Thursday, April 18, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Rahul Gandhi slams Centre Budget 2021-22

ఎంఎస్‌ఎంఇలకు ద్రోహం చేసిన మోడీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్ ప్రభుత్వానికి సన్నిహితులైన పెట్టుబడిదారులకు మాత్రమే ఉద్దేశించిందంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బడ్జెట్‌లో సూక్ష్మ,...
Twitter deleted Kangana Ranaut tweets

కంగనా రనౌత్ ట్వీట్లను తొలగించిన ట్విటర్

న్యూఢిల్లీ: తమ సంస్థ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోస్ట్ చేసిన రెండు ట్వీట్లను ట్విట్టర్ ఇండియా గురువారం తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను...
LPG Gas Cylinder price hiked by Rs 25

కేంద్రం మరో షాక్.. వంట గ్యాస్ ధరలు పెంపు

న్యూఢిల్లీ: సామాన్యుడికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సిలిండర్ ధరల‌ను పెంచుతూ చమురు సంస్థ‌లు నిర్ణయం తీసుకున్నాయి. రాయితీ సిలిండర్ పై రూ. 25, వాణిజ్య...
Telangana govt increase farmers income

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కెసిఆర్ కృషి: ఎంపి బండ

ఢిల్లీ: హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపి బండ ప్రకాశ్ కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే తీర్మానంపై ఎంపి బండ ప్రకాశ్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆదాయాన్ని...

రైతు ఉద్యమ ఉధృతి

  ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...
'Why do so many dictators have names that begin with M?' :Rahul

నియంతల పేర్లన్నీ ‘ఎం’తోనే మొదలౌతాయెందుకో?

  మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ ఘాటు ట్వీట్ న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా...
Strict measures to prevent Farmers from leaving Movement site

అంతర్జాతీయ సరిహద్దుల్లా హస్తిన శివార్లు

  న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలోని రైతు నిరసన స్థలి ప్రాంతాలు ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దుల రీతిలో ఉన్నాయి. దేశ రాజధానికి దరిదాపుల్లోనే దేశం వెలుపలి సరిహద్దుల స్థితి కన్పిస్తోంది. అసాధారణ స్థాయిలో ఢిల్లీ...
Five hours in addition to debate on issue of Farmers in Rajya Sabha

రాజ్యసభలో రైతుల అంశంపై చర్చకు అదనంగా ఐదు గంటలు

  అనుమతించిన చైర్మన్ న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలనుద్దేశిస్తూ రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు అదనంగా ఐదు గంటలు కేటాయించేందుకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అంగీకరించారు. బిఎసిలో దీనికి అంగీకారం కుదిరిందని...
Supreme Court refuses to hear plea on R-Day violence

రిపబ్లిక్ డే ఘటనలపై విచారణకు సుప్రీం నిరాకరణ

రిపబ్లిక్ డే ఘటనలపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ప్రధాని ప్రకటనను గుర్తు చేసిన ధర్మాసనం ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ న్యూఢిల్లీ: రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలో...
Supreme Court refuses to hear Republic Day Violence

రిపబ్లిక్ డే ఘటనలపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

  చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ప్రధాని ప్రకటనను గుర్తు చేసిన ధర్మాసనం ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ న్యూఢిల్లీ : రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు రిటైర్డ్...
India's fall to 53rd position in Democracy Index

ప్రజాస్వామ్య సూచీలో 53 వ స్థానానికి భారత్ పతనం

  ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషణ న్యూఢిల్లీ : 2020 ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ స్థాయిలో భారత్ రెండు స్థానాలు దిగజారి 53 వ స్థానానికి చేరుకుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది. పాలక వర్గాల...
Mandatory FASTag from February 15

15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి

  లేకపోతే టోల్ ఫీజు రెండింతలు న్యూఢిల్లీ: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఫాస్ట్...
Severe damage to people with border blockade of Farmers: Kishan reddy

రైతుల సరిహద్దు దిగ్బంధంతో ప్రజలకు తీవ్ర నష్టం

  రాజ్యసభలో కేంద్రహాంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి న్యూఢిల్లీ : రైతుల ఆందోళనలో ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధం చేయడం వల్ల ప్రభుత్వంతోపాటు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
Greta Thunberg, Rihanna tweeted in support of the farmers

రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

  జాబితాలో పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్, హాలీవుడ్ స్టార్ రిహన్నా తిప్పికొట్టిన బాలీవుడ్ నటి కంగన సెలెబ్రిటీల ట్వీట్లపై భగ్గుమన్న విదేశాంగ శాఖ న్యూఢిల్లీ/లండన్ : ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. తాజాగా...

ప్రధాని అధ్యక్షతన హైలెవల్ మీట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, నరేంద్రసింగ్ తోమర్, జావడేకర్ హాజరయ్యారు. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చించనున్నారు....
Rahul Gandhi press conference

కేంద్రం రైతులను బెదిరిస్తోంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులను బెదిరిస్తోందని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ అన్నారు. అవసరమైతే సాగు చట్టాలను రెండేళ్లు వాయిదా వేస్తామంటున్నారని రాహుల్ విమర్శించారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైతులకు...
జై జవాన్-జై కిసానే మా నినాదం: కెకె

జై జవాన్-జై కిసానే మా నినాదం: కెకె

ఢిల్లీ: కేంద్ర కొత్త సాగు చట్టాలను తాము వ్యతిరేకించామని రాజ్యసభ ఎంపి కె.కేశవరావు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు రైతుల ఆందోళనలు, కేంద్ర సాగు చట్టాలపై చర్చ సందర్భంగా...
6876 New Corona Cases Registered In Telangana

దేశంలో కొత్తగా 11,039 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 7,21,121 మంది శాంపిళ్లను పరీక్షించగా  11,039 మందికి కరోనా మహమ్మారి సోకింది. అదే స‌మ‌యంలో 14,225 మంది కోలుకున్నారు. మరో...
Lakh rupees reward for Sidhudeeps

దీప్‌సిద్దూ ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు….

  ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై కిసాన్ జెండా ఎగరేయడానికి పురిగొల్పడంతో పాటు ఢిల్లీ అల్లర్లకు కారణమైన నిందితుడు దీప్‌సిద్దూ అచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు తెలిపారు. సిద్ధూతో...
Repeal of Agricultural laws is main point :Farmers

మరణించిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వలేదు…

  ఢిల్లీ: వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పలువురు ఎంపిలు ఉభయ సభల్లో అడిగిన ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రైతు సంఘాలతో పదకొండు సార్లు చర్చలు జరిపామని వెల్లడించింది. ఆందోళన...

Latest News