Home Search
కరోనా ఉధృతి - search results
If you're not happy with the results, please do another search
సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు
ఐసిఎస్ఇ పరీక్షలు కూడా రద్దు
ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులు
సుప్రీంకోర్టుకు తెలియచేసిన సిబిఎస్ఇ, కేంద్రం
న్యూఢిల్లీ: సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ బోర్డు జులైలో నిర్వహించవలసిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను కోవిడ్-19 మహమ్మారి కారణంగా...
నష్టాల్లో హైదరాబాద్ మెట్రో
మూడునెలలకు సుమారు రూ.150 కోట్లు లాస్
కష్టంగా మారిన రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు
వచ్చే నెలలో మెట్రో పట్టాలెక్కే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో...
33 కొత్త కేసులు
గ్రీన్జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు
జిహెచ్ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3
14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్
రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్లు
మన తెలంగాణ/హైదరాబాద్...
తెరుచుకొంటున్న మద్యం షాపులు
రెడ్జోన్లలోను కంటైన్మెంట్ ఏరియాల వెలుపల అనుమతి
ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలోని అన్ని జిల్లాల్లో నేటినుంచి అమ్మకాలు
అదే బాటలో ఎపి,గోవా, అసోం
మరిన్ని రాష్ట్రాలు కూడా అనుమతించే అవకాశం
న్యూఢిల్లీ/ముంబయి/బెంగళూరు: దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్డౌన్ గడువు...
నిలకడగా జాన్సన్ ఆరోగ్యం
బ్రిటన్: కరోనా వైరస్తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన ఇంకా ఐసియులోనే ఉన్నారని, అయితే వెంటిలేటర్పై లేరని కేబినెట్ మంత్రి మైఖేల్ గోవ్...
చైనా వైరస్ సైరన్..
న్యూఢిల్లీ : చైనాలో ఇప్పుడు తలెత్తిన శ్వాసకోశ వ్యాధుల హెచ్9ఎన్2 కేసుల ఉధృతి ఇతర దేశాల్లోనూ కలవరానికి దారితీసింది. ఈ వైరస్ వల్ల భయమేమీ లేదని నిర్లక్షం వహించరాదని స్థానిక రామ్ మనోహర్...
నిరాశ నిస్పృహల్లో యువత
ఉపాధి అవకాశాలు లేకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. ప్రజలు ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వాములు కాకపోవడం, కుటుంబ ఆదాయంతో పాటు జాతీయ ఆదాయానికి లోటు ఏర్పడే పరిస్థితి, అర్హతలు, నైపుణ్యాలకు అనువైన పనులు...
44 సెకండ్లకు ఒకరు కొవిడ్తో మృతి.. నిర్లక్ష్యంతోనే ముప్పు
నిమ్మళంతోనే విలయం
44 సెకండ్లకు ఒకరు కొవిడ్తో మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక
తగ్గుముఖం దశలో నిర్లక్షంతోనే ముప్పు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19తో ప్రతి 44 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు....
కొవిడ్ కేసులు పైపైకి
ఒకేరోజు 4270 కేసులు, 15మంది మృత్యువాత
మహారాష్ట్ర, కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి నాలుగో దశకు సంకేతమా?
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
న్యూఢిల్లీ: ఉగాది పండుగ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ శుభవార్త వెలువడింది. వీరి కరవు భత్యం (డిఎ)ను 3 శాతం మేర పెంచుతున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. బుధవారం నాటి కేంద్ర...
25 నుంచి మళ్లీ నుమాయిష్
మనతెలంగాణ/హైదరాబాద్ :హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (81వ నుమాయిష్) ఈ నెల 25వ తేదీ నుంచి పునః ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదాపడగా...
రేపటి నుంచి మళ్లీ స్కూళ్లు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
విద్యాసంస్థల పునఃప్రారంభానికి
ప్రభుత్వం అనుమతి
విద్యాసంస్థల్లో పిల్లల
వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు
హాస్టళ్లలో ప్రత్యేక సౌకర్యాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం నుంచి పాఠశాలలు సహా అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్...
తెలంగాణలో 4,559 కొత్త కొవిడ్ కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 4,559 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,13,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 4,559 మందికి వైరస్...
అరగంట ఆలస్యంగా పరేడ్ ప్రారంభం
న్యూఢిల్లీ: వరసగా రెండో ఏడాది గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. మహమ్మారి ఉధృతి దృష్టా ఈ ఏడాది కూడా నిరాడంబరంగానే వేడుకలను జరుపుకోవలసి వస్తోంది. అయితే ఈ ఏడాది వేడుకల్లో భారీ...
రిపబ్లిక్డే పరేడ్లో 75 యుద్ధ విమానాలతో ప్రదర్శన: ఐఎఎఫ్
న్యూఢిల్లీ: ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించే పరేడ్లో 75 యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొంటాయని భారత వైమానిక దళం(ఐఎఎఫ్) కమాండర్ ఇంద్రాణిల్నంది తెలిపారు. ఈ ఏడాది...
దక్షిణాఫ్రికాలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
నాలుగో ఉథృతి తగ్గుముఖం పట్టడంతో..
జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికా రాత్రి కర్ఫూను ఎత్తేసింది. దాదాపు రెండేళ్లుగా ఆ దేశంలో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. నాలుగో ఉధృతి శిఖరస్థాయిని తాకి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నందున...
బీజింగ్లో లాక్డౌన్లు
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్లోని కొన్ని ప్రాంతాలలో ఉన్నట్లుండి తిరిగి కరోనా వైరస్ ఉధృతి దాల్చింది. దీనితో బీజింగ్ అధికారులు హుటాహుటిన అక్కడి ఓ మాల్ను మూసివేయించారు. పలు నివాసిత కాలనీలు,...
గత 24 గంటల్లో రికవరీల కంటే పాజిటీవ్ కేసులే ఎక్కువ
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 29,616 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
దేశంలో కొత్తగా 26,964 పాజిటివ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
దేశంలో తగ్గిన పాజిటీవ్ కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....