Home Search
తెలంగాణ సరిహద్దుల్లో - search results
If you're not happy with the results, please do another search
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి మృతి
హైదరాబాద్ః లద్దాఖ్లోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు...
రాష్ట్రంవైపు ఎపి మద్యం మాఫియా చూపు
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లు లభించకపోవడం, అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ఎపి మద్యం మాఫియా ఇక్కడ మద్యాన్ని సరిహద్దులు దాటిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో అనధికారికంగా బెల్టు షాపులు...
పాస్లున్నా పంపిస్తలేరు!
సరిహద్దుల్లో వాహనాల నిలిపివేత
చెక్పోస్టుల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు
సమస్య పరిష్కారానికి ప్రయాణికుల విన్నపాలు
పోలీసు శాఖపై ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం...
రావొద్దు.. పోవొద్దు
హైదరాబాద్ను చుట్టిముట్టి కరోనాను ఖతం చేద్దాం
అటు ఇటు రాకపోకలు సాగొద్దు
రాజధాని చుట్టు పక్కల మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు
ఏపి సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తం
చురుకైన వారిని ప్రత్యేక
అధికారులుగా నియమించండి
వ్యాధి...
హైదరాబాద్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో...
ఎపి సరిహద్దులో ఎంఎల్ఎ హల్చల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనిగిరి ఎంఎల్ఎ బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి ఐదు ఇన్నోవాలలో 39...
ప్లీజ్ బీ అలర్ట్
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది
గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి
బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది
ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు:...
నిష్పాక్షికత, ఐక్యత లోపం
కరోనాపై యుద్ధంలో అన్ని వర్గాల మేధావులు, ప్రజలు ఒక్క మాటపై, ఒక్క త్రాటిపై నిలబడి పోరాడలేకపోతున్నారనే పరిస్థితి ఒక విషాదం. ఏదైనా ఘటనను జరిగిన దానిని జరిగినట్టుగా చూడడం, ఉన్నదానిని ఉన్నట్టుగా తీసుకోడం...
రైతన్నకు వరి కోత కష్టాలు
ఒకవైపు లాక్డౌన్.. మరోవైపు అకాల వానల భయం
పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు
రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి
కూపన్ తేదీ ప్రకారమే...
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...
మహా సరిహద్దు మూత
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్పోస్టులు...
జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని డిజిపి మహేందర్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లోని చెక్పోస్ట్లలో తనిఖీలు ముమ్మరం చేశామని, విదేశాల నుంచి వచ్చిన వారు...
ముందు జాగ్రత్తలే శరణ్యం
గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు
కరోనాకు 18 చెక్పోస్టులు.. ఎపి, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు
* ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు
* అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
మావోలపై ప్రత్యేక నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్ : మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే విధంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఛత్తీస్గఢ్ నుంచి మావోలు రాష్ట్రంలోకి రాకుండా నిరోధించేందుకు అనువుగా మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే...
యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం
కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు
కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...