
ఎఫ్సిఐని గాడిలో పెట్టండి
రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి
పంజాబ్తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్సిఐ అసంబద్ధ విధానాలను...
నేడే మహాధర్నా
బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా
ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు...
సిరిసిల్ల విద్యార్థుల కుటుంబాలకు మంత్రి కెటిఆర్ పరామర్శ
కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా, ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేత, దుర్ఘటన జరిగిన ప్రదేశములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం
కరీంనగర్ : సిరిసిల్ల...
కేంద్ర విధానాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం: మారెడ్డి
అండగా ఉండాల్సిన కేంద్రం అన్యాయం చేస్తోంది
అవసరమైన గన్నీ సంచులు, గోదాములు ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాలకు తీరని...
90 శాతం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొనుగోలు చేస్తుందో ముందుగానే నిర్దారించాలని ప్రధాని...
రెండో రోజూ బాహాబాహీ
రణరంగాన్ని తలపించిన బిజెపి చీఫ్ బండి సంజయ్ పర్యటన
బండి పర్యటనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నల్లజెండాల నిరసన
సూర్యాపేట జిల్లా అర్వపల్లి, ఆత్మకూరు(ఎస్) ధాన్యం కేంద్రాల వద్ద ఉద్రిక్తత
ప్రతిగా బిజెపి నినాదాలు, కర్రలు, రాళ్లు,...